12, అక్టోబర్ 2011, బుధవారం

అబ్బా ఛా! కాశ్మీర్ స్వతంత్ర దేశమే?

కమ్యూనిష్టు విద్రోహులకి విశ్వాసం ఎలాగూ ఉండదు, కృతజ్ఞత అనేమాటకి అర్థం తెలియదు. పాలుపోసిన చేతినే కాటేసే త్రాచుపాములలాంటివారు. ఇలాంటి చీకటి పుట్టుక చీకటి బ్రతుకుల కమ్యూనిష్టులకు కాశ్మీర్ విలువ తెలుస్తుందనుకోవటం మన మూర్ఖత్వమే. కానీ వీళ్ళు ప్రచారం చేసే విషయాలు చూస్తుంటే వీళ్లకి మిగతా జనాలెలా కనిపిస్తున్నారా అనిపిస్తుంది. మచ్చుకని తెలుగువార్తల బ్లాగులో కొన్ని విషయాలు చూద్దాం,మన విశేఖర్ గారు వ్రాసినవి.

1. పాలకులు చెబుతున్నట్లుగా భారత దేశంలో కాశ్మీరు విలీనం ఐన విషయం పూర్తి సత్యం కాదు. పాకిస్ధాన్ సైన్యం కాశ్మీరు మీదికి దండెత్తి వచ్చిన పరిస్ధితుల్లో రక్షణ కోసం తాత్కాలికంగా ఇండియాలో జమ్మూ & కాశ్మీరు స్వతంత్ర సంస్ధానం చేరింది. కొన్ని షరతులతో ఆ కలయిక జరిగింది.


ముందుగా - కాశ్మీర్ అనే పదం కా-శిమీర అనే మాటనుండి పుట్టింది. సంస్కృతంలో కా అనగా నిరు, శిమీర అనగా ఎండిన ప్రదేశము అని (ఒక పెద్ద సరస్సు ఎండగాసృష్టింపబడిన ప్రదేశము అని - 12 వ శతాబ్దపువాడైన కఌహణుడు రచించిన రాజతరంగిణి ఆధారంగా).

ఇక విలీనం విషయానికి వస్తే, అప్పటి రాజా హరిసింగ్ స్వయంగా సంతకం చేసిన ఒప్పందపు నకలు ఇదిగో:







దాని పూర్తి పాఠం:

Whereas, the Indian Independence Act, 1947, provided that as from the fifteenth day of August 1947, there shall be set up an independent dominion known as INDIA, and that the Government of India Act, 1935, shall, with such omissions, additions, adaptations and modifications as the Governor-General may by order specify, be applicable to the dominion of India.

And whereas the Government of India Act, 1935, as so adapted by the Governor-General provides that an Indian State may accede to the Dominion of India by an Instrument of Accession executed by the Ruler thereof.

Now, therefore, I Shriman Indar Mahandar Rajrajeshwar Maharajadhiraj Shri Hari Singhji, Jammu Kashmir Naresh Tatha Tibbet adi Deshadhipathi, Ruler of Jammu and Kashmir State, in the exercise of my sovereignty in and over my said State do hereby execute this my Instrument of Accession and I hereby declare that I accede to the Dominion of India with the intent that the Governor-General of India, the Dominion Legislature, the Federal Court and any other Dominion authority established for the purposes of the Dominion shall, by virtue of this my Instrument of Accession but subject always to the terms thereof, and for the purposes only of the Dominion, exercise in relation to the State of J&K (hereinafter referred to as `this State') such functions as may be vested in them by or under the Government of India Act, 1935, as in force in the Dominion of India, on the 15th day of August 1947 (which Act as so in force in hereafter referred to as "the Act").

I hereby assume the obligation of ensuring that due effect is given to the provisions of the Act within this State so far as they are applicable therein by virtue of this my Instrument of Accession.

I accept the matters specified in the Schedule hereto as the matters with respect to which the Dominion Legislature may make laws for this State.

I hereby declare that I accede to the Dominion of India on the assurance that if an agreement is made between the Governor-General and the Ruler of this State whereby any functions in relation to the administration in this State of any law of the Dominion Legislature shall be exercised by the Ruler of this State, then any such agreement shall be deemed to form part of this Instrument and shall be construed and have effect accordingly.

The terms of this my Instrument of Accession shall not be varied by any amendment of the Act or of the Indian Independence Act, 1947, unless such amendment is accepted by me by an Instrument supplementary to this Instrument.

Nothing in this Instrument shall empower the Dominion Legislature to make any law for this State authorizing the compulsory acquisition of land for any purpose, but I hereby undertake that should the Dominion for the purposes of a Dominion law which applies in this State deem it necessary to acquire any land, I will at their request acquire the land at their expense or if the land belongs to me transfer it to them on such terms as may be agreed, or, in default of agreement, determined by an arbitrator to be appointed by the Chief Justice of India.

Nothing in this Instrument shall be deemed to commit me in any way to acceptance of any future constitution of India or to fetter my discretion to enter into arrangements with the Government of India under any such future constitution.

Nothing in this Instrument affects the continuance of my sovereignty in and over this state, or, save as provided by or under this Instrument, the exercise of any powers, authority and rights now enjoyed by me as Ruler of this State or the validity of any law at present in force in this State.

I hereby declare that I execute this Instrument on behalf of this State and that any reference in this Instrument to me or to the Ruler of the State is to be construed as including a reference to my heirs and successors.

Given under my hand this 26th day of October, Nineteen Hundred and Forty Seven.

Acceptance of Instrument of Accession of Jammu and Kashmir State by the Governor General of India

I do hereby accept this Instrument of Accession.

Dated this Twenty-Seventh day of October Nineteen Hundred and Forty-Seven.

(Sd).Lord Mountbatten
Governor General of India

Schedule

The matters with respect to which the Dominion Legislature may make laws for this State.

Defence

The naval, military and air forces of the dominion and any other armed forces raised or maintained by the Dominion; any armed forces, incl forces raised or maintained by an acceding State, which are attached to, or operating with, any of the armed forces of the Dominion.

Naval, military and air force works, administration of cantonment areas.

Arms, fire-arms, ammunition.

Explosives.

External Affairs

External affairs; the implementing of treaties and agreements with other countries; extradition, including the surrender of criminals and accused persons to parts of His Majesty's Dominions outside India.

Admission into, and emigration and expulsion from, India including in relation thereto the regulation of the movements in India of persons who are not British subjects domiciled in India or subjects of any acceding State, pilgrimages to places beyond India.

Naturalization.

Communications

Posts and Telegraphs, including telephones, wireless, broadcasting, and other like forms of communications.

Federal Railways; the regulation of all railways other than minor railways in respect of safety, maximum and minimum rates and fare, stn and service terminal charges, interchange of traffic and the responsibility of railway Adm. as carriers of goods and passengers.

Maritime shipping and navigation, incl shipping and navigation in tidal waters; Admiralty jurisdiction.

Port quarantine.

Maj ports, that is to say, the declaration and delimitation of such ports, and the constitution and powers of Port Authorities therein.

Ac and air navigation; the provision of aerodromes; regulation and organization of air traffic and of aerodromes.

Lighthouses, incl lightships, beacons and other provisions for the safety of shipping and ac.

Carriage of passengers and goods by sea or by air.

Extension of the powers and jurisdiction of members of the police force belonging to any unit to railway area outside that unit.

Ancillary

Elections to the Dominion Legislature, subject to the provisions of the Act and of any order made thereunder.

Offences against laws with respect to any of the aforesaid matters.

Inquiries and statistics for the purpose of any of the aforesaid matters.

Jurisdiction and powers of all courts with respect to any of the aforesaid matters but, except with the consent of the Ruler of the Acceding State, not so as to confer any jurisdiction of powers upon any courts other than ordinarily exercising jurisdiction in or in relation to that State.

ఇది తాత్కాలికంగా చేరినదానికి సంబంధించిన ఒప్పందమని నాకయితే అనిపించటం లేదు.

2. కాశ్మీరులో ఫ్లెబిసైట్ నిర్వహించి ప్రజాభిప్రాయం ప్రకారం కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలా, ఇండియా పాకిస్ధాన్ లలో ఏదో ఒక దేశంలో చేరాలా అన్నది నిర్ణయిస్తామని నెహ్రూ ప్రభుత్వం హామీ ఇచ్చింది.



ఐక్యరాజ్యసమితి తీర్మానం 47 ప్రకారం:

Recommends to the Governments of India and Pakistan the following measures as those which in the opinion of the Council are appropriate to bring about a cessation of the fighting and to create proper conditions for a free and impartial plebiscite to decide whether the State of Jammu and Kashmir is to accede to India or Pakistan:
A. Restoration of peace and order
1. The Government of Pakistan should undertake to use its best endeavours:
(a) To secure the withdrawal from the State of Jammu and Kashmir of tribesmen and Pakistani nationals not normally resident therein who have entered the State for the purpose of fighting, and to prevent any intrusion into the State of such elements and any furnishing of material aid to those fighting in the State;
(b) To make known to all concerned that the measures indicated in this and the following paragraphs provide full freedom to all subjects of the State, regardless of creed, caste or party, to express their views and to vote on the question of the accession of the State, and that therefore they should co-operate in the maintenance of peace and order.
2. The Government of India should:
(a) When it is established to the satisfaction of the Commission set up in accordance with the Council's resolution 39 (1948) that the tribesmen are withdrawing and that arrangements for the cessation of the fighting have become effective, put into operation in consultation with the Commission a plan for withdrawing their own forces from Jammu and Kashmir and reducing them progressively to the minimum strength required for the support of the civil power in the maintenance of law and order;
(b) Make known that the withdrawal is taking place in stages and announce the completion of each stage;
(c) When the Indian forces have been reduced to the minimum strength mentioned in (a) above, arrange in consultation with the Commission for the stationing of the remaining forces to be carried out in accordance with the following principles:
(i) That the presence of troops should not afford any intimidation or appearance of intimidation to the inhabitants of the State;
(ii) That as small a number as possible should be maintained in forward areas;
(iii) That any reserve of troops which may be included in the total strength should be located within their present base area.
3. The Government of India should agree that until such time as the Plebiscite Administration referred to below finds it necessary to exercise the powers of direction and supervision over the State forces and police provided for in paragraph 8, they will be held in areas to be agreed upon with the Plebiscite Administrator.
4. After the plan referred to in paragraph 2 (a) above has been put into operation, personnel recruited locally in each district should so far as possible be utilized for the re-establishment and maintenance of law and order with due regard to protection of minorites, subject to such additional requirements as may be specified by the Plebiscite Administration referred to in paragraph 7.
5. If these local forces should be found to be inadequate, the Commission, subject to the agreement of both the Government of India and the Government of Pakistan, should arrange for the use of such forces of either Dominion as it deems effective for the purpose of pacification.
B. Plebiscite
6. The Government of India should undertake to ensure that the Government of the State invite the major political groups to designate responsible representatives to share equitably and fully in the conduct of the administration at the ministerial level while the plebiscite is being prepared and carried out.
7. The Government of India should undertake that there will be established in Jammu and Kashmir a Plebiscite Administration to hold a plebiscite as soon as possible on the accession of the State to India or Pakistan.
8. The Government of India should undertake that there will be delegated by the State to the Plebiscite Administration such powers as the latter considers necessary for holding a fair and impartial plebiscite including, for that purpose only, the direction and supervision of the State forces and police.
9. The Government of India should, at the request of the Plebiscite Administration, make available from the Indian forces such assistance as the Plebiscite Administration may require for the performance of its functions.
10. (a) The Government of India should agree that a nominee of the Secretary-General of the United Nations will be appointed to be the plebiscite administrator.
(b) The Plebiscite Administrator, acting as an officer of the State of Jammu and Kashmir, should have authority to nominate his assistance and other subordinates and to draft regulations governing the plebiscite. Such nominees should be formally appointed and such draft regulations should be formally promulgated by the State of Jammu and Kashmir.
(c) The Government of India should understand that the Government of Jammu and Kashmir will appoint fully qualified persons nominated by the Plebiscite Administrator to act as special magistrates within the State judicial system to hear cases which in the opinion of the Plebiscite Administrator have a serious bearing on the preparation for and the conduct of a free and impartial plebiscite.
(d) The terms of service of the Administrator should form the subject of a separate negotiation between the Secretary-General of the United Nations and the Government of India. The Administrator should fix the terms of service for his assistants and subordinates.
(e) The Administrator should have the right to communicate directly with the Government of the State and with the Commission of the Security Council and, through the Commission, with the Security Council, with their Governments of India and Pakistan and with their representatives on the Commission. It would be his duty to bring to the notice of any or all of the foregoing (as he in his discretion may decide) any circumstances arising which may tend, in his opinion, to interfere with the freedom of the plebiscite.
11. The Government of India should undertake to prevent, and to give full support to the Administrator and his staff in preventing, any threat, coercion or intimidation, bribery or other undue influence on the voters in the plebiscite, and the Government of India should publicly announce and should cause the Government of the State to announce this undertaking as an international obligation binding on all public authorities and officials in Jammu and Kashmir.
12. The Government of India should themselves and through the Government of the State declare and make known that that all subjects of the state of Jammu and Kashmir, regardless of creed, caste or party, will be safe and free in expressing their views and in voting on the question of the accession of the State and that there will be freedom of the press, speech and assembly and freedom of travel in the State, including freedom of lawful entry and exit.
13. The Government of India should use and should ensure that the Government of the State also use their best endeavours to effect the withdrawal from the State of all Indian nationals other than those who are normally resident therein or who on or since 15 August 1947 have entered it for a lawful purpose.
14. The Government of India should ensure that the Government of the State releases all political prisoners and take all possible steps so that:
(a) All citizens of the State who have left it on account of disturbances are invited, and are free, to return to their homes and to exercise their rights as such citizens;
(b) There is no victimization;
(c) Minorities in all parts of the State are accorded adequate protection.
15. The Commission of the Security Council should at the end of the plebiscite certify to the Council whether the plebiscite has or has not been really free and impartial.
C. General provisions
16. The Governments of India and Pakistan should each be invited to nominate a representative to be attached to the Commission for such assistance as it may require in the performance of its task.
17. The Commission should establish in Jammu and Kashmir such observers as it may require of any of the proceedings in pursuance of the measures indicated in the foregoing paragraphs.
18. The Security Council Commission should carry out the tasks assigned to it herein.



"7" వ అంశాన్ని చూడండి - దానిలో ఎక్కడా స్వతంత్రదేశ ప్రస్తావన లేదు.

3. కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందినవారు.


కాశ్మీరీలు ప్రత్యేక జాతట, పండితులు పాత్రం కాదట :)


4. ఏ టర్రరిజం అయినా ఊసుపోకకు పుట్టదు. దానికి స్పష్టమైన రాజకీయ కారణాలు ఉంటాయి. వారు ఎన్నుకున్న మార్గమే తప్పుగాని వారి రాజకీయ ఆకాంక్షలు డిమాండ్లలో తప్పులు ఎన్నడానికి అవకాశం ఉండదు.


మరి హిందూమతోన్మాదులంటూ  శ్రీరామసేన మీద ఇంత పోస్టెందుకు రాసినట్టో? లేకఓతే పై వాక్యం హిందూ అతివాదులకు వర్తించదా?


5. పాకిస్ధాన్, ఇండియాల సైన్యాలు కలుసుకున్న చోట నిలువునా గీత గీసి కాశ్మీరును ఆ రెండు దేశాల పంచుకున్నాయి.


మరి అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్న విషయమో? ఎఱ్ఱదేశపు ఆక్రమణలు ఎఱ్ఱ బ్లాగర్లకు కనబడవా? అసలు టిబేట్ విషయంలో వీళ్ళు చేస్తున్న గోల ఎంత?

మరొకవిషయం - గీత గీసింది భారత పాకిస్తాన్ సైన్యాలు కలుసుకున్న చోట కాదు. అంతర్జాతీయ జోక్యం జరిగిన సమయానికి ఆ సైన్యాలు ఉన్న చోట. ఇంకా చెప్పాలంటే, భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని శ్రీనగర్ పొలిమేరల నుండి ఎంతదాకా తరిమిందో అక్కడ. తమ ప్రియతమ దేశమైన పాకిస్తాన్ ఓటమిని కలలోకూడా ఒప్పుకోలేని భారతీయ ఎఱ్ఱ బ్లాగర్ల వ్రాతలు అలాగే ఉంటాయి మరి.


 



____________________________




ఇప్పుడు తెలియట్లేదూ అబద్ధాలు చెప్తోంది హిందువులో కమ్యూనిష్టులో? 





215 కామెంట్‌లు:

  1. చరిత్రని తనదైన శైలిలో వక్రీకరించిన విశేఖర్ లాంటి రోమిలా థాపర్ ఆరాధకులా చరిత్ర గురించి మాట్లాడేది? వినటానికే అసహ్యంగా ఉంది

    రిప్లయితొలగించండి
  2. టెర్రరిజానికి రాజకీయ కారణాలు: మరి గుజరాత్ మరణాలకి ఉండవా?

    రిప్లయితొలగించండి
  3. లాలాజలం అనగా ఎర్రటి జలం...అని ఒకవేళ అది ఉమ్మి అని మీరు చెప్పినా ఉమ్మేయించుకోవటానికే పుట్టిన పార్టీ ప్రథినిథులు మరియు ఆ పని సర్వసమర్థవంతం గా చేయించుకునే పెటేంట్ హక్కుదారుఒలు అనుకునే విషశేఖర్ల కూతలు మామూలే గా....!!

    రిప్లయితొలగించండి
  4. కమ్యూనిష్టుల అబద్దపు ప్రచారానికి ఇది ఒక నిదర్శనం.. వీళ్ళకు హిందూ వ్యతిరేకత, అమెరికా వ్యతిరేకత, పెట్టుబడి వ్యతిరేకత ఇలా అన్నీ వ్యతిరేకతలే తప్ప సొంతంగా ఒక సిద్దాంతం అంటూ ఉండవు.. పాత సినిమాల్లో విలన్ పక్కన ఉండి అది చేద్దాం ఇది చేద్దాం అని మాటలు చెబుతూ ఉంటారు.. ఒకసారి విలన్ తన్నులు తింటే వీళ్ళకు మాటలు రావు.. వీళ్ళ పరిస్థితి కూడా అంతే.. ఒక్కసారి ఎవరైనా లాజికల్ గా మాట్లాడితే ఇక కనిపించరు.. లేదా వ్యక్తిగత దూషణలకు దిగుతారు..

    రిప్లయితొలగించండి
  5. till now no communist chose to answer my question:
    Apart from razakar movement, what is the contribution of comunists to Indian society??

    రిప్లయితొలగించండి
  6. దేశంలో మత, ప్రాంతీయ బేధాలు పెరగటానికి ఇలాంటి వాళ్ళు కూడా కారణమే. అన్ని పార్టీల వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చే బాధ్యత వదిలి పెట్టి అధికారం కోసం ప్రజల మధ్యన ఇంకా గొడవలు పెంచుతున్నారు. కాశ్మీరు గురించి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది.

    రిప్లయితొలగించండి
  7. Tibet occupation by China to be supported by some scoundrals here and pakistani supported terrorists anyway there everyehre recent funding by phoi in US revealed that many Indians are funded to write this type of nonsense bout kashmir ...i remember the slogan " Nahi Kisi Baap kaa Kashmir Hindustaan Kaa"

    రిప్లయితొలగించండి
  8. విశేకర్ :-)
    ఓ జోకర్
    అంతకన్నా సీన్ లేదక్కడ. అయితే స్పిన్ లేదంటే అబద్దాలు. దేర్ ఈజ్ నథింగ్ స్ట్రెయిట్ అబౌట్ దట్ గై.

    ఎన్నో సార్లు ప్రూవ్ చేసినా ఆయన అంతే. ఏమన్నా అంటే నాకు నేనామాట అనలేదూ అంటాడు.

    ఇంతకీ ఇన్ని రోజులు మనల్నందరినీ cia agents అన్నాడు, మరి ఇప్పుడేమంటాడో, raw agents అంటాడేమో :-) ఆ పేపరూ, ఈ పేపరూ చదివి, వాటిని స్పిన్ చేసి, అంతర్జాతీయవార్తలు అని ప్రచారం చేసే ఈయన కన్నా గోబెల్స్ వేయిరెట్లు మేలు.

    విశేకర్ లాంటి ఎజెండా పెట్టుకొని విషప్రచారం చేసే మనుషులు డేంజరస్.They must be defeated to save the younger generation from his poison.

    రిప్లయితొలగించండి
  9. చాలా మంచి వివరణ ఇచ్చారు ,
    దేశాన్ని కేవలం బౌతిక దృక్కోణం తో చూసే కమ్యునిస్ట్ లకు ప్రతీ విషయం తప్పుగానే కనపడుతుంది ,
    చైనా యుద్ధం లో మన దేశం ఓడిపోవాలని కోరుకున్న కమ్యునిస్ట్ లా ఇప్పుడు నిటులు చేపోచ్చేది !

    రిప్లయితొలగించండి
  10. కాశ్మీర్ పండిట్ల గురించి చరిత్రకారులకు కూడా తెలీదు అన్నపుడే ఆయన సంగతి తేలిపోయిందిలెండి.

    రిప్లయితొలగించండి
  11. అజ్ఞాత గారు లాలాజలం అనగా ఎర్రటి జలం అని కిట్టించారు. ఇక్కడ లాల అన్నది సంస్కృత పదం. హిందీలోని 'లాల్' కు యేమీ సంబంధం లేదు.

    కమ్యూనిష్టులగురించి మాట్లాడుకోవటం దండగ. వాళ్ళెప్పుడూ విచిత్రమైన పదజాలంతో అన్నివషయాలపైనా వెఱ్ఱిమొఱ్ఱి వాదనలు వినిపిస్తుంటారు. వాళ్ళను చేరనివ్వకండి - మీ మానసికారోగ్యాన్ని కాపాడుకోండి.

    రిప్లయితొలగించండి
  12. శ్యామలీయం గారు, ఓ క్రియేటివ్ అజ్ఞాతగా... ఈ మా కెలుకుడు లేబుల్ క్రింద ఎర్రబాంబులపై ప్రచురించినటపాలో ఈ మాత్రం చమత్కారపు బాణాలు వదలకూడదా....?? మాకా హక్కులేదా...?? ( ఈ ప్రశ్న బ్లాగ్ ఓ నర్ కి... )... చమత్కారాలు మేము వ్రాయకూడదా....వామ్మో సర్లేండి ఐతే....నే హాస్పిటల్ కి బోతా....:) :)

    రిప్లయితొలగించండి
  13. "కమ్యూనిస్టులే అసలైన దేశద్రోహులు...!"

    రిప్లయితొలగించండి
  14. // ఏ టర్రరిజం అయినా ఊసుపోకకు పుట్టదు. //

    మరి, త్రిపురలో క్రైస్తవ ప్రేరేపిత ఉగ్రవాదం కూడా మరి ఇలాటిదేనా..?

    రిప్లయితొలగించండి
  15. ఇక్కడ వ్యాఖ్యానించిన అందరూ + భరద్వాజ్ గారూ,
    కాసేపు విశేఖర్ గారిని, వారి అభిప్రాయాలనూ పక్కనబెడితే.. ప్రస్తుతం ఉన్న భారతదేశం లేదా మన చరిత్ర పుస్తకాలు ఘోషించే అఖండ భారతదేశం అనేవి అసలు చరిత్రలో ఒక దేశముగా అస్తిత్వములో ఉన్నట్లు మనకు అగుపించదు. మనం అఖండ భారతం అని పిలుచుకునేదంతా ఒక ప్రాంతము పేరు. ఎలా అయితే ఐరోపా అని పిలుస్తామో అలానే. అఖండ భారతములో లేదా ప్రస్తుత రాజకీయ సరిహద్దుల ప్రకారం ఉన్న భారతమూ కేవలం కొన్ని విడివిడి రాజ్యాల సమాహారం. వాటిని కలిపిన ఏకైక బంధం 'బ్రిటీషు వ్యతిరేకత' ఇప్పుడు మనం అంతా భారతీయులం అని సంబరపడుతున్నామేకానీ ఆకాలములో ఒక్క వీసా అనే నిబంధన తప్పించి అన్నిరకాల నిబంధనలూ ఒక రాజ్యము నుండి మరో రాజ్యానికి వెళ్ళటానికి అవసరమయ్యేవి. అలాగే దేశ స్వాతంత్ర్యము సమయములోనూ దక్షిణభారత రాష్ట్రాలన్నీ కలసి ప్రత్యేక ద్రావిడనాడుగా ఉంటామని ఎంతోకొంత అల్లరి చేసినవే. అలాగే కాశ్మీర్ విలీనమైనా కేవలం రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య జరిగిన ఒప్పందమే మినహాయించి ప్రజల అభీష్టం ఆయా ఒప్పందాల్లో ప్రతిధ్వనించటం అనేది ఉండదు. దక్షిణావనిలో జనం తమను తాము భారతీయులుగా మలచుకుని బతుకుతున్నారు, కాశ్మీరీల్లో కొంతమంది తమదైన ప్రత్యేక అస్తిత్వంకోసం పోరాడుతున్నారు. దాన్ని మనం నిరాకరించలేము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అఖండ భారతదేశం అనేది అసలు చరిత్రలో ఒక దేశంగా అస్తిత్వంలో లేకపోవటమేమిటి? మౌర్యుల కాలంలో దేశం సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయో ఓసారి చరిత్ర పుస్తకాల్లో చూస్తే బాగుంటుంది. బై ద వే, కాంగ్రెస్ కమ్యూనిస్టు చరిత్రకారులు సృష్టించిన చరిత్ర పుస్తకాలు చూసినా ఫర్వాలేదు.

      తొలగించండి
  16. ఆచంగ గారూ,

    సరే మీరన్నట్టే ప్రస్తుతానికి 1947 నుండీ చూద్దాం. ఈ కాశ్మీర్ సమస్య 1947 తరువాతి కాలం నాటిదే కదా. అప్పటికి ఇండియా అనే దేశం ఉంది కదా. విలీనం జరిగిన సమయానికి కాశ్మీర్ రాచరికపు పాలనలో ఉంది - అంటే రాజుకు సర్వహక్కులూ ఉన్నాయి ఆ ప్రాంతం పైన.

    ఇక ప్రజల అభీష్టం విషయానికే వద్దాం. మొత్తం భారతదేశం అంతా ఒక పోల్ నిర్వహించండి. ప్రజలేమి చెబితే ప్రభుత్వం అలాగే నడుచుకుంటుంది.

    కాదంటారా - Then ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనల ప్రకారం, పాకిస్తాన్ ని, చైనానీ ఆక్రమిత కాశ్మీర్ నుండి తొలగించండి - అప్పుడు ఎన్నిక నిర్వహించటానికి ఇండియా సిద్ధంగానే ఉంది.

    రిప్లయితొలగించండి
  17. అలాగే మనం ఇప్పుడు కాశ్మీర్ గా గుర్తిస్తున్న ప్రాంతం కూడా ఒక ప్రాంతం కాదు - జమ్మూ, కాశ్మీర్, లదాఖ్ ల సముదాయం. ఎవరి అస్తిత్వం వారికి ఉంది అక్కడ. ఎవరి సంస్కృతి వారికి ఉంది.

    రిప్లయితొలగించండి
  18. ప్రత్యేక ప్రాంతం విషయానికొస్తే - ఇప్పటికీ జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఉంది. పాలనాపరమైన విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు లేదు. అలగే కాశ్మీరేతర భారతీయులు ఆ ప్రాంతంలో కనీసం స్థలం కొనుక్కునే వీలు కూడా లేదు.

    రిప్లయితొలగించండి
  19. అచంగ గారు బ్రిటిష్ పాలన కన్నా ముందు ఒకే దేశం కాకపోయినా ఒకే ప్రాంతం అన్న బావన ఉంది అని మీరే చెబుతున్నారు , పైగా కాశ్మీర్ రాజు అంగీకారం తోనే భారతదేశం లో కలిసింది (అఫ్కోర్సు కొన్ని నిభంధనలతో ) .భారత ప్రభుత్వం ఇప్పటికి కాశ్మీర్ ప్రజల ప్రత్యేకత ని గౌరవిస్తుంది , దానికి అనుగుణం గానే చట్టాలు పనిచేస్తున్నాయి .

    కానీ ఆయన బ్లాగులో రాసే తప్పుడు ప్రచారాలు ఏంటి అని ? కాశ్మీర్ లో వేరే మతానికి చెందిన వారికున్నట్లే కాశ్మీరి పండిట్లు కి వారి స్వంత గడ్డ మీద వారి సంస్కృతీ కి అనుగుణం గా బతికే హక్కు ఎందుకు లేదు ?

    అయన మాస్టారు మీ అభిప్రాయాలు పని కట్టుకు విషప్రచారం చేసే వాళ్ళ వాదన కి సమాధం ఇచ్చే పోస్టులలో ఏంటండి :))) మీరు వీలైనప్పుడు ఒక మంచి పోస్టు రాసెయ్యండి చదివిపెడతాము లేదా వాదించి పెడతాము .

    రిప్లయితొలగించండి
  20. మలక్‌పేట్ రౌడీ గారూ,
    మీరు చెప్పినదాని ప్రకారమే రాజుకు సర్వహక్కులూ ఉన్నట్లయితే, దాన్నే గౌరవిస్తే నైజాం రాజ్యం ఈపాటికి ప్రత్యేక దేశముగానో లేదా పాకిస్థానులో భాగముగానో ఉండాలి. మరి అక్కడ ఎందుకు భారత ప్రభుత్వం పోలీసుచర్య ద్వారా తనలో కలుపుకుంది?

    రిప్లయితొలగించండి
  21. శ్రావ్యగారూ,
    ఎంత చవటాయితనంగా వాదించినా ముక్కో ముక్కన్నరో తిన్నగా వాగకుండా ఎంత పిచ్చివాడైనా ఉండడు కదా! అలాగే ఎవరో ఏదో విషప్రచారం చేస్తున్నారని మనం చారిత్రక సత్యాలను విస్మరించలేము కదా?! మన వాదన నిలబడాలి, లోపభూయిష్టమైనది అని కొట్టిపారేయకూడదు అంటే మనం నిజాలే మాట్లాడాలి. అందుకే మనల్ని మనం సరిచేసుకుని నిజాలతో కూడిన విమర్శ ఎక్కుపెడదాం.

    రిప్లయితొలగించండి
  22. అచంగ గారు అగ్రీడ్ ! 1947 ముందేముందో కాని భారతదేశం ఏర్పడినప్పుడు కాశ్మీర్ మాత్రం అక్కడ రాజు అధికారం తో కలిసింది అని ఒప్పుకుతారు కదా ? ఇక ప్రజల అభిప్రాయం తెలుసుకునే పరిస్తితులు ఉన్నాయా ? ప్లెబిసైట్ నిర్వహించటానికి మన సారూ గారు చెప్పే అత్యంత అవస్యమైన టేర్రిరిజం ఎందుకు ఓపిక పట్టి సహకరించదు ? వాళ్ళ కేమన్నా ప్రత్యేక హక్కులు ఉన్నాయా ?

    రిప్లయితొలగించండి
  23. శ్రావ్యగారూ,
    మన విమర్శలో ఉన్న చిన్నలోపాన్ని సవరించటానికే నా ప్రయత్నం. మిగతా విమర్శ విషయమై నాది మీకన్నా పెద్దగొంతే!

    రిప్లయితొలగించండి
  24. ఆచంగ గారూ,

    Yep, I knew you would raise this :)

    నిజాం విషయానికి వస్తే, నిజాం నవాబు పాకిస్తాన్లో కలవటానికి చేసుకున్న ఒప్పందం ఏమన్నా ఉందా? అక్కడ జరిగినదేమిటంటే పాకిస్తాన్లో కలవనివ్వకుండా హైదరాబాద్ ప్రజలు, భారత్ మిలిటరీ అడ్డుపడ్డాయి.

    కానీ కాశ్మీరులో పాక్ సేనలు శ్రీనగర్ చేరకముందే ఒప్పందం ఖరారయ్యింది.

    రిప్లయితొలగించండి
  25. అన్నట్టు కాశ్మీరుకి ఉన్నట్టే హైదరబాద్ కు కూడ ప్రత్యేక ప్రతిపత్తి ఉంది.

    రిప్లయితొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. >>నిజాం విషయానికి వస్తే, నిజాం నవాబు పాకిస్తాన్లో కలవటానికి చేసుకున్న ఒప్పందం ఏమన్నా ఉందా?
    what nizam asked was a highway from pakistan to Hyderabad which is 5km width and also he wanted GOI to provide security to that road..

    thats when the famous statement "We wont stop you from suicide" came from the iron man

    రిప్లయితొలగించండి
  28. అదరూ కలిసి విషసేఖర్ అని పేరు పెట్టి "బ్లాగులో కప్పకి" (బావిలో కప్పకి) అనవసర ప్రచారం చెస్తున్నారేమో ఆలోచించండి. అతని విషయం చూస్తే తెలియటంలా? ప్రకశం జిల్లా అంతా అడవులంటాడు. అతని ఊరి చరిత్ర్రే అతనికి తెలియదు. ఇంకా కాశ్మీరో కస్మీరో ఎంతెలుస్తుంది? అతనికి తెలిసిందల్లా నెట్ తగిలించుకోటం వారి ఎర్ర కామ్రేడ్లు కూసిన ఎర్రి రాతలు రాయటం. దేశభక్తి తదితరాలు వారి ఎర్రి(ఎర్ర)కామ్రేడ్లు నేర్పలేదు. ఎర్రివానిని కదిలించినకొద్దీ ఎర్రి పెరుగుతుంది. అందుకని అతని రాతలకి కొంతకాలం రీయాక్టు కాకుండా ఎవాయిడ్ చేస్తే ఎర్రి తగ్గవచ్చు. దయతో సహకరించి బ్లాగులోకానికి మొత్తం ఎర్రి ఎక్కకుండా కాపాడగలరు. నైజాం రాజ్యం ద్రవిడ రాజ్యం అంటూ అతి స్వతంత్రం ప్రదర్శించి మనకు బ్లాగులో వున్న స్వాతంత్రాన్ని పోగట్టకండి. భారత్ కూడా చైనా లాగా మారే అవకాశం వున్నది.

    రిప్లయితొలగించండి
  29. ఈ విషయంలో నా అభిప్రాయం ఇది.
    1) రాజులు చేసుకున్న ఒప్పందాలూ, వాళ్ళ తలపోతలు ప్రజాబాహుళ్యపు అభిప్రాయాలతో ఏకీభవించనట్లైతే ప్రజల అభిప్రాయాలనే పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా... ఆనాటి హైదరాబాదు సంస్థానంలోగానీ, కాశ్మీరు సంస్థానంలోగానీ ప్రజలు పాకిస్థాన్‌తో కలవడానికి ఖచ్చితంగా వ్యతిరేకించేవుంటారు.

    2) భారత్ నిజంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలనుకుంటే పాకిస్తాన్ సైన్యాన్ని పారద్రోలిన తరువాత జరిపించి వుండాల్సింది. అది కుదరనప్పుడు అక్కడి ప్రజలకు (కాశ్మీరీ పండిట్లకు) ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోయే పరిస్థితులు ఎదురవ్వకుండా తగువిధంగా వ్యవహరించుండాల్సింది.

    3) ఆ చెయ్యల్సింది చెయ్యకుండా ప్రత్యేగ రాజ్యాంగం పేరుతో మన చేతులు మనమే కట్టేసుకోవడం మనం ఇప్పటిదాకా చేస్తూవచ్చిన తప్పిదం.

    @మలక్ గారు: కాశ్మీరీయిలకు భారత్‌లో వుండటం ఇష్టమాకాదా అనే ప్రజాభిప్రాయ సేకరణ దేశం మొత్తంలో ఎలా నిర్వహించగలం? అది కేవలం అక్కడి ప్రజల ఇష్టయిష్టాలకు సంబంధించినది కదా? హా... కావాలంటే పాకిష్తాన్‌కి ఇవ్వడమో లేదా స్వతంత్ర దేశంగా ప్రకటించడమో చేస్తే తరువాత తలెత్తే రక్షణపరమైన సమస్యలగురించి దేశవ్యాప్తంగా చర్చమాత్రం చెయ్యవచ్చు. అసలది భారతీయులకు ఇష్టమా కాదా అనేవిషయంలో (మాత్రమే) ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యొచ్చు. ఐతే ఐరాసకీ, ఇప్పుడు డిమాండుచేస్తున్నవారికీ కావాల్సింది మొదటి తరహా ప్రజాసేకరణేగానీ ఈ రెండవ తరహా ప్రజాసేకరణ కాదు.

    రిప్లయితొలగించండి
  30. భరద్వాజ్ గారూ,
    నేను చెబుదామనుకున్నది కార్తీక్ గారు, ఇండియన్ మినెర్వాగారూ చెప్పేశారు!

    రిప్లయితొలగించండి
  31. "అందుకని అతని రాతలకి కొంతకాలం రీయాక్టు కాకుండా ఎవాయిడ్ చేస్తే ఎర్రి తగ్గవచ్చు. దయతో సహకరించి బ్లాగులోకానికి మొత్తం ఎర్రి ఎక్కకుండా కాపాడగలరు. నైజాం రాజ్యం ద్రవిడ రాజ్యం అంటూ అతి స్వతంత్రం ప్రదర్శించి మనకు బ్లాగులో వున్న స్వాతంత్రాన్ని పోగట్టకండి. భారత్ కూడా చైనా లాగా మారే అవకాశం వున్నది."

    పైన అజ్ఞాతా మీ వాదన తో ఎకీభవించలేను.

    1. వెఱ్ఱి కి విరుగుడు వెఱ్ఱి మందే కాని, ఇంకేమీ పనిచేయవు అని ఇప్పటికే చాలా సార్లు రుజువు అయ్యింది. ఇంకా దరిద్రం ఏమిటంటే, వెఱ్ఱోడే కదా అని వదిలేస్తే, తనతో ఇంకొచం వెఱ్ఱి వెధవలు తయారు చేయడం, ఆ వెఱ్ఱే నిజం అనుకొనే ఇంకొంతమంది అమాయకులు తోడవటం, ఆ వెఱ్ఱి కి ఇంకొంచం వెఱ్ఱి పెరగడమే కాని తగ్గడం లేదు అని ఆ బలాగు మొదలు పెట్టినప్పిటినుండి గమనిస్తే తెలుస్తుంది. కాస్త వెఱ్ఱి మాత్రం, ఇలా expose చేసినప్పుడే తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. కావాలంటే, తన పిచ్చి రాతల మీద టపా పడగానే, పెట్టే టపాలు చూడండి :)

    2. ఇక బ్లాగు లోకానికి వెఱ్ఱి ఎక్కకుండా కాపాడటం అనేది ఎవరి చేతిలో లేదు, ఉంటే గింటే నాకు తెలిసి సీకాకులం లో ఈ మధ్యనే బస్తర్ వెళ్ళివచ్చి నిమ్మకాయలు కట్టుకొని, తన అమ్మతో పాటు, ఊర్లో వాళ్ల అమ్మలను తిడుతున్న ఓ పిచ్చోడి చేతిలో ఏమయినా ఉందేమో కనుక్కోండి :), లేకపోతే అమావాస్యకో, పౌర్ణానికో అద్వానీయో, ఇంకెవరో క్షమాపణ చెప్పాలి అని అడిగే, ఆ పిచ్చోడి శిష్యురాలి చేతిలో ఏమయినా ఉందేమో అమావాస్య కాని రోజు చూసి మరీ అడగండి :).

    3. "భారత్ కూడా చైనా లాగా మారే అవకాశం వున్నది". ఆ పనిమీదే ఉన్నారు కదా, ఎర్ర పిచ్చోళ్లు, ఈ పిచ్చి వెధవలను, పిచ్చోళ్లను అని వదిలేస్తే అంత పని మరీ చేస్తారనే నా గొడవ!!! పిచ్చోళ్లను వదిలేస్తే పిచ్చి తగ్గుతుంది అనుకొనే లాజిక్ నిజం అయితే, ఎర్రగడ్డ, చిన్న వాల్తేరులలో ఆసుపత్రులే అవసరం ఉండేది కాదేమో ఆలోచించండి మరి!!

    రిప్లయితొలగించండి
  32. రాజులు చేసుకున్న ఒప్పందాలూ, వాళ్ళ తలపోతలు ప్రజాబాహుళ్యపు అభిప్రాయాలతో ఏకీభవించనట్లైతే ప్రజల అభిప్రాయాలనే పరిగణలోకి తీసుకోవాలి.
    ____________________________________________________________________

    తప్పకుండా! కానీ మీరే చెప్పినట్టు ముందుగా పాకిస్తాన్, చైనా ఉపమ్హారం ముందు జరగాలి. అలాగే అజాద్/ఆక్రమిత కాశ్మీర్ లోకి చొప్పించబడిన పాకిస్తానీయులను ఏరివేయాలి. కేవలం జమ్మూ & కాశ్మీరీలనే అడగాలి వాళ్ళకి ఏ దేశం ఇష్టమో. అప్పటిలోగా నిర్వహించే ఏ ప్లెబిసైట్ కూడ అర్థవంతం కాదు. పాకిస్తన్ వైదొలగితే ఎన్నిక నిర్వహించటానికి భారత్ సిద్ధంగానే ఉంది కదా.



    ఆ చెయ్యల్సింది చెయ్యకుండా ప్రత్యేగ రాజ్యాంగం పేరుతో మన చేతులు మనమే కట్టేసుకోవడం మనం ఇప్పటిదాకా చేస్తూవచ్చిన తప్పిదం.
    _______________________________________________

    I think you are spot on. But it is what it is. కేవలం భారత్ తో ఉన్న ప్రాంతంలో ఎన్నిక నిర్వహించటం ద్వారా దాన్ని సరిదిద్దలేం కదా!

    కాశ్మీరీయిలకు భారత్‌లో వుండటం ఇష్టమాకాదా అనే ప్రజాభిప్రాయ సేకరణ దేశం మొత్తంలో ఎలా నిర్వహించగలం?
    ________________________________________________________________________

    నేనన్నది "ఒప్పందాలు, ప్రజలు" అన్నదానికండీ. విలీనం భారత ప్రజలకి ఇష్టం అవునా కాదా అన్నది.

    నా ఉద్దేశ్యం ఏమిటంటే, విలీనం భారత ప్రజలకి ఇష్టం లేకపొటే అసలు ఉన్నపళంగానే కాశ్మీరును వదులుకోవచ్చు. ఏ ప్లెబిసైట్ అవసరం లేదు (కాశ్మీరీలు వారితో ఉంటామన్నా సరే)

    ఒకవేళ భారత్ ప్రజలకు అది ఇష్టమైతే అప్పుడు ఎన్నిక అవసరం, ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు, (If necessary, Shimla ఒప్పందానికి లోబడి).

    ప్రత్యేక రాష్ట్రాల విషయంలో ఎసెంబ్లీలలో తీర్మానం పెట్టినట్టుగానే ఇదీనూ!

    Malakpet Rowdy (Unable to login)

    రిప్లయితొలగించండి
  33. Achanga garu,

    I think we are all on the same page. It's just that we are communicating it differently.

    రిప్లయితొలగించండి
  34. Achanga garu,

    I think we are all on the same page. It's just that we are communicating it differently.

    రిప్లయితొలగించండి
  35. మలక్‌పేట్ రౌడీ గారూ,
    ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ అయినా పూర్తి ప్రశాంత వాతావరణములో జరగాలి. హింసాయుత పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోలేము. అందుకు అటు ఉగ్రవాదులు, కాశ్మీరీలు, పాకిస్థాన్ అలాగే భారత ప్రభుత్వం అన్నీ సంయమనముతో వ్యవహరించాలి. ఎవరు ఆవేశపడ్డా కొనసాగేది అనిశ్చితి మాత్రమే.

    1947 ముందునాటికి కాశ్మీర్ ఒక స్వర్వ స్వతంత్రదేశం. కాశ్మీర్ రాజుXభారత ప్రభుత్వాల ఒప్పందం ఫలితంగా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయ్యింది. ఒకవేళ విలీనం తరువాత అయినా సరే కాశ్మీర్ ప్రజలు స్వతంత్రాన్నే కోరుకుంటే అది ఎవరూ నిరాకరించజాలని కాశ్మీరీల హక్కు. ఆమాటకొస్తే కేవలం కాశ్మీర్ అనే కాదు ఏ ప్రజాసమూహానికైనా వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  36. Even Andhra/Madras was an independent nation prior to 1947. Would it be a judicious option to have Andhra+-talangana as a separate nation? I'm not sure.

    రిప్లయితొలగించండి
  37. The core issue here is about the accession. As per the laws of land it was Legal. But since there are doubts about the public opinion, vote is needed. But it can happen only after Pakistan and China withdraw.

    If a thousand people from the lambada area of AP demand a separate country it doesnt automatically mean that they should get it.

    రిప్లయితొలగించండి
  38. భరద్వాజ్ గారూ,
    సరిగ్గా చెప్పారు. మనం స్వాతంత్ర్యాన్ని నిరాకరించగలం కానీ వారి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అలాగే స్వాతంత్ర్యాన్ని కోరుకునే హక్కునూ నిరాకరించలేము. వారికి స్వాతంత్ర్యం ఇవ్వటం ఎందుకు సాధ్యంకాదో వేర్పాటువాదులకు భారత ప్రభుత్వం వివరించాలి.

    రిప్లయితొలగించండి
  39. ఇంతకీ ఇండియన్ గవర్నమెంట్ కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలని అణగదొక్కి, గొంతు మీద కాలుపెట్టి, ఇన్ని సంవత్సరాలుగా ఎంతో విలువైన తన ధన, ప్రాణ నష్టాలను తీసుకుంటూ కూడా అదే స్టాండ్ మీద ఇంత బలంగా ఎందుకు నిలపడుతోందో, విశేఖర్ గారు సెలవిచ్చారా?

    రిప్లయితొలగించండి
  40. :-) ఇందాక ఏదో కాపీ బ్లాగు అని, సరికొత్త బ్లాగూ, అందులో మొట్టమొదటి పోస్టూ కనిపించింది. అక్కడ ఆటంబాంబు వ్యాఖ్య కనిపించింది. ఏదో వాసన...ఏమవబోతోందా?!!. hmmm

    రిప్లయితొలగించండి
  41. ఈ గొడవలన్నీ నాకు తెలియదు , కానీ నాకు రెండు కాష్మీరి కుటుంబాలు తెలుసు. ఒకరు మున్షి ఆయన ఆర్ పి రోడ్ లోని కిర్లోస్కర్ కంపని లో పనిచేశేవాడు , ఆవిడ రీటా మున్షి ఖైరతా బాద్ లోని మార్కు హై స్కూల్ లో టీచర్ గా పనిచేసేది. వాళ్ళు చాలా ధనవంతులే , కానీ కట్టు బట్టలతొ యు .పి పారిపోయొచ్చారు , అక్కడ నుండి హైదరాబాదు వచ్చి, చాలా కష్టంగా బ్రతికే వారు. మరొక కుటుంబము రైనా , వీళ్ళు తారనాకలో ఉండే వాళ్ళు , వాళ్ళకి మందుల కంపెనీ ఉందేదీ , కానీ కుటుంబమంతా ఢిల్లీ పారిపోయి వచ్చారు. ఈయన పారడైస్ లో ఉండే పి.సి..ఐ అనే మందుల కంపనీ లో పనిచేశేవాడు . ఈ కాష్మీరీ లకు హైదరాబాదులో ఒక సంఘం కూడా ఉంది . వారికి భారతీయులము అనే భావన ఉంది , భారత ప్రభుత్వము పట్ల కృతజ్ఞత ఉండేది.

    రిప్లయితొలగించండి
  42. క్రీ .శ. 7 వ శతాబ్దములో ఇస్లాం మతం వచ్చింది , అంతకు ముందే కాష్మీరీ జాతి ( ఒక వేళ వారు ఒక ప్రత్యేక జాతి అని అనుకుంటే ) పురాణాలలో ఉన్నది . మరి వీళ్ళు మొదటినుండి ముస్లిం లు అన్నట్లు విష శేఖరు గారు అంటుంటే నమ్మడానికి నేను వి.పి. శేఖరును కాదు , రాజ శేఖరును .

    రిప్లయితొలగించండి
  43. What is his name again, Visekhar..
    The heck with him.

    Now, don't be an asshole by coming back to me with what happened to Jessep in the movie.
    ________________________________________________
    Jessep: You want answers?
    Kaffee (Tom Cruise): I think I'm entitled to them.
    Jessep: You want answers?
    Kaffee: I want the truth!
    Jessep: You can't handle the truth! Son, we live in a world that has walls. And those walls have to be guarded by men with guns. Who's gonna do it? You? You, Lt. Weinberg? I have a greater responsibility than you can possibly fathom. You weep for Santiago and you curse the Marines. You have that luxury. YOU HAVE THE LUXURY OF NOT KNOWING WHAT I KNOW. that Santiago's death, while tragic, probably saved lives. And my existence, while grotesque and incomprehensible to you, saves lives...You don't want the truth. Because deep down, in places you don't talk about at parties, you want me on that wall. YOU NEED ME ON THAT WALL.
    We use words like honor, code, loyalty...we use these words as the backbone to a life spent defending something. YOU USE THEM AS PUNCH LINE. I have neither the time nor the inclination to explain myself to a man who RISES AND SLEEPS UNDER THE BLANKET OF THE VERY FREEDOM I PROVIDE , THEN QUESTIONS THE MANNER IN WHICH I PROVIDE IT! I'D RATHER YOU JUST SAID THANK YOU AND WENT AWAY. Otherwise, I suggest you pick up a weapon and stand a post. Either way, I don't give a damn what you think you're entitled to!

    రిప్లయితొలగించండి
  44. తమకులాగానే భారత చరిత్ర ఎవరికీ సరిగా తెలియదని నమ్మటం ,తమ కామ్రేడ్లు వ్రాసినదే చరిత్ర అనే మూఢనమ్మకాల్లో ఉండటం .....ఇది వాల్ల స్థితి .తమకు తెలిసినదే వ్రాయగలుగుతారు వాల్లు . కాకుంటే కొత్తతరం చరిత్ర అధ్యయనానికి ఆశక్తి చూపకపోవడం వలన ఇలాంటి హాఫ్ నాలెడ్జీ మేతావుల వ్రాతలే ప్రమాణాలని భ్రమించే ప్రమాదముకుడా ఉంది.

    రిప్లయితొలగించండి
  45. తమకులాగానే భారత చరిత్ర ఎవరికీ సరిగా తెలియదని నమ్మటం ,తమ కామ్రేడ్లు వ్రాసినదే చరిత్ర అనే మూఢనమ్మకాల్లో ఉండటం
    _______________________________________________________

    RightO!

    రిప్లయితొలగించండి
  46. So much of discussion on Kashmir issue just because somebody with vested interest writes some rigmarole.

    Just for discussion sake, let us believe that the Kashmiris want a separate country and Indian Government is not heeding to their feelings. Remember, Kashmir is landlocked as is Tibet. Just suppose, Kashmir was allowed to become a separate country, what would be its fate? Pakistan will simply walk in and occupy the rest of the Kashmir and probably China wants its share too. Any normal thinking person in Kashmir does not want this kind of fate for their children excepting those self less people who are allowing themselves to be maneuvered by Pakistan and China. Whatever has been happening in Kashmir is at the behest of and sponsored by our enemy countries to serve their own purpose and definitely not out of love and self determination right of Kashmiris.If they are so much in love with Kashmiris, why not they declare POK as separate country to start with and set a good example to India. In Kashmir there have been elections since long and we are respecting its separate status since long. Is it the same situation in POK?? A normal Kashmiri has been happy to be part of India rather than part of Pakistan or China from 1948 onwards.

    రిప్లయితొలగించండి
  47. And, the so called struggle for independence started in 1988-89. Why these "freedom lovers" kept quite from 1948 till then. Suddenly they realized their need to show off their intentions of becoming a separate country!!! Whether anybody likes it or not, Kashmir is part of India and will certainly continue to be.

    There is a stupid comparison between Nizam and Kashmir King and that while King's wish in Kashmir was accepted as he wanted to be part of India while Nizam wanted to be part of Pakistan it was denied. Yes, it must be denied as Nizam represents the occupier of our country from across the deserts and when we Indians were fighting among ourselves occupied our country and these marauders established Kingdoms which were unheard of in their own homeland and just because of that when India becomes independent allow them to have their own country within India again??

    May be when Japan occupied China, many people in China wanted to be part of Japan. Whether these Red Bloggers would have dared to write about the right of these Chinese to be part of Japan?? Whether they would write about the right of self determination for Tibetans, who given a chance will become part of India rather than China.

    English people allowed Tibet to be a buffer state between China and India for the safety of India. But the moment we got freedom, with our foolish isms and romantic theories allowed Tibet to be occupied by China.

    Somebody is preaching that there should suitable atmosphere in Kashmir to know the intention/opinion of the people, meaning what? Does it mean that the terrorists should have their own way of terrorizing people to express only their view?? Kashmiris are happy as part of India and if the so called separate status is removed, all this problem can be solved within months. Only because of the separate status, Kashmiris are oppressed by the neighbouring enemy countries and the terrorists sponsored by these enemy countries.

    People who write rigmaroles to suit their isms should remember that there is one thing called "sedition" which they are trying to pass of as their right to expression. Right to expression cannot and should not be confused with treason and sedition.

    రిప్లయితొలగించండి
  48. WOW, శివరామ ప్రసాదు గారూ,
    తలలు వంచితిమి, టోపిలూ తీసితిమి సార్. ఎక్సలెంట్ పాయింట్స్.

    అసలు వీళ్ళకు సమాధానాలివ్వటం అనవసరం అనే నేను పైన ఆ సంభాషణ రాసింది.

    నేను పని చేసే ఆఫీస్ లో మారిలీన్ అని ఒకావిడ ఉంటుంది. తను లేట్ సెవెన్టీస్ లో ఒకసారి, ఎర్లీ ఎయిటీస్ లో పెళ్ళయ్యాక ఒకసారి కాశ్మీర్ వెళ్ళింది, తనకి మళ్ళీ వెళ్ళాలని కోరిక. తను క్లోజ్ గా ఫాలో అవుతూంటుంది ఈవెంట్స్ ని. తనదే అడుగుతూంటుంది అప్పడు ఏమీ లేనిది, ఎయిటీస్ నుంచే ఎందుకు తయారయ్యింది ఈ ప్రాబ్లమ్. లేట్ ఎయిటీస్ లో మీ దగ్గిర ఫండమెంటలిస్ట్ హిందూత్వ పార్టీ ప్రాబల్యం పెరిగిందట కదా, వాళ్ళ ఆటిట్యూడ్స్ కి తిరుగుబాటా ఇది, ఈ కాశ్మీర్ టెర్రరిజం ప్రాబ్లం అనీ.
    వార్నీ తల్లోయ్..బిజెపి అసెండెన్స్ వల్ల, కాశ్మీర్ టెర్రరిజం రాలేదు తల్లోయ్ అని చెప్తూంటాను నేను.

    ---Somebody is preaching that there should suitable atmosphere"
    Ditto.. హ హ హ హ ఐ లాఫ్డ్ అవుట్ లౌడ్. Is it an ignorance or a deliberate attempt to steer things?

    --"sedition"
    I disagree. They are just spewing venom. That's all they do, That's all they CAN do, That's all they are good for.

    అసలిదంతా ఎందుకు కానీ, పైనెవరో అడిగినట్లు, ఇంత కరడుగట్టిన భారతప్రభుత్వపు విధానాలకి మోటివ్స్ ఏంటో ఆ ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకొని, విషపు నాలుకలు బారుగా చాపుతూ బుసలు కొడుతూ తిరిగుతూ, మానవ జాతి చరిత్ర లో మానవత్వం అనేదే కోశానా లేకుండా రాజ్యాల్ని నడిపిన నరరూపరాక్షసుల ఐడియాలజీ కి చెందిన ఆ మనిషి చెప్పాడా ఇప్పటివరకీ?

    Kumar N

    రిప్లయితొలగించండి
  49. హ హ హ హ ఐ లాఫ్డ్ అవుట్ లౌడ్. Is it an ignorance or a deliberate attempt to steer things?
    _______
    That was aimed at the same people that you addressed

    రిప్లయితొలగించండి
  50. Yes, it must be denied as Nizam represents the occupier of our country from across the deserts
    -------------
    ఎందరికో కనువిప్పు కలిగించారు. శివరామప్రసాదు కప్పగంతు గారు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  51. శివరామ ప్రసాద్ కప్పగంతు గారూ,
    భూపరివేష్టిత రాజ్యం అవుతుంది కనుక చైనా, పాకిస్థాన్లు ఆక్రమించుకుంటాయి అంటే ఈమధ్యే కొత్తగా ఏర్పడిన దక్షిణ సూడాన్ కూడా అలాంటి రాజ్యమే! పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటి రాజ్యమే, ఇక లెసోతో అయితే పూర్తిగా దక్షిణాఫ్రికా మధ్యన ఉంటుంది. వాటికి లేని సమస్య కాశ్మీరుకు వస్తుందా? ఇక చైనా పాకిస్థాన్ల ఆక్రమణ అంటారా కాశ్మీరీలకు ఆ ముచ్చటే బావుంటే కాదనటానికి మనమెవరం?

    భారత వాదాన ప్రకారం పాక్ ఆక్రమిత కాశ్మీరుగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ రెండు భాగాలుగా విభజించింది. 1. అజాద్ కాశ్మీర్ 2.గిల్గిత్-బాల్టిస్థాన్. ఇందులో అజాద్ కాశ్మీరుకు స్వంత ప్రధానమంత్రి ఉంటాడు. గిల్గిత్-బాల్టిస్థానుకు పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఉండనే ఉంది. అంటే ఆయా రాజ్యాలపై పాకిస్థాన్ ప్రత్యక్ష ప్రమేయం రక్షణ అంశాలకు పరిమితం.

    రిప్లయితొలగించండి
  52. 1988-89లో కాశ్మీరీల స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం అయిందనుకుందాం. అయినంతమాత్రాన ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోనవసరం లేదా? (నేను 100% కాశ్మీరీలు స్వతంత్ర్యాన్ని కోరుతున్నారు అనటం లేదు) అలా కోరుతున్నవారి కోరిక ఎందుకు సాధ్యంకాదో భారత ప్రభుత్వం వివరించిందా? "Whether anybody likes it or not, Kashmir is part of India and will certainly continue to be" భారత ప్రభుత్వానికి కేవలం కాశ్మీర్ భూభాగం మాత్రమే కావలనుకున్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. కాశ్మీరీలు కావాలనుకుంటే వారి ఆందోళనను పట్టించుకుని పరిష్కరించాల్సిందే!

    Nizam represents the occupier of our country from across the deserts ...... ఆ రకంగా చూస్తే మరి ముస్లింలు అందరూ వలసొచ్చి ఆక్రమించుకున్నట్లేగా (హిందువు నుండి ముస్లింగా మారినవారిని పక్కన పెడదాం). ఈ గడ్డమీద పుట్టినవారంతా భారతీయులే. కేవలం హిందువులే భారతీయులు అనే దృష్టినుండి బయటపడదాం.

    ప్రజాభిప్రాయ సేకరణకు ప్రశాంత వాతావరణం ఉండాలన్న మీ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను. ఎటువైపు నుండి తప్పు ఉన్నా మిగిలేది రక్తపాతమే!

    రిప్లయితొలగించండి
  53. ఇంతకీ ఈ విషసేఖర్ పాకిస్తాన్ వలస గురించి మాట్లాడడెందుకు? బండారం బయటపడుతుందనా?

    రిప్లయితొలగించండి
  54. Is it necessary to publish comments against one blog owner?

    రిప్లయితొలగించండి
  55. Above ajnaata
    It is necessary. Visekhar has encourages and publishes foul comments against these bloggers and even vulgar comments on the family members. Whenever he has no answers to the questions raised he encourages others to post filthy comments. So I am with this blog owner on this tit for tat approach.

    రిప్లయితొలగించండి
  56. పైన కాశ్మీరు అనుకూల వ్యాఖ్యలు చదివినాక మీరు చెప్పిన పిచ్చాసుపత్రుల ఆవశ్యకత నిజ్జంగా బాగా కనపడుతోంది అజ్ఞాత గారూ. ఈ అనుకూల అతి గాళ్ళకి మన దేశ సేఫ్టీ అఖర్లేదా, ఇంత ఎర్రిగా వాదిస్తున్నారు. పైన ఒకాయన చెప్పినట్లు కాశ్మీరే గానీ టిబెట్టు స్వాతంత్రం గురుంచి ఈ ఎర్ర మొర్రి ఆలోచనగాళ్ళకి తోచదా. టిబెట్టును ఆక్రమించినట్లు కాశ్మీరుని కూడా ఆక్రమిస్తే మన దేశం గతేమిటని అలోచన లేదా? ఆయనెవరో సూడాను అంటాడేమిటి వెళ్ళి అక్కడ బతికొచ్చినట్లు. టీవీలు, నెట్టులు ముందేసుకొని అదే లోకమనుకునే బ్లాగులో కప్పల్లారా మేలుకొండి. ముందర మన దేశం పక్కనుండీ అలోచించటం నేర్చుకొండి. ఇప్పటికే మన ఇరుగు పొరుగు దుష్ట దేశాల వలన మన సైనిక ఖర్చు పెరిగి పరోక్షంగా మన జీతాల నుండి మనమంతా చెల్లిస్తుంది కనపడటంలేదా??

    సరె పైవన్నీ చూస్తుంటే కాశ్మీరే ఏంది మొత్తం భారత దేశానికే అమెరికా వాళ్ళు రెండు ద్రోహాలు చేశారని అనిపిస్తోంది.
    1. కేపటలిస్టు దేశమైన జపాను మీద అణుబాంబు వెయ్యటం వలన మన పక్కనున్న ఎర్ర దేశం మొలిచి మన్ని ఇబ్బంది పెడుతుంటం.
    2. ఎర్ర దేశమైన రష్యా ని దెబ్బతీసి తాలిబాన్లకు పురుడు పోసి కాశ్మీరు పిచ్చికి ఆజ్యం పోయటం.

    సరె ఎం చేస్తాం ఒకళ్ళనని ఏం లాభం, మనకు శ్రీమతి ఇందిరా గాంధి తరవాత సరైన "మొగ" ప్రైం మినిస్టెర్ లేకపోవటం వలన, జనం మన దేశానికన్న ఇతర దేశాలనే ప్రేమించటం వలన ఈ పరిస్తితి దాపురించింది.

    రిప్లయితొలగించండి
  57. పై అజ్ఞాత
    నిజం. విమర్శని తట్టుకోలేక బూతుల్లోకి దిగింది విసేఖర్ & కో. నిజానికి ఈ రిటాలియేషన్ చాలా తక్కువ.

    రిప్లయితొలగించండి
  58. 14 అక్టోబర్ 2011 9:34 ఉ అజ్ఞాత:
    నాదీ అదేమాట టీవీలు, నెట్టులు ముందేసుకొని అదే లోకమనుకునే బ్లాగులో కప్పల్లారా మేలుకొండి. నేనుండే ఇంగ్లాండులో కొన్ని వేల పాక్ ఆక్రమిత కాశ్మీరీ కుటుంబాలు, భారత ఆధీనములో ఉన్న కుటుంబాలూ ఉంటాయి. నాకు ఇరువైపులా పరిచయాలున్నాయి. అవన్నీ క్రోడీకరించే ఈ విషయములో నా వాదన వినిపించాను.

    ఇతర వ్యాఖ్యాతలు:
    కాసేపు భారత ప్రభుత్వ మరియు మీడియా చేసే లొల్లి నుంచి బయటపడి వాస్తవాలు గ్రహించమని ఇప్పటివరకూ నా వాదనలు వినిపించాను. మాకు వాస్తవాలతో పనిలేదనుకుంటే మీ ఇష్టం. మీరలా కాశ్మీరాన్ని గురించి కలలు కంటూ ఉండడి. జరిగే రక్తపాతం జరుగుతూనే ఉంటుంది. విధి లిఖితం అదే అయితే చేయగలిగిందేమీ లేదు.

    రిప్లయితొలగించండి
  59. Mr Achanga,

    If in your view the consent of Nizam should have been taken and had he not consented, he should have been allowed to merge his sultanate into Pakistan although its thousands of kilometers away and that too land locked is completely impractical not only from the Indian view but more from the point of view of people living under the occupier power called Nizam. How much cheaply Nizam must have thought about India, for he asked for a ridiculous corridor 5 KM in length to his beloved Pakistan through India for thousands of Kilometers!! Why in your considered view Bangladesh has to happen?? If for a moment the people under Nizam's rule too wanted to be part of Pakistan, there is no such trace even immediately after the so called merger into India leave alone a delayed awakening after 40-50 years.

    As to Kashmir, when the enemy country after 4 to 5 decades incites and finances a few to revolt against India, it becomes popular view!

    Pakistan is a rogue country which we are unfortunate to have as a neighbour. At least Pakistan is known as an enemy country and we take proper caution while dealing with that country.But unfortunately some people although appear to be Indian are behaving as if they are agents of Pakistan/China and it is time that Indian Government starts to identify such elements within the country and deal with them appropriately to safeguard the interest of the country.

    If you think people in India are victims of the so called propoganda by Indian media and Government, what about you! You seem to have been brainwashed by enemy country and thats why you are trying (albeit very unsuccessfully) argue on their behalf parroting their views.

    రిప్లయితొలగించండి
  60. శివరామ ప్రసాదు గారూ,
    నా వ్యాఖ్యలను పాకిస్థాన్ అనుకూల దృక్పథంగా భావిస్తే మీరు కాస్త పొరపడినట్లే భావిస్తాను. నేను చెప్పాలనుకుంటున్న విషయాన్ని మీరే చెప్పారు చూడండి. మొదట బంగ్లాదేశ్ పాకిస్థానులో భాగంగా ఉన్నా అక్కడ స్వాతంత్ర్యాకాంక్ష మొగ్గతొడిగింది. అలాగే కాశ్మీరు ఇండియాలో భాగంగా ఉన్నా సరే తరువాత అలాంటి ఆకాంక్ష పుట్టుకురాకూడదని ఏమీ లేదు కదా! కాబటి నాటి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఎన్ని కారణాలున్నాయో అన్ని కారణాలూ కాశ్మీరీ విభజనవాదులకు ఉన్నాయి అంటున్నాను.

    మీరే మరో వ్యాఖ్య చేశారు. "As to Kashmir, when the enemy country after 4 to 5 decades incites and finances a few to revolt against India, it becomes popular view!" దీన్నిబట్టి అర్థమవుతున్నది విదేశాలు కుయుక్తులు పన్నుతున్నా భారత ప్రభుత్వం ఎదుర్కోవటములో ఏవిధంగా విఫలమయ్యిందో! ఆ వైఫల్యానికి పర్యవసానమే నేటి కాశ్మీరీ విభజన వాదం.

    మీరు మరో ఆసక్తికరమైన విషయం గమనించారో లేదో, ఒకవేళ ప్రజాభిప్రాయంమేరకు కాశ్మ్రీర్ విభజన జరిగినా జమ్ము,లడఖ్ ప్రాంతాలు భారతదేశములోనే కొనసాగుతాయి. సమస్య ఉన్నది కాశ్మీర్‌లోయలో!

    పాకిస్థాన్/చైనా ఎలాంటి దేశాలైనా అవి వాటి ప్రయోజనాల కోణము నుండే ఆలోచిస్తాయి. వాటిని ఎదుర్కోవటములో వైఫల్యము చెందినది భారతప్రభుత్వం. ఏళ్ళక్రితమే పాకిస్థాన్/చైనా ఆదీనములోకి వెళ్ళిన భూభాగాలను ఇంకా తన భూభాగంగా చూపెడుతూ మోసగిస్తున్నది భారత ప్రభుత్వం.

    ఎన్నో ఉదాహరణలు చెబుతాను భారత వైఫల్యం గురించి అనేకానేక జాతీయ అంతర్జాతీయ సమస్యల విషయములో! కృష్ణగిరి సమస్య, బెల్గాం సమస్య, నదీజలాల పంపకం సమస్య, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, శ్రీలంక తమిళులు, తెలంగాణ మరియు ఇతర అనేకానేక విభజనవాదాలు. సమస్యలను ఓట్ల దృష్టిలో చూసినంతకాలం ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. వెఫల్యాలను గుర్తించటానికి మనం నిరాకరించినప్పుడే దేశభక్తి ముసుగువేసుకుని అన్ని బాగున్నాయని సర్దిచెప్పుకోవటానికి ప్రయత్నిస్తాం.

    రిప్లయితొలగించండి
  61. Mr. Achanga,

    "..నా వ్యాఖ్యలను పాకిస్థాన్ అనుకూల దృక్పథంగా భావిస్తే ..."

    భావించటం కాదు మీరు వ్రాసే ప్రతి వ్యాఖ్య పాకిస్తానుకు అనుకూలంగానే ఉన్నాయి. మీ మాటలే బట్టే మీరు పాకిస్తాన్ అనుకూలురని అనుకునేట్టు చేస్తున్నాయి. కాకపోతే మంచిదే. వాదాలు గెలవటానికి వితండవాదం చేస్తే మన గురించి అపోహలు వచ్చే అవకాశమే ఎక్కువ.

    "...ఎలాంటి దేశాలైనా అవి వాటి ప్రయోజనాల కోణము నుండే ఆలోచిస్తాయి..."

    అవును మనం కూడా భారత పౌరులం కనుక మన దేశం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మన ఆలోచనలు ఉండాలి. ఏదో కమ్యూనిజం అంటే ఇష్టమని చైనా పక్కకు పోకూడదు. ఎవేవో విదేశీ ఇజాల మోజులో స్వదేశాన్ని దెబ్బతీసే పనులు చెయ్యకూడదు, ఎవరన్నా చేస్తుంటె వాళ్ళను బలపరచటం వంటి పనులు చెయ్యకూడదు.

    రిప్లయితొలగించండి
  62. బంగ్లాదేశ్ విషయం, మన కాశ్మీరుకు ఎలా అనుసంధించగలరు? బంగ్లాదేశ్ పౌరులను రెండవ తరగతి పౌరులుగా కూడా పరిగణించలేదు పాకిస్తాన్, వాళ్ళను బానిసలుగా జమకట్టింది. అక్కడ పౌరులను సకల కష్టాలు పెట్టింది. మిలిటరీని పంపి చెయ్యరాని పనులు చేసింది. అందువల్ల ముక్తి బాహిని ఏర్పడింది. ముక్తి బాహిని వాళ్ళు టెర్రరిజానికి పాల్పడి కరాచీ రావల్పిండీల్లో బాంబులు పెట్టలేదు వాళ్ళకి సంబంధం లేని చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరిపి పౌరులను హత్యలు చెయ్యలేదు, విమానాలు హైజాక్ చెయ్యలేదు. పాకిస్తాన్ సైన్యంతో తలపడి తమ స్వాతంత్రాన్ని సంపాయించుకున్నారు.ఈ విషయంలో భారత్ ముక్తిబాహిని బాసట నిలిచింది. పాకిస్తాన్ కు అది అసలు కడుపు మంట. వాళ్ళ దేశం వాళ్ళు అనుసరించిన అవమానకరమైన, దుష్ట పథకాల వల్ల బాంగ్లాదేశ్ విడి దేశం అయితీరాల్సిన పరిస్థితి తమకు తామే కల్పించి, దానివల్ల తమ దేశంలో సగ భాగం పోగొట్టుకుని, తమ తప్పు తాము తెలుసుకోలేని పరిస్థితిలోనే ఉండి, భారత్ లో కూడ అటువంటి కల్లోలం చెయ్యాలని, పంజాబులో కొన్నాళ్ళు, ఆ తరువాత కాశ్మీరులోనూ అల్లరి చేస్తున్నది. ముక్తి బాహిని ఏర్పాటు,వాళ్ళ స్వాతంత్ర్య యుధ్ధం, కాశ్మీరులో ప్రస్తుతం జరుగుతున్నవి ఒకటే అని మీలాంటివాళ్ళు చరిత్ర తెలియక అనుకుంటూ ఉంటారు, ఇప్పటికైనా తెలుసుకొండి.

    పైన చెప్పిన విషయాలు అన్ని కూడ బారత ప్రభుత్వ ప్రొపొగాండా అని తీసిపారేసే ప్రయత్నం చేస్తే, మీది నిజాలు ఒప్పుకోలేని తెంపరితనం అవుతుంది తప్ప మరేమీ కాదు.

    ఈస్ట్ పాకిస్తాన్లో (అంటే ఇప్పటి బాంగ్లాదేశ్) పాకిస్తాన్ చెప్పరాని దమనకాండ సాగిస్తే అటువంటి దమనకాండ కాశ్మీరులో మన ప్రభుత్వం కూడా అలాగే చేస్తున్నదని మీరు ప్రచారం చెయ్యటం చాలా తప్పు.

    కాశ్మీరులో మనం ఏమి చేశాము! భారత దేశానికి చెందిన వారెవ్వరూ అక్కడ పౌరులు కాజాలరు, అక్కడ ఆస్తులు కొనలేరు, కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి కాపాడుతున్నాం ఇప్పటికీ. దేశ పౌరులు కష్టపడి సంపాయించిన సంపదలో ఎక్కువ భాగం ఈ కాష్మీరును చైనా/పాకిసాన్ అనే రాబందులనుండి కాపాడటానికే వెచ్చిస్తున్నాం. 1971 లో ఈ బెడదను పూర్తిగా తొలగించే అవకాశం వచ్చినా కూడ మన వెంట ఎంత కాలం ఉంటాడో తెలియని, సమయానికి జారిపొయ్యే బలహీనుడైన స్నేహితుడు అని మనం అనుకుంటున్న వాడు ఉండటం (రష్యా,1962లో చైనా మన దేశం మీద దురాక్రమణ చేసినప్పుడు మాట మాత్రం కూడా సహాయం చెయ్యలేదు)వాడు మనకి ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తాడో తెలియక అమెరికాని ఎదిరించలేకపొయ్యాం. మన చేతకాని విదేశాగ విధానంతో బలవంతుడైన మితృణ్ణి కోల్పోయాం, ఒక అసహజ సమాజాన్ని ఏర్పరుచుకుని, పూర్తిగా మిలిటరీ, కె జి బి ల బలం, సైబీరియా కాంపుల భయపెట్టి పరిపాలన సాగిస్తున్న నాయకుల ప్రాపన చేరి, పైగా అది కూడా అలీన విధానంలో భాగమని చెప్పుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా నవ్వుల పాలయ్యాం. మన అదృష్టం బాగుండి, మనకున్న మిలిటరి శక్తివంతమైనది కాబట్టి, వాళ్ళల్లొ ఎవరూ పనికిరాని ఇజాల బారిన పడి శత్రు దేశాలతో చేతులు కలిపే వాళ్ళు ఉండరు కాబట్టి, దేశం ఈ మాత్రం సురక్షితంగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  63. కాశ్మీరులోకి మిలిటరీని ప్రత్యేకంగా పంపలేదు, వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉండాలి, కారణం, రెండు దుర్మార్గమైన శతృ దేశాలతో సరిహద్దు ఉంది అక్కడ. అదే కాశ్మీరులో అనేక సార్లు నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. లేకపోతే ఫారూక్ అబ్దుల్లా అయన కొడుకు ముఖ్య మంత్రులు ఎలా అవుతారు. కాశ్మీరుకు ఇంత చేస్తున్నా కూడా అక్కడి వాళ్ళను మతం చూపించి రెచ్చగొట్టే శతృ దేశం పోకడల నమ్మే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళను "పాపం" అనే మీలాంటివాళ్ళు ఉన్నారు. తప్పు చేశేవాడికన్నా కూడా అది తప్పేకాదని సమర్ధించేవాడు, వితండవాదం చేసే వాడు ఎక్కువ ప్రమాదకారి. ఈ మధ్య అటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు మన దేశంలో, ముఖ్యంగా చదువుకున్నాం అనుకునేవాళ్ళల్లో. అటువంటి వాళ్ళవల్లే దేశానికి ఎక్కువ ప్రమాదం.

    ప్రభుత్వంలోకి వచ్చి ఎక్కువ రోజులు పవర్లో ఉన్న వ్యక్తులవల్ల, వాళ్ళకి ఉన్న రొమాంటిక్ ఐడియాల (అలీన విధానం, పంచ శీల)వల్ల, నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశపడి, వ్యక్తిగత కీర్తికోసం వెంపర్లాడి అది తెచ్చుకోవటానికి ఎక్కడలేని తప్పుడు విధానాలు ప్రభుత్వ పరంగా అమలుపరచటం వల్ల పాకిస్తాన్ తో మనం ఇప్పుడు బాధపడుతున్నాం.

    రిప్లయితొలగించండి
  64. రాజ్యం వీరభోజ్యంగా మొదటినుండి పటేల్ వంటివాడు ప్రధాన మంత్రి అయ్యి ఉంటే, మన దేశానికి ఈ దుర్గతి పట్టేది కాదు, మీలాంటివాళ్ళు వచ్చి కాశ్మీరు గురించి అంతా భారత ప్రభుత్వ ప్రోపగాండా అని అనగలిగేవాళ్ళూకాదు.

    రిప్లయితొలగించండి
  65. చివరగా, దేశభక్తి ముసుగేసి సమర్ధించుకోవాల్సిన దుష్టపు పనులు మన ప్రభుత్వం కాశ్మీరులో చెయ్యలేదు. ఎవరన్నా చేసింది అంటే దాన్ని, ప్రాపగాండా అంటారు, మీలాంటి వాళ్ళు నమ్ముతున్నారు.

    రిప్లయితొలగించండి
  66. శివరామ ప్రసాదు గారూ,
    కేవలం మనం వాడుతున్న మాటల వల్ల బహుశా ఈ గందరగోళం ఏర్పడుతుండవచ్చు. మొత్తమ్మీద మనం అంగీకరించాల్సిన విషయాలు ఉన్నాయి.
    1. కాశ్మీర్ అనేది 1947 భారత దేశములో విలీనానికి ముందు స్వతంత్రదేశం. (అంతకు ముందు భారత దేశములో భాగమే అయినా సరే)
    2. కాశ్మీర్ అనేది అత్యవసరంగా పరిష్కరించాల్సిన సున్నితమైన అంశం.
    3. భారత విదేశాంగ విధానం వైఫల్యం మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నది.
    4. మీరన్నట్లు అక్కడ ఎన్ని చేస్తున్నా జనములో ఎందుకు భారత వ్యతిరేక భావనలు (కొద్దిగా అయినా సరే) ఉన్నాయి అనేది కచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం.
    5. అసలు మనం ఒక సమస్యతో మరో సమస్యను ముడిపెట్టటం ద్వారా ఏమీ సాధించలేము. దేనికి దాన్నే పరిష్కరించాలి
    6. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీరును ఆక్రమిత కాశ్మీరుగానే చూపించి పరిష్కారానికి కృషిచెయ్యాలి.

    ఈ విషయాల్లో విభేదం ఏమీ లేదు కదా!

    రిప్లయితొలగించండి
  67. Achanga,

    On a lighter note, just replace the word 'Kashmir" with Telangana in your above comment :))))))

    రిప్లయితొలగించండి
  68. మలక్ పేట్ రౌడీ గారూ!
    :). వాస్తవం అదే కూడాను!

    రిప్లయితొలగించండి
  69. Finally it boils down to one thing - let Pakistan and China vacate Kashmir and then India would consider plebiscite. Until then, the accession holds LEGAL (since it was signed by the head of a theocratic state).

    In case of Hyderabad, the Nawab didn't sign any agreement with Pakistan. Period!

    రిప్లయితొలగించండి
  70. Malak that is what I am thinking too replace the word 'Kashmir" with Telangana.

    రిప్లయితొలగించండి
  71. Mr. Achanga,

    If you question merger of Kashmir into India, what about 300 plus independent states / Countries?? Many of them would have loved to declare their Country as Hindu Republic. Whether that was advisable at that time.No since we embraced secularism which is made look ugly by the secular fundamentalists, by their extreme definitions thereby appeasing minorities to get their votes.

    I do not agree with you to say that Indian Government should show Kashmir as Indian occupied Kashmir.

    At the appropriate time, India should get back the POK and make the Kashmir state complete and remove the so called separate status, so that all Kashmiris shall join the main stream. Only because of the separate status to Kashmir, Kashmiris are alienated.

    "....జనములో ఎందుకు భారత వ్యతిరేక భావనలు (కొద్దిగా అయినా సరే) ఉన్నాయి అనేది కచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం....."

    పట్టించుకోబట్టే 1989 నుంచి రక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది భారత ప్రభుత్వం. నిజంగా భారత ప్రభుత్వం తలచుకుంటే, అక్కడ ఉన్న "మీరనుకునే" సో కాల్డ్ స్వాతంత్ర్య యుద్ధం పేరుతొ జరిగే అరాచకం అణిచేయ్యటం పెద్ద పనేమీ కాదు.

    ఒక్కటే తెలుసుకోగలరు, ఇటువంటి గొడవలన్నీ కూడా భారత దేశానికి శత్రు దేశాలతో బోర్డర్ ఉన్న చోట్లల్లోనే వస్తున్నాయి (పంజాబు, కాశ్మీరు పాకిస్తాన్ ప్రోత్సాహం తో, నాగాలాండ్ వగైరా చైనా ప్రోత్సాహంతో). కాబట్టి అక్కడ జరిగే గొడవలకి గౌరవప్రదమైన పేర్లు పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చెయ్యకూడదని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  72. మలక్పేట్ రౌడి గారూ,
    ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. హైదరాబాదు భారతదేశం పోలీసుచర్య/సైనికచర్యద్వారా తనలో కలుపుకుంది (లేదా ఆక్రమించింది) కానీ కాశ్మీర్ అనేది రెండు ప్రభుత్వ వ్యవస్థల మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా భారత భాగం అయ్యింది. కనుక కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించాలంటే పాకిస్థాన్ మరియు చైనా చట్టబద్ధంగా వైదొలగాల్సిందే.

    రిప్లయితొలగించండి
  73. Exaaaaaactly!

    So this is where the Communist argument falls flat. If India were to take any action, two things should happen:

    1. Pakistan and China should withdraw
    2. People of Pakistani and Chinese origins should vacate the place.

    రిప్లయితొలగించండి
  74. "....కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించాలంటే పాకిస్థాన్ మరియు చైనా చట్టబద్ధంగా వైదొలగాల్సిందే.....

    Thanks from acceding this much from your stated opinions.

    రిప్లయితొలగించండి
  75. శివరామ ప్రసాదు గారూ,
    కాశ్మీరు అల్లర్లను ఏ పేరుతో పిలిచాం అన్నది పక్కన పెడితే విషయాన్ని సుస్పష్టంగా చెబుతూనే ఉన్నాను. చట్టబద్దంగా వెదొలగాల్సినవారు వైదొలగితే శాంతియుత వాతావరణములో ప్రజాభిప్రాయము ప్రకారం కాశ్మీర్ భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంది. అది మొత్తం కాశ్మీర్ పాకిస్థానుకు చెందాలా లేదా స్వతంత్రంగా ఉండాలా లేదా మొత్తం భారత్‌కే చెందాలా అనేది నిర్ణయించగలం. లేదా ప్రజాభిప్రాయం చీలిపోయిన పక్షములో ఆయా చీలికలకు అనుగుణంగానే నిర్ణయించాల్సి రావచ్చు.

    రిప్లయితొలగించండి
  76. చట్టబద్దంగా వెదొలగాల్సినవారు వైదొలగితే శాంతియుత వాతావరణములో ప్రజాభిప్రాయము ప్రకారం కాశ్మీర్ భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంది.
    _________________________________________________________________________

    వాళ్ళు వైదొలగాక చూద్దాం. దానికోసం కాశ్మీరీలు ఆక్రమిత కాశ్మీర్లోనూ, అక్సాయ్ చిన్ లోనూ కూడా గొడవలు చెయ్యాలి. ప్రస్తుతానికి అలాంటి సీనేమీ కనబడటం లేదు.

    రిప్లయితొలగించండి
  77. మీరనేది ఎలా ఉంది అంటే వాడెవడో అన్నాట్ట పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టమని. కాశ్మీరులో ప్రజాభిప్రాయం పెట్టి తీరాలి అంటే, దేశ వ్యాప్తంగా , మనకి సెక్యులరిజం నిజంగా కావాలా అని కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ ప్రకారంగా ప్రభుత్వం విధానాలు ఉందాద్దూ. ఒక రాష్ట్రం లో రెండు ప్రాంతాల మధ్య సమస్యను ఏమి చెయ్యాలో తెలియక ఏడుస్తున్నారు, ఇక కాశ్మీరు గురించి వీళ్ళు ముట్టుకుంటే, ఏమవుతుందో అనుకోవతానికే భయంగా ఉన్నది.

    అసలు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేసి తమ ముక్క తాము తీసుకుపోయి మాట పరమైన పేరు వాళ్ళు పెట్టేసుకున్నాక, మిగిలినది ఎమవ్వాలి? కాని ఏమియ్యింది? అలా అవ్వటానికి ఎవరి మంచితనం (వెర్రితనం) కారణం.

    కాశ్మీరు సమస్య పరిష్కారం యుద్ధమే. ఆక్రమణ చేసినవాణ్ని బలంగా ఆవతలికి నెట్టేసి, మళ్ళి లేవకుండా జన్మలో మనవంక చూడకుండా నడుం విరగ్గొట్టినప్పుడే ఈ సమస్యకు నిజమైన పరిష్కారం. అంతే కాని ప్లేబిసైటు, గ్లిబిసైటు అంటే, ఇది రావణా కాష్టం లాగ కాలుతూనే ఉంటుంది ఎప్పటికీ తెగదు.

    నిజాం ఆక్రమించిన ప్రాంతాన్ని, మన సైన్యం తిరిగి భారత్ లో కలిపింది. అదేపని కాశ్మీరులో కూడా చెయ్యాలి అంతే.

    పైనున్న మీ వ్యాఖ్యల్లో, "తిరకాసు" అంటూ అన్యాపదేశంగా మీరూ అదే అమ్తున్నట్టుగా నాకు అర్ధం అయ్యింది.

    రిప్లయితొలగించండి
  78. శివరామ ప్రసాదు గారూ,
    ప్రజామోదం లేకుండా కేవలం బలప్రయోగం ద్వారానే సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అది అసంభవం అని నేను విశ్వసిస్తాను. సరే బలప్రయోగం ద్వారా ఆక్రమిస్తాం బాగుంది. ఎన్నాళ్ళు అక్కడ అలా రక్తపాతం జరుగుతూనే ఉండాలి? భారత సైనిక ఆక్రమణను స్థానిక ప్రజలే నిరసించినప్పుడు ఏమవుతుంది? హైదరాబాదు సంస్థానములో మెజారిటీ జనం ఎప్పుడెప్పుడు భారత సైన్యాలు వస్తాయా అని ఎదురు చూసి, అడుగడుగునా నీరాజనంపట్టబట్టి ఆక్రమణ ఆపై విలీనం సజావుగా సాగాయి. నేటి తెలంగాణ ఉద్యమములోసైతం కేవలం అంతర్జాతీయ సరిహద్దు/సముద్రం లేదనే ఏకైక కారణం తప్పితే వారి విభజనవాదనల్లో, కాశ్మీరీ విభజన వాదనల్లో పెద్దగా తేడా కనిపించదు. ఏతావాతా ఎక్కడ మనం మంచితనం చూపాలి ఎక్కడ బలప్రయోగం చెయ్యాలి అనేది నిర్ణయించలేని నాయకత్వములో ఉన్నంతకాలం ఈ వాదనలు తెగవు.

    భారత ప్రభుత్వమే ఒక స్పష్టతకు రావాలి. కాశ్మీరీలు కావాలా? కాశ్మీరీ భూభాగం కావాలా? లేక కాశ్మీరీలతో కూడిన కాశ్మీరు కావాలా అనేది. ఇందులో మొదటి రెండిటికీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మూడవది కావాలి అంటే కాశ్మీరీ ప్రజ తమను తాము భారతీయులుగా భావించుకోవాలి. అది జరగని పక్షములో మనం ఎంతగా వాదించుకున్నా మిగిలేది రావణకాష్టమే తప్పించి ప్రయోజనం సున్నా!

    ఒకవేళ తుపాకీ నీడన అన్నీ సరిచేశాం అనుకున్నా అది కేవలం తుపాను ముందు ప్రశాంతతే. నా వాదన దేశద్రోహంగా కనబడితే సరే నేను చెయ్యగలిగిందేమీ లేదు. వాస్తవాలను అంగీకరించాలి. ఒకవేలు మనం పాకిస్థాను/చైనా వైపు చూపించేముందు నాలుగువేళ్ళు భారత వైఫల్యం వైపు చూపుతున్నాయి. దాన్ని గుర్తించనతవరకూ ఎన్నివాదనలు చేసినా వ్యర్థం.

    రిప్లయితొలగించండి
  79. భారత వైఫల్యం అంటున్నారు కదా, ఏమిటి వైఫల్యం?

    నిజంగా భారత ప్రభుత్వం తలుచుకుంటే బలప్రయోగం అక్కరలేదు, అర్టికల్ 370 ని ఉల్లంఘించేలా కాశ్మీర్లోకి వలసల్ని ప్రోత్సహిస్తే చాలు. కేవలం రెండేళ్ళలో మొత్తం రూపురేఖలే మరిపోతాయి ఒక కోటి మందిని తరలిస్తే.

    రిప్లయితొలగించండి
  80. తుపాకీ ఉండకూడదనుకంటే ముందు ఆ పని కాశ్మీరీలు చెయ్యాలి. ఈనాటి ఈ పరిస్థితికి కారణం వాళ్ళు మొదలుపెట్టిన హింసే. హింసకి హింస ద్వారానే భారత ప్రభుత్వం కూడా స్పందించింది. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు.

    రిప్లయితొలగించండి
  81. మలక్పేట్ రౌడీ గారూ,
    భారత ప్రభుత్వం లేదా నాయకత్వం వైఫల్యాలు చెప్పమంటారా!
    1. కాశ్మీరీలకు తామేదో ప్రత్యేకం అని భావించేందుకు అవకాశమిచ్చే ఆర్టికల్ 370ని ఇంకా కొనసాగించటం.
    2. కాశ్మీర్ విలీన సందర్భంగా నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించటం.
    3. ప్రపంచ దేశాలు పి.ఒ.కె ను పాకిస్థాన్ భూభాగంగా, ఆక్సాయ్‌చిన్‌‌ను చైనా భూభాగంగా చూపెడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం.
    4. చైనా టిబెట్ ఆక్రమణవిషయములో చేవలేని నిర్ణయం తీసుకోవటం.
    5. టిబెట్, తైవాన్ స్వాతంత్ర్యాలను గుర్తిస్తున్నామన్న సాహసోపేత నిర్ణయం తీసుకోలేకపోవటం.
    6. కాశ్మీరీల మనసు గెలవలేకపోవటం.
    7. ఉగ్రవాదులను కొత్తళ్ళులను చేసి మేపటం.
    8. ఉగ్రవాదుల మరణశిక్షలు రద్దుచేయాలని కొన్నిరాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేస్తున్నా ఆయా ప్రబుత్వాలను రద్దు చెయ్యకపోవటం.
    9. 1965, 71 యుద్ధాలలో భారత్ ఆక్రమించుకున్న పాకిస్తాన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయటం.
    10. ఇప్పటికీ అంగుళం భూభాగం అయినా వదలం అని గంభీర ప్రకటనలే తప్పించి విధాన నిర్ణయాలు తీసుకోకపోవటం.....ఇలా చాలా!

    రిప్లయితొలగించండి
  82. Mr. Achanga,

    "....బలప్రయోగం ద్వారానే సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అది అసంభవం అని నేను విశ్వసిస్తాను..."

    పంజాబు సమస్య ఏ విధంగా పరిష్కరించబడింది? లోంగోవాల్ ఒప్పందంతోనా!!. రెబిరో, గిల్ అనేటువంటి సాహసోపేతమైన పోలీసు ఆఫీసర్ల వలన, అంటే బలప్రయోగంతోనే. పంజాబులో ఇప్పుడు అంతా బాగానే ఉన్నదిగా.

    కాశ్మీరులో కొద్దిగా వేరు పద్ధతిలో అంటే అక్కడి సమస్య కు మూలాలు ఉన్న చోట కొట్టాలి. పాకిస్తానే కారణం కాస్మీరుకి. కాశ్మీరీ ప్రజలకు ఎక్కడా కూడా ఏదో దేశం అయిపోవాలని లేదు. పాకిస్తాన్ ఆక్రమించిన కాష్మీరును అవసరమైతే యుద్ధం ప్రకటించి అయినా సరే బారత్ తిరిగి మన కాశ్మీరులో కలిపి ఒకే రాష్ట్రం చెయ్యాలి. అప్పుడే అక్కడ శాంతి.

    అప్పుడెప్పుడో ప్లేబిసైటు పెడతాం అన్న మాట పట్టుకు వేళ్ళాడటంలో ఎంత మాత్రం ప్రాక్టికాలిటీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా బలప్రయోగంతోనే మూర్ఖ పట్టుదలలకు మందు పడింది.

    ఉత్తర ఐర్లాండ్, Spain లో ఏటా టెర్రరిస్టులు, అంతెందుకు చాలామందికి ప్రియతమమైన రష్యాలోనూ, ఇజ్రాయిల్ పాలస్తీనా సంబంధాలు ఇప్పుడున స్థితికి రావటానికి కారణం ఇజ్రాయిల్ తన బలం చూపించబట్టే కదా. నెహ్రూ వాళ్ళ మొదటి ప్రధాని అయ్యి ఉంటే, హిట్లర్ మొదలుపెట్టిన హోలోకాస్ట్, పాలస్తీనా వాళ్ళు పూర్తిచేసేవాళ్ళు.

    కాబట్టి ఎప్పుడూ కూడా శాంతి మంత్రం పనిచెయ్యదు. మూర్కుల ముందు అసలు పనిచెయ్యదు. దండం దశగుణ భవేత్ అని కాబోలు పెద్దలు ప్రవచించారు. మనకి కొన్ని వేల సంవత్సరాలు అలా వాళ్ళ కింద వీళ్ళ కింద పది ఉండేప్పటికి స్టాక్హోమ్ సిండ్రోం తో దేశంలో కొంతమంది బాధబడుతున్నారు. ఆ సిండ్రోం బాగు చేయించుకు బయటపడితే పరిష్కారం తేట తెల్లంగా కనపడుతుంది.

    రిప్లయితొలగించండి
  83. శివరామ ప్రసాదు గారూ,
    బలప్రయోగం కేవలం నాయకత్వాన్ని మాత్రమే తుడిచిపెడుతుంది. జనవాహిని మనోగతాన్ని తుడిచిపెట్టలేదు. ఆ జనవాహినికి సమర్థమైన నాయకత్వం లభించింది అనుకున్నప్పుడు ఆ సమస్య మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంటుంది. కాశ్మీరులో పరిస్థితి ఎప్పుడూ దినదినగండం నూరేళ్ళాయువులా ఉండాలి అనుకుంటే అలాగే బలప్రయోగం చెయ్యొచ్చు. (కాశ్మీరీలపై బలప్రయోగం పాకిస్థాన్‌పై బలప్రయోగం వేర్వేరు). కాశ్మీరు జనం తమను తాము భారత్‌లో అంతర్భాగముగా భావించుకోనంతవరకూ ఎన్నిచేసిన్నా ఫలితం నిష్ఫలం.

    మీరన్న వేదాంత ధోరణిలోనే చూద్దాం. రాక్షస సంహారం కోసం దేవుళ్ళకు పదుల సంఖ్యలో అవతారాలు అవసరమయ్యాయి. అయినా రాక్షసత్వం అంతరించిందా? లేదు. కలిరూపేణా అది కొనసాగుతూనే ఉంది. అందుకే పెద్దలు చెబుతారు భక్తి, ప్రేమ, కరుణ మాత్రమే అంతిమ శాంతిని చేకూర్చుతాయి అని.

    రిప్లయితొలగించండి
  84. Achanga garu

    I agree strongly with 7,8,9 and q0.

    Somewhat okay with the others.

    రిప్లయితొలగించండి
  85. Mr Achanga,

    I again differ with you. What kind of love would have made Hitler into normal person? Chamberlain did the mistake of showing leniency in the name of so called diplomacy which horribly failed and lead to destruction of England. Churchill came and taught proper lesson to Hitler and that was end of all wars in western Europe. Of course, it took him to take help from USA and other allies, including USSR when it too was attached by Hitler (till then Hitler and Stalin were friends in sharing Poland).

    In our Country only what is the problem in Punjab now. Nothing unless Pakistan again identifies proper mentally weak fellows to be brainwashed to act on their behalf recruiting from London and Ottawa.

    I do not know who put the idea into you that Kashmiri people want separate country.No Kashmiri wants it. Only those brainwashed by Pakistan want Kashmir to be separate. If their mentors in Pakistan are taught a proper lesson, if necessary by way of War, entire problem will be solved.

    రిప్లయితొలగించండి
  86. @అచంగ,
    మిగతా పాయింట్లు తొ చిక్కు లేకున్నా,

    " కాశ్మీరీల మనసు గెలవలేకపోవటం" అన్నది మాత్రం నిజం కాదు.

    ఏ కాశ్మీర్లు మనసులు గురించి మీరు మాట్లాడుతున్నది, పక్కదేశం వాళ్లు ఇచ్చిన తుపాకీలు, పెంచుతున్న మత మౌడ్యం తో కళ్లు మూసుకొన్న వాళ్ల మనసులా, లేక విదేశాలలో ఉంటూ మా పాత కాశ్మీరు మాకు ఇస్తే ఇంకో స్విట్జర్లాండ్ అవుతుంది అని (పగటి) కలలు కనే కొద్ది మంది గురించా?

    1992 లో కొన్ని వందల ఏళ్లుగా కాశ్మీర్ లోయలో (జమ్ములో కాదు) ఉంటూ, ఓ చిన్న లాడ్జి నడుపుకుంటూ, ప్రశాంతం గా గడిపే ఓ కుటుంబాన్ని రాత్రి కి రాత్రి వచ్చి తుపాకీలు పట్టుకొని (అందులో కొందరు బగా తెలిసిన వాళ్లె) కట్టుబట్టలతో మెడబెట్టి బయటకు పంపితే, రోడ్డున పడిన వాడు నా మిత్రుడికుటుంబం, అలా బలవంతంగా నెట్టి వేయబడిన వాళ్లు, లేక నోరు నొక్కుకొని భరిస్తున్న వారు మరికొంతమంది, నిజానికి తొపాకులు పట్టుకొని వీరంగాలు వేస్తూ మా మనసులు గెలవలేదు అనే నిజమయిన కాశ్మీరులు ఎంతమంది ఉన్నరని మీరనుకొంటున్నారు? వాళ్లె మెజారిటీ అంటారా?

    పైకి కనిపిస్తున్న హింస, బందులు, అరెస్ట్లే, మెజారిటీ అనే ప్రాపగాండా సూత్రం గా మాత్రం నిర్ణయానికి రాకండి. పైకి చూస్తే ప్రస్తుతం మన తెలంగాణా ప్రాంతం లో కూడా అదే కనిపిస్తుంది, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే, కనీ నిజానికి మెజారిటీ తెలంగాణా వాళ్లకు మిగతా ప్రాంతాల వాళ్ల మీద ద్వేషం ఉందనో, లేక మిగతా ప్రాంతాల వాళ్లు అక్కడ దోచుకొన్నారు అనో, లేక వాళ్ల మనసులు గెలుచుకోలేదు కాబట్టి ఈ గొడవ జరుగుతుంది, అందుకని తప్పు అంతా మిగతా ప్రాంతాల వాళ్లదో, భారతప్రభుత్వానిదో అంటారా?
    లేక కొద్దిమంది తెలబాను జాతి వాళ్ల కారుకూతలకు, స్వార్ధానికి, మరికొంతమంది అమాయకులు influence అయ్యి, ఈ గొడవలు జరుగుతున్నాయి అంటారా? ఈ తెలబానులకు విదేశాలలో ఉన్న ఆ ప్రాంతం వాళ్ల వత్తాసు చాలా గట్టిగానే ఉంది, ఆ విదేశాలలో వలస ఉంటూ "వలసపాలన" అంటూ ప్రాపగాండా సాగిస్తున్న తెలబాను సప్పోర్టర్స్ తో మాట్లాడితే, ఏ ఆంధ్రేతరుడు అయినా, మీరు అనుకొన్నట్లే, నిజానికి వాళ్ల మనసులు మిగతా ప్రాంతం వాళ్లు గెలవలేదనే అనుకొంటాడు. చిక్కు అంతా అక్కడే వస్తుంది.

    మా మనసులు గెలుచుకోలేదనే వాళ్లు, ప్రతి ప్రాంతంలో ఉంటూనే ఉంటారు, మన పాతబస్తీ తో సహా, in U.S. branch davidian తో సహా, బొబ్బిలి నుండి వలస వచ్చి జాగో, భాగో అంటున్న కరీమ్నగర్ దొర గారితో సహా, ఆ పాయింటుకు, ఆ విద్వేషాలను ను సమర్ధిస్తున్న వాళ్లకు ఎంత విలువ ఇవ్వాలో ఓ సారి ఆలోచించండి, అర్ధం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  87. శివరామ ప్రసాదు గారూ,
    ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించలేదనుకుంటున్నాను. ఒక జీవి ఈ భూమ్మీద బతకాలీ అంటే మరోజీవి చావాల్సిందే. సింహం పాపం కదా అని జాలిపడితే జింకమీద దాని కడుపుమాడి చస్తుంది. ఇది ధర్మబద్ధమైన హింస. ఇది తప్పనిసరి. అదే తనకు బలం ఉంది కదా అని కనబడినదాన్నల్లా చంపుతూ వెళితే అది అధర్మబద్ధమైన హింస.

    కాశ్మీరీలు తమను తాము భారతీయులుగా భావించుకుని భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించిన పక్షములో భారత్ ఏమిచేసినా ధర్మబద్ధమే అవుతుంది. మనం చేయాల్సిందీ అదే. కాశ్మీరీల మనసుగెలుచుకోవాలి. కాశ్మీరీలందరూ (మెజారిటీ) మేము భారతీయులము అని నినదించి అవతలి పక్షాన్ని తరిమికొట్టాలి.

    "I do not know who put the idea into you that Kashmiri people want separate country.No Kashmiri wants it" నేనుండే మాంఛెస్టర్ నగరములో రెండుదేశాల ఆదీనములో ఉన్న కాశ్మీరీ కుటుంబారు వందలాదిగా ఉంటాయి. నాకు వ్యక్తిగత పరిచయమూ ఉన్నది. కాబట్టే చెబుతున్నాను. ఒకవేళ కాశ్మీరీలు మీరన్నట్లే ఎవరూ స్వాతంత్ర్యం కోరుకోకుంటే పబ్లిసైటుకు సందేహమేల? ప్రపంచానికి కొట్టినట్లు చూపవచ్చుకదా కాశ్మీర్ మాది అని!

    రిప్లయితొలగించండి
  88. కృష్ణగారూ,
    మంచి విషయాన్ని ప్రస్తావించారు. నేను కాశ్మీరీ పండిట్ల ఊచకోత, గెంటివేతలను బహుశా ఇంతవరకూ సమర్థించలేదు ఇకపై సమర్థించబోను.

    నేను నొక్కి చెబుతున్నది ఒకటే అటు కాశ్మీరు విషయములో కానివ్వండి లేదా ఇటు తెలంగాణ విషయములో కానివ్వండి. విషప్రచారాలను మొదట్లోనే అడ్డుకోలేకపోవటం ప్రభుత్వ వైఫల్యం, అలాగే తెలంగాణను, కాశ్మీర్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించేవారి వైఫల్యం. దాని పర్యవసానమే తప్పో ఒప్పో నేడు జనాభిప్రాయం మనం అనుకునేదానికి వేరుగా ఉంది. దాన్ని గుర్తించి మసలుకోమంటున్నాను.

    రిప్లయితొలగించండి
  89. MR. Achanga,
    మీకు పరిచయం ఉండి మీలో ఈ అభిప్రాయాలను "పొందుపరిచిన" వాళ్ళు కాశ్మీరీలుగా నటిస్తూ మీ వంటి వారిని తమ పక్కకు తిప్పుకుంటున్నారేమో ఒకసారి చూసుకోండి. కాకపోయినా, మనమూ మనపక్కన రెండిళ్ళ వాళ్ళు అనుకొంగానే అది ప్రజాభిప్రాయం అవదు. అంతటి ప్రజా అభిప్రాయ వెల్లువే కాశ్మీరులో ఉంటే ప్లేబిసైటు దేనికి, టి బెతన్ల మాదిరి Delhi లో వచ్చి పెద్ద పెద్ద ప్రదర్సనలు చేసే వాళ్ళు. ఏదీ అలాంటి ప్రజా ప్రదర్సన. ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద రాల్లెయటం తప్ప అక్కడ ప్రజా ప్రదర్సన ఏది.వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ హాయిగా ఉంటున్న పండిట్ల కుటుంబాల ఆస్తులు కాజేయటానికి, పాకిస్తాన్ ప్రేరేపిత స్వార్ధపరులు చేస్తున్న అల్లరి. దానికి ప్రజాభిప్రాయం పేరు పెట్టకండి.

    పాపం ఆ టిబెటన్లు వందల సంఖ్యలో వాళ్ళ దేశం నుంచి తరుమపడి, వాళ్ళ పంచన వీళ్ళ పంచన స్వెట్టర్లు అమ్ముకుంటూ బతుకుతుంటే వాళ్ళ మీద లేదేమిటి మీ జాలి? వాళ్ళు పెద్ద పెట్టున ప్రదర్సనలు కూడా చేస్తుంటారు. పాకిస్తాన్ మీద మీకు ఇంత ప్రేమ దేనికి.

    మనకు మన రాష్ట్రంలోనే కొన్ని కాలేజీలు ఉన్నాయి అక్కడ కొంతమంది లెక్చరర్లు అనబడేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ, తమ దగ్గరకి చదువుకోవటానికి వచ్చినవాళ్ళకు మాత్రం, విదేశీ ఇజాలు మప్పి, అడవుల్లోకి తోలటం పనిగా పెట్టుకున్నారు.

    ఉత్తి పుణ్యానికి ఎవరినన్నా తంతే అది హింస. మన పాటున మన బతుకుతూ ఉంటే అనవసరంగా మన వ్యవహారాల్లో వేలుపెట్టి కెలికే వాళ్ళను తన్నటం, హింస కాదు, యుద్ధమే.

    రిప్లయితొలగించండి
  90. "....నేడు జనాభిప్రాయం మనం అనుకునేదానికి వేరుగా ఉంది..."

    దీనికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏమిటి. మీరు కాస్మీరీల మధ్య ఉండటమేనా? మరేమన్నా ఉన్నదా??

    రిప్లయితొలగించండి
  91. శివరామప్రసాదు గారూ,
    కాస్త ఈ వీడియోలు చూడండి.
    [http://www.youtube.com/watch?v=hY0hC7rLzIs]
    [http://www.youtube.com/watch?v=Qthq6SZASjQ&feature=related]
    [http://www.youtube.com/watch?v=0oDNpYeUVzg&feature=related]
    [http://www.youtube.com/watch?v=thoudEZJIWY&feature=relmfu]

    ఇవన్నీ కాశ్మీరీలు చేస్తున్న పోరాటాల్లో భాగమే. రోజూ చేస్తున్న యుద్ధమే!

    రిప్లయితొలగించండి
  92. రోజూ పోరాటమే! అవును భారత ప్రభుత్వం రోజూ యు ట్యూబ్ లో అప్లోడ్ చేసే క్లిప్పింగులు చూసి సమాచారం తెలుసుకోవాలి. దేశాన్ని ఇలా వాళ్ళూ వీళ్ళూ పెట్టిన యు ట్యూబ్ సినిమాలు చూసి పరిపాలించరు ప్రబుత్వానికి ఉండవలసిన సోర్సెస్ ప్రభుత్వానికి ఉంటాయి. Lilly levered liberals ఎంత గోల చేసినా ప్రయ్జనం ఎంత మాత్రం ఉండదు. అలా అరుస్తున్న వాళ్ళందరినీ దగ్గరకు పిలిచి ప్రేమగా తల నిమురుతూ పిచ్చి కన్నా తీసుకో అని వాళ్ళు అడిగినది ఇచ్చేయాలి ఏదైనా సరే ఇచ్చేయాలి. అంతేనా ఇది అయ్యే పని కాదు. ఎ దేశమూ చెయ్యదు ఆ పని.

    ఇప్పుడు బెలుచీస్తాన్ లో ప్రజలు తిరగాబడ్డారుట. మరి పాకిస్తాన్ వాళ్లకు ప్రత్యెక దేశం ఇస్తుందా??

    ఎందుకండీ ఊరికే సోద. మీకు పాకిస్తాన్ అంటే ప్రేమ, వాళ్ళ వాదన వినిపించాలని తహ తహ. ఒప్పేసుకోండి మీ అభిప్రాయం అది అని ఊరుకుంటాము. మాటి మాటికి ఏదో ఒక చిన్న కారణం చూపించి, ఇది ప్రజాభిప్రాయం కాదా, మరిదేమిటి, మరిదేమిటి అంటే దేశం మొత్తం మీద అలాటివి సవాలక్ష ఉంటాయి అవన్నీ పట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తూ పొతే ఏ దేశమూ ఒక దేశంగా ఉండదు.

    నా ఉద్దేశ్యంలో పది పదిహేనేళ్ళ లోగా పాకిస్తాన్ అనే దేశం ఉండదు. ఆ తరువాత బారత ఉపఖండం లో శాంతి నేలకొంటుంది.

    రిప్లయితొలగించండి
  93. నేను ఇలాగే 1980 లలో ఒక ఇరవై ఇళ్ళల్లో కమ్యూనిస్ట్ రష్యా ఉండదు అని జోస్యం కాదు జరుగుతున్నా సంఘటనలు చూసి ఫోర్కాస్ట్ చెబితే మా ఆఫీసులో (కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళు లెండి) ఎద్దేవా చేసారు. నేను చెప్పిన ఇరవై ఏళ్ళు అనేది తప్పయ్యింది, పదేళ్ళల్లో నేను చెప్పింది అయ్యింది.

    రిప్లయితొలగించండి
  94. శివరామప్రసాదు గారూ,
    నా స్వరం ఈ చర్చను ప్రారంభించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఒప్పుకోవటానికి కఠినంగా ఉన్నా వాస్తవం మీరు ఆ వీడియోల్లో చూసిందే.

    పాకిస్థాన్ బెలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం ఇస్తుందో లేదో నాకనవసరం. కాశ్మీరు సమస్య నా దేశానికి సంబంధించిన సమస్య. అందుకే స్పందిస్తున్నాను. అయినా ప్రస్తావించారు కనుక చెబుతున్నాను. ఒకవేళ బెలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్ర్యమే కోరుకుంటే (నేను దీనిమీద ఎలాంటి పరొశోధనా చెయ్యలేదు) తప్పక మద్దతిస్తాను. అలాగే టిబెట్ అయినా, తైవాన్ అయినా.

    ఇక పాకిస్థాన్ అస్తిత్వమంటారా అది వారి స్వయంకృతం.

    రిప్లయితొలగించండి
  95. I had utmost respect for Sivarama Prasad gaaru before, now I fell in love with him.

    రిప్లయితొలగించండి
  96. నా స్వరం మొదటి నుంచి భారత్ వైపే ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. నా దేశానికి నష్టం కలిగించే ఏ వాదన అయినా సరే తీవ్రంగా ఖండిస్తాను, వాళ్ళూ వీల్లో చెప్పిన బులిపుచ్చాకాయి కబుర్లు వినేసి నా దేశాన్ని నేను తిట్టను. భారత ప్రభుత్వం కాశ్మీరులో ఉన్నంత మంచిగా ప్రపంచం లో ఏ దేశమూ ఉండదు. ఆ మచితనమే బలహీనతగా తీసుకుని పెట్రేగుతున్నారు చాల మంది. అంతకంటే మరేమీ లేదు.

    రిప్లయితొలగించండి
  97. @అచంగ,

    అదే తెలంగాణా విషయంలో కూడా చేయవచ్చు కదా, ఇప్పుడు తెలంగాణా విషయంలో తెలంగాణా వారే నోరు విప్పి మాట్లాడగలిగే ధైర్యం ఉందా?

    అదీ అంతే, ఇంకా మీరు విదేశాలలో ఉంటున్న కాశ్మీరులు అంటున్నారే అక్కడె తేడా అంతా? విదేశాలలో ఉన్న తెలంగాణా ప్రాంతం వారు 80 నుండి 90 శాతం వలసవాదన అంటూ, నిజానికి తెలంగాణా లో బ్రతుకుతున్న వారికంటే ఎక్కువ గుడ్డలు చించుకొంటున్నారు మరి :), అంత మాత్రం చేత అది నిజమూ అవ్వదు, అదే మెజారిటీ అవ్వదు కదా!!

    పంజాబ్ గొడవలు జరుగుతున్నప్పుడు, విదేశాలలో ఉన్న సిక్కులు మెజారిటే నూటికి 80, 90 మంది వెరే దేశాన్ని సమర్ధించారు (మన దేశం లో ఉన్నవారికంటె ఎక్కువగానే), ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరాళాలు పంపించారు, ఆ రోజున పరిస్థితి చూస్తే, మెజారిటే వ్యతిరేకమనే అందరూ అనుకొన్నారు, దానికి తగ్గట్టె విదేశీ మీడియా కూడా ప్రచారం జరిగింది, విదేశాలలో ఉన్న సిక్కు కుటుంబాలతో వందలమందితో పరిచయమున్నవారు, పంజాబు విడిపోవటం తప్పదనే అనుకొన్నారు, అప్పుడూ ఇలాగే ప్లెబిసైటు పెట్టవచ్చు కదా అని కూడా అన్నారు :), కాని longrun లో జరిగింది ఏమిటో మీకు తెలియదా!!!!

    అందుకనే అంటున్నాను, ఎవరి మనసులు గురించి మీరు మాట్లాడుతున్నది మీరు అని?

    మీరు అన్నట్లే ప్రస్తుతం విదేశాలలో ఉన్న తెలంగాణా మిత్రులతో మాట్లాడిన ఎవరయినా, ఒకటె నిర్ణయానికి వస్తారు, అది ఎమిటో మీకు నేను చెప్పనక్కర్లేదనుకొంటా!!! అంత మాత్రాన అదే నిజమవుతుందా? అంతెందుకు ప్లెబిసైటు అధారంగా తెలంగాణా నుంది, నాగాలాండ్ వరకు ఇప్పుడున్న పరిస్థితులలో నిర్ణయాలు తీసుకొనే పరిస్థితులు ఉన్నాయా?

    ఇక భారత ప్రభుత్వం అంటున్నారు, వారు కూడా ఎంతవరకూ చేయగలరు? చెయాలన్నా సమయం కావాలి, దానికి సమర్ధవంతమయిన నాయకత్వం, దానిని అమలు చేయగలిగిన స్థానిక నాయకత్వం అన్నీ ఉండాలి కదా, అది మీకు తెలియదా?

    ఇక నా మిత్రుడు తో మాట్లాడుతూ, ఇది 1992 లో, shame on Indian govt. for not protecting its own citizens అని నేనంటే, తను ఏమన్నాడో తెలుసా, వారు అయినా ఏమి చేయగలరు, vast valley లో అక్కడక్కడ విసిరి వేయబడినట్లు ఉండే గ్రామాలలో, అక్కడక్కడా ఉండే పండితుల కుటుంబాలను, రాత్రి పూట AK47 లతో వచ్చి మరీ చంపి పారిపోయే పిరికి పందలనుండి ఎవరయినా ఎలా రక్షించగలరు అని!!

    మరి మీరే తొపాకులు పట్టవచ్చు కదా అంటే, అది అంత సులభమా అని కూడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఓ పదిశాతం మూర్ఖులు తొపాకులు పట్టుకొని వీరంగం వేస్తుంటె, మిగతా వారు అది ఎలా ఆపగలరు, అంత వర్కు ఎందుకు నిన్న తెలంగాణాలో రైళ్లు ను ఆపుతామని వీరంగాలు వేసి పట్టాలు తొలగించిన వారి శాతం ఎంత ఉంటుంది చెప్పండి? అందుకు తెలంగాణా ప్రాంతాం అందరిని blame చేద్దామా,
    లేక మనసులు గెలవలేదు అని మనలను మనము blame చేసుకొందామా?

    దీనికంతటకు కారణం ప్రస్తుతం సమర్ధవంతమయిన నాయకత్వం లేకపోవటం ఒకటయితే, ఎవరికి వారు వారి వారి స్వార్ధాల కోసం, తాత్కలిక లాభాల కోసం మాట్లాడ కుండా ఉండటం ముఖ్యం గా నాయకులు, ఓ దేశం ప్రొద్దున లేచినప్పటినుండి ఎలా ఆ ప్రాంతాన్ని, అక్కడి మనుషులను వేరు చేయాలా అని చేస్తున్న పనులు, దానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి అంటారా, తప్పకుండా,
    కాకపోతే "మనసులు గెలవలేదు" అనుకొంటూ మనలను మనం blame చేసుకోవటం మాత్రం తప్పు అనే నా ఉద్దేశ్యం.

    ఇక పైన మీరు పెట్టిన వీడియోలు లాంటివి, వందలలో తెలంగాణా పైన , వలసవాదన మీద, రోకోలు, జాగో భాగో ల మీద ఉంటాయి, అంతే కాదు కాకి లెక్కలు కూడా చూపుతూ, వంటి మీద మొలిచిన కురుపు దగ్గరనుండి, ఫ్లొరైడు వరకు కోస్తా ప్రాంతం వారే కారణం అంటూ ఉంటాయి, వాటి ఆధారం గా ఓ నిర్ణయానికి వద్దామా?

    ఇంకో విషయం గమనించండి, కనీసం భారత కాశ్మీరులో ఇలా నిరసన అయినా తెలియచేసే అవకాశాలు ఉన్నాయి, మరి పాకి, చైనా కాశ్మీరాలలో పరిస్థితి ఏమిటో ఆలోచించారా?

    రిప్లయితొలగించండి
  98. కృష్ణ గారూ,
    సరే పబ్లిసైటు వద్దు. మరి జనామోదం ఎలా తెలుస్తుందో మీరే ఒక ప్రక్రియను సూచించండి.

    ఈ మొత్తం చర్చలో ఎవరో ఒకరిని దెప్పిపొడవటం నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. కాశ్మీరులో అసలు సమస్యేమీ లేదు అని నమ్ముతున్నవారిని, నమ్మబలుకుతున్నవారినీ కాస్త వాస్తవాలు గ్రహించమంటున్నాను అంతవరకే నా వాదనకు పరిధి. నా వాదన ఎలాంటి పరిష్కారాలనూ సూచించలేదు గమనించగలరు. నేనంటున్నదల్లా పరిష్కారము కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలు మేరకు ఉండాలి అంటున్నాను.

    ఎవరి మనసులు గెలవాలి అంటారా మెజారిటీ కాశ్మీరిలవే.

    రిప్లయితొలగించండి
  99. Oka .. here is the trickier part ..

    ఎవరి మనసులు గెలవాలి అంటారా మెజారిటీ కాశ్మీరిలవే.
    ___________________________________________

    Say, for the sake of argument: Majority Kashmiris want to separate but rest of India opposes it. What should the Indian Govt. do? Obey Kashmiris or obey the majority Indians?

    రిప్లయితొలగించండి
  100. మలక్పేట్ రౌడీ గారూ,
    ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఇండియా మొత్తం జరుగదు. కేవలం కాశ్మీరులో మాత్రమే జరుగుతుంది. ఒక వేళ మీరన్నట్లే మిగతా ఇండియా అంతా వ్యతిరేకించిన పక్షములో మిగిలేది రావణకాష్టమే! ఈ సమస్యకు అత్యుత్తమ పరిష్కారాలు 1. కాశ్మీర్ భారత్‌నుండి విడిపోయి తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవటం. 2. మొత్తం కాశ్మీర్ (పాక్ ఆధీన కాశ్మీర్, చైనా ఆధీన ఆక్సాయ్‌చిన్ సహా) భారత్‌లో అంతర్భాగం కావటం. వీటిలో ఏది అత్యుత్తమ పరిష్కారం అనేది విఙ్ఞులైన పాఠకులకే వదిలేస్తున్నాను.

    మరో రెండు ముక్కలు చెప్పి ఇక ఈ చర్చనుండి నిష్క్రమిస్తాను. ఒకనాటి భగత్‌సింగ్ బ్రిటీషు ప్రభుత్వానికి ఉగ్రవాదిగా కనబడితే, భారతీయులకు గొప్ప విప్లవకారునిగా కనిపించాడు. మరో విషయం దేశమంతా గొప్ప నాయకుడు అని కీర్తించే సుభాష్ చంద్రబోస్ ఇప్పటికీ రికార్డుల్లో తిరుగుబాటుదారునిగానే నమోదయి ఉన్నాడు. ఒకవేళ అతను సజీవంగా దొరికితే బ్రిటీషు ప్రభుత్వానికి అప్పగించాలనే నిబంధన ఉంది కానీ అతనే భారతీయులకు గొప్ప స్ఫూర్తి ప్రదాత. కనుక నేడు గుర్తించ నిరాకరించే కొన్ని వాస్తవాలను గుర్తించటానికి చాలా భవిష్యత్తు ఉంది. కాలం నిర్ణయించినదాన్ని బట్టి కాశ్మీరీలది స్వాతంత్ర్య పోరాటమా లేక ఉగ్రవాదమా అనేది నిర్ణయించబడుతుంది.

    నా వాదనలు వినిపించటానికి తగిన వేదిక, అవకాశము కల్పించిన 'రౌడీరాజ్యం' బ్లాగుకు, ఓపికగా చర్చించిన సహ బ్లాగర్లకు కృతఙ్ఞతలతో శెలవు.

    రిప్లయితొలగించండి
  101. ఇటువంటి చొప్పదంటు వాదనలకేం కాని, మెజారిటీ ప్రజలు ఏర్పరుచుకున్న ప్రభుత్వం అక్కడ ఏర్పండిందా లేదా? మెజారిటీ ఓట్లేస్తేనే తక్కిన ఇండియాలోనూ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్న సంగతి మీకు షాకింగ్‌గా వుంటుందేమో. పరిమితులు అంటారు, ఏదో వూక దంచుతూ వున్నారు. పాకీ స్థాన్ ఆక్రమిత కాశ్మీరుకు మీరిచ్చే సందేశాలు, సలహాలు ఎక్కువ అవసరం అనుకుంటా.
    ఇంతకీ మీ ఆంధ్రదేశం ఎంతవరకూ వచ్చింది? మెజారిటీ ప్రజలు మీ వాదనతో వున్నారా, లేదా ఒక్కరే ట్రంపెట్ వూదుకుంటూ ఉన్నారా?

    రిప్లయితొలగించండి
  102. hmm... Good discussion.

    However, నాకు కొన్ని అర్థం కాని విషయాలున్నాయి.

    1. భారతదేశంతో విలీనానికి అప్పటి రాజు హరి సింగ్ గారు చేసుకున్న ఒప్పందానికి కష్మీర్ ప్రజలు ఇష్టపడి ఉండకపోతే అప్పుడే తిరుగుబాటు ఎందుకు చెయ్యలేదు? అప్పటి దాకా కలిసి స్వాతంత్ర పోరాటం చేసి స్వతంత్రం వస్తుంది అనగానే మాకు వేరే దేశం కావాలని అడిగిన దేశభక్తుడు జిన్నా లాంటి వారు కష్మీర్ లో లేరా? వాళ్ళ గోస వినిపించి ఉండరా? పోనీ ఆ తర్వాతైనా కష్మీర్ లో ప్రజల తిరుగుబాటు ఎందుకు జరగలేదు? ఎందుకు ఆల్మోస్ట్ ఎనభయ్ల్లో వరకు పరిస్థితి అదుపులోనే ఉంది?

    2. ప్లెబిసైట్ ఎంతవరకు నిజమైన పరిష్కారాన్ని అందించగలదు ఈ సమస్యకి? అసలు ప్లెబిసైట్ కి ఒప్పుకోవడమే తప్పు అనిపించటం లేదు? మన దేశపు అంతర్భాగమని ఒప్పందం చేసుకున్న తర్వాత ఐక్యరాజసమితితో రాజీ ఒప్పందం ఎందుకు? సరైన నిర్ణయం తీసుకోలేని అసమర్ధత కాదా?

    ఇప్పుడు మీ ఇంట్లో మీ పదేళ్ళ అబ్బాయున్నాడు. పదేళ్ళవరకు మీతో బానే ఉన్నాడు. ఆ తర్వాత స్కూల్ లో ఫ్రెండ్స్ ప్రభావంతో ఠాఠ్, నేను మీతో ఉండను, విడిగా ఉంటానంటాడు. మీరప్పుడు ప్లెబిసైట్ నిర్వహించి ఆ అబ్బాయి అభిప్రాయం ప్రకారం విడిగా ఉంచటమే మంచిదని వదిలేస్తారా? పాకిస్తానీ శక్తులు ఎలా ఏ రకంగా కష్మీర్ ప్రజలని ప్రభావితం చేస్తున్నాయో అందరికీ తెలుసు. అలాంటప్పుడు పాకిస్తాన్ సైన్యాన్నీ, చైనా సైన్యాన్నీ వెళ్ళగొట్టిన తర్వాతైనా ప్లెబిసైట్ సరైన పరిష్కారం చూపిస్తుందని ఎలా అనుకోగలం?

    రిప్లయితొలగించండి
  103. >>కాశ్మీరు సమస్య నా దేశానికి సంబంధించిన సమస్య. అందుకే స్పందిస్తున్నాను

    ఏది ఇది మీరు కలలు గంటున్న ఆంధ్ర దేశానికి సంబంధించిందా? ఓరి నాయనోయ్,

    రిప్లయితొలగించండి
  104. "మనసులు గెలవలేదు"
    పదం బాగుంది. ఓట్లు గెలవలేదు అంటే వాస్తవంగా వుంటుందేమో. హ్మ్ ఈ తవులకు మైక్ ఇస్తే గొడవే ఇది.

    రిప్లయితొలగించండి
  105. Mr. Achanga,

    I hope most of your doubts and misgivings are cleared during the discussion.

    I once again reiterate the following:

    "వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ హాయిగా ఉంటున్న పండిట్ల కుటుంబాల ఆస్తులు కాజేయటానికి, పాకిస్తాన్ ప్రేరేపిత స్వార్ధపరులు చేస్తున్న అల్లరి. దానికి ప్రజాభిప్రాయం పేరు పెట్టకండి"

    తెలంగాణాకి కాశ్మీరుకు పోలికేమిటి? పైన మీ అభిప్రాయాల్లో రెండూ కూడా ఒకటే అని ప్రవచించారు. ఇక్కడ కూడా ఒక పొయ్యి వెలిగిద్దామనా ఏమిటి?

    భారత్ ను ముక్కలు చెయ్యటానికి మన శత్రువులు చేస్తున్న అనేక ప్రయత్నాల్లో సైకలాజికల్ వార్ వొకటి అందులో భాగంగా మన దేశంలో ప్రజలను మన ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తున్నది అని నమ్మేట్టుగా చెయ్యటం ముఖ్యమైనది. వాళ్ళు వాళ్ళ స్టూజేస్ (రైటర్ల లాగా, ప్రొఫెసర్ల లాగా, మానవ హక్కుల కార్యకర్తలు లాగా, ఇంకా అనేక వేషాల్లో కనపడుతుంటారు) వాళ్ళు చేత ఆ పని చాల సులభం చేయిస్తున్నారు. Lets not fall prey to such nefarious attempts by the enemies of our our Country.

    ఒక రౌడీ ఒక ఊళ్ళో నానా అల్లరీ చేస్తున్నాడు. వాణ్ని కట్టడి చెయ్యాలంటే వాడి వీపు పగలగొట్టి మళ్ళీ అలాంటి పనులు కలలో అయినా సరే చెయ్యాలంటే వణికెట్టు చెయ్యాలి. వాడి వలలో పడ్డ వాళ్ళు, ప్రచారం మొదలు పెడతారు, వాడెంత మహాత్ముడో, వాడు చేసే పనులు ఎంత గొప్పవో అని. కొంత మంది అవే నమ్ముతారు, కారణం? అలా నమ్మితే ఏమీ చెయ్యక్కర్లేదు కదా, జస్ట్ అలా తల వంచుకు వెళ్లి పొతే చాలు. అటువంటి మనస్థత్వం మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నది. Lets be exception to such behavior.

    రిప్లయితొలగించండి
  106. Sivaram Prasad garu,

    I was the one who brought the Telangana issue first. It was in the context of Achanga opposing it (Correct me if I am wrong).


    ఒక రౌడీ ఒక ఊళ్ళో నానా అల్లరీ చేస్తున్నాడు. వాణ్ని కట్టడి చెయ్యాలంటే వాడి వీపు పగలగొట్టి మళ్ళీ అలాంటి పనులు కలలో అయినా సరే చెయ్యాలంటే వణికెట్టు చెయ్యాలి.
    __________________________________________________________________

    HELP!!!!!!!!! :P

    రిప్లయితొలగించండి
  107. భరద్వాజ్,

    మీరు on the lither side అని వ్యంగ్యంగా అంటే
    "వాస్తవం అదే కూడాను!" అన్నది ఎవరు మాష్టారూ.

    Your plea for "HELP!!!!!!!!! :P",

    LOL, LOL, continuing LOL.

    రిప్లయితొలగించండి
  108. It was in the context of Achanga opposing it (Correct me if I am wrong).

    --------------------
    He is not opposing :)) In fact he is asking for separate country for Andhra area :))

    రిప్లయితొలగించండి
  109. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  110. btw హెల్ప్ ఎవరికీ? శివరామ ప్రసాద్ గారికే కదా . నేను రెడీ :P

    రిప్లయితొలగించండి
  111. ఆచంగా (15 అక్టోబర్ 2011 11:51 ఉ) గారూ,

    ఆహా ఎర్ర వేదాంతం ఏమి చెప్పారండీ. అంటే మనకు అవసరం పడి నచ్చితే ఎటువంటి హింస అయినా ధర్మ బద్ధమే అన్నమాట. ఈ ధరమ సూక్ష్మం తెలియక పాపం అందరూ పేరాలకి పేరాలు వ్రాస్తున్నారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  112. అవును బాబూ మేము భారతీయ భావిలోని కప్పలం. మా భావికి ఎవన్న ప్రమాదమని మా భయం. మీరు కూడా ఇదే భావిలో వున్నరు కదా కాస్త ముందు వెనుకా చూసుకుని దూకండి అసలే కప్పలని తినే వాళ్ళతో స్నేహం చెస్తున్నారు.

    మీకు మనని బానిసలని చేసిన తెల్లోళ్ళ భాష, ప్రాంతం మీదే గురి వునంట్లుంది. కాస్త ఢిల్లీ వీధుల్లో వున్న కాశ్మీరి పండిట్ల గురుంచి కూడా పేద్దమనసుతో ఆలోచించండి. ఇంకా, బల ప్రయోగం లేకుండా ప్రజా సామ్యయుతంగా చైనా చెరలో వున్న టిబెట్టు, కొన్ని దశాబ్దాల తరవాత బయట పడ్డ మాజీ రష్యా దేశాలను రష్యా ఏడిపించే దాని గురించి, ఇలా చాలా వున్నయి చేతి నిండా పని మీకు.

    రిప్లయితొలగించండి
  113. @ అఙ్ఞాతలు: వ్యంగ్యాలదేముందిలెండి. వాస్తవాలు చేదుగానే ఉంటాయి మరి!

    పద్మగారూ,
    ఎప్పుడు ఏమి జరిగింది అనేది చరిత్ర విపులంగా వివరిస్తూనే ఉంది. దాన్ని మళ్ళీ మళ్ళీ శూలశోధన చేయటం కాలహరణం. మనం గుర్తించాల్సింది ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు.
    పభిసైట్ వద్దు. ఆ అవకాశాన్ని పక్కనపెట్టేద్దాం. మరి కాశ్మీరీ ప్రజలు (మూడుదేశాల ఆధీనములో ఉన్న కాశ్మీరీలు) భారత్‌వైపే ఉన్నారని ఎలా ఋజువుచేస్తాం? దానికి ఒక కొలమానము కావాలి కదా! ప్రపంచాన్ని నమ్మించటానికి ఒక తిరుగులేని సాక్ష్యం కావాలి కదా!
    ఇక పిల్లాడి సంగతంటారా, ఒక స్త్రీగా మీకే బాగా తెలుసు ఏమి చేయాలి అనేది. కాశ్మీరీల విషయములో అయినా చేయాల్సింది అదే!

    రిప్లయితొలగించండి
  114. శ్రావ్య గారూ,
    తెలంగాణవాదుల వాదన ప్రకారం (ఆంధ్రోల్లు దోచేసిన్రు, దొంగలు, పెట్టుబడిదారులు.....)తెలంగాణ ఏర్పాటు అనేది ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతీయులను భారతదేశ చరిత్రలో శాశ్వతంగా 'దొంగ'గా ముద్రవేయటమే. దాన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటాను.

    ఇప్పటికే మద్రాసును కోల్పోయిన నష్టాన్ని అనుభవిస్తున్నాము కదా! రేపు మరో నష్టాన్ని నెత్తికెత్తుకుని, పైగా దొంగగా ముద్రవేయించుకుని ఈ దేశాములో ఉండాలా వద్దా అనేది అప్పటి పరిస్థితులు, జనం నిర్ణయిస్తారు. అలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సివచ్చిన పక్షములో నా నిర్ణయము, మద్దతు ఆంధ్ర స్వాతంత్ర్యమే.

    రిప్లయితొలగించండి
  115. "...నా నిర్ణయము, మద్దతు ఆంధ్ర స్వాతంత్ర్యమే...."

    Shall we call it Hindu Republic of Andhra HRA for short! Or you want it be called Communist Socialist Secular Republic of Andhra CSSR a bit similar to USSR!!

    రిప్లయితొలగించండి
  116. అచంగ గారు నేను నా పై కామెంట్ లో చెప్పింది కరెక్టే కదా ? మీ అభిప్రాయం తో నాకు ఎటువంటి సమస్య లేదండి .
    శివరామప్రసాద్ గారు నాకు అర్ధం అయ్యిందండి ఆ కామెంట్ సరదాకి రాసాను :)

    రిప్లయితొలగించండి
  117. ప్రాజాభిప్రాయం లేక సేకరణ అంటున్నారు. ఎంత ప్రజాసామ్యం అయినా ప్రజలకి విపరీతమైన అధికారాలను ఇవ్వలేదు. ప్రాక్టికల్‌గా మనకు ప్రభుత్వం ఏది వుండాలి అని మాత్రమే ప్రజలకి ఇవ్వబడిన అధికారం. అంతే కానీ మేము వేరే దేశం పెట్టుకుంటాం లేదా మరోక ప్రాంత ప్రజలు నచ్చలేదు వారిని వెళ్ళగొట్టండి అనే ఇత్యాది విపరీత ధొరణి అధికారాలను ప్రజలకి ఏ దేశమూ ఇవ్వలేదు. ఒకసారి అధికారం లోకి వచ్చిన ఎవరైనా "రాజ్యాంగం" మీద అధార పడి పరిపాలించాల్సిందే. ప్రభుత్వం యొక్క విధి దేశ ప్రజలందరి సంక్షేమం అండ్ రక్షణ. ఈ బేసిక్‌ని దాటి రాజ్యాంగాన్ని మార్చటానికీ ఎవరికీ అధికారాన్ని ఇవ్వబడలేదు. అందుకనే దానిని రాజ్యాంగం అన్నారే కానే "ప్రజాంగం" అనలేదు.

    ఇక కాశ్మీరు విషయానికి వస్తే దాని ఒప్పందంలో అనేక మెలికలు ఉన్నాయి. అందులో మనకు కావల్సిన దానిని మాత్రమే తీసుకుని వాదిస్తే తేలిపొయేది కాదు. అలా తేలిపొయేది అయితే దాని ముగ్గురు ఓనర్స్ ఎప్పుడో తేల్చిపారేసే వాళ్ళు. ఇప్పుడు మన బ్లాగుల్లో వ్రాసుకోవడానికి దొరికేది కాదు. దాని ఓనర్లకన్న మనకు ఎక్కువ భాద్యత, తెలివితేటలు ఉన్నాయనుకోను.

    రిప్లయితొలగించండి
  118. శివరామప్రసాదు గారూ,
    నేను కమ్యూనిస్టును కాను. కనీసం కమ్యూనిజం మద్దతుదారునూ కాను. మీరు నన్నో కమ్యూనిస్టుగా అనుకుంటే మీరు పొరపడినారు.

    శ్రావ్య గారూ,
    దీనికి పనికి వస్తుంది కదా అని నేను కాశ్మీరీ స్వాతంత్ర్యాన్ని నెత్తికి ఎత్తుకోలేదు. నా వాదనలో ప్రధానాంశం కాశ్మీరీలెవరూ స్వాతంత్ర్యం కోరట్లేదు అని చెబుతున్నవారిని వాస్తవం ఎలా ఉందో చూడమంటున్నాను. కాశ్మీరీలంటే కేవలం గెంటివేయబడ్డ పండిట్లేకాదు అక్కడ ఇంకా చాలా జనాభా ఉంది. అలాగే కాశ్మీర్ సమస్య పరిష్కారము అంటే ఈ పండిట్లను వదిలేసీ కాదు.

    కాశ్మీరీల్లో అసలు తమను తాము భారతీయులుగానే భావించుకోని జనాభా గణనీయ సంఖ్యలో ఉంటే, తమను తాము పూర్తి భారతీయులుగా భావించుకునేవారు ఆంధ్రులు. ఈ రెంటికీ చాలా వ్యత్యాసం ఉంది.

    రిప్లయితొలగించండి
  119. వ్రాసిన విషయానికి సమాధానం ఇవ్వకుండా వ్యంగం అని ఊరుకున్నారే రాజకీయ నాయకుల్లాగ. మీది సిరియస్సు ఇతరులది వ్యంగమా. చేదు వాస్తవాలేమిటో చెప్పండి సారు మన భావిని కప్పే ప్రయత్నమేమీ చెయ్యటం లేదు కదా.

    రిప్లయితొలగించండి
  120. 16 అక్టోబర్ 2011 3:39 ఉ అఙ్ఞాత గారూ,
    మీరు చెప్పింది నిజమే ఏ రాజ్యాంగమూ వికృత పోకడలను సమర్థించదు. మరి ఏ బేసిస్ మీద డిశెంబరు 9, 23 ప్రకటనలు వచ్చాయి? ఒకే దేశములో ఉన్న మరో ప్రాంతమువారిని దొంగలు, దోపిడీదారులు అనమని ఏ రాజ్యాంగం చెప్పింది? అలా బహిరంగ ప్రకటనకు చేస్తూ, ఆయా ప్రాంతీయులపై భౌతిక దాడులకు దిగుతామని బెదిరించమని ఏ రాజ్యాంగం చెప్పింది? రాజ్యాంగం విఫలమైనచోటే ఇలాంటి స్వాతంత్ర్యాకాంక్షలు పుట్టుకువస్తాయి.

    నేనంటున్నది మెలికలు విప్పమనేకదా! మెలికల మాటున కేవలం మనం ఏమనుకుంటున్నామో అదే కాశ్మీరీలందరూ అనుకుంటున్నారని ఎలా నమ్మించగలం ప్రపంచాన్ని?

    రిప్లయితొలగించండి
  121. 16 అక్టోబర్ 2011 3:48 ఉ అఙ్ఞాత గారూ,
    గుర్తించాల్సిన వాస్తవం ఒకటే కాశ్మీరీల స్వాతంత్య్రాకాంక్ష. ఎవరి ప్రోద్బలమైనా, మెజారిటీ అయినా మైనారిటీ అయినా.

    రిప్లయితొలగించండి
  122. అచంగ గారు , నా ఉద్దేశ్యం మీరు కాశ్మీర్ సమస్య దీనికి ముడి పెట్టటానికి తీసుకొచ్చారు అని చెప్పటానికి కాదు . భరద్వాజ్ గారు అనుకున్నట్లు గా ఆ రెంటిని ముడిపెట్టం తో మీకు సమాధానం చెప్పటం ఈజీ అవుతుంది అన్నది సరి కాదు చెప్పటం .

    భారతదేశం , అమెరికా లాగా ఎప్పుడంటే అప్పుడు విడిపోయే ఫెదరం వ్యవస్థ ని కలిగి లేదు అని ఒప్పుకుంటారు కదా ? అది అప్పటి మన నాయకుల ముందు చూపు లేకపోతే మొత్తం కుక్కుల చింపిన విస్తరి అవుతుంది ని వాళ్ళకి తెలిసి ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు అది నిజం కూడా . మీరు సమస్య ని ఒక అభిప్రాయం కలిగిన కాస్మీరిల వైపు ఉంచి చూస్తె ఎలా ? భారతదేశం వైపు నుంచి చూస్తె మన సమగ్రత కొఇ దేబ్బతీసేలాగా లేదు ?

    1980 తరవాత ఈ దోరణి పెరగటానికి భుట్టో పబ్లిక్ గా కామెంట్ చేసినట్లు కాశ్మీరిని విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పాటుకి సహరించిన భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటాం అన్నట్లు గా జరుగుతుంది అని అనిపించటం లేదు ? మీ కామెంట్ల లో youtube లో వీడియో లు చూసి నిర్ణయం తీసుకోవాలి అంటారు అది సమంజసమేనా ? youtube , నెట్ access చేయగలిన జనాభా మనదేశం లో ఎంతమంది ఉంటారు ? వీటికి దూరం గా ఉన్న జనలా అభిప్రాయాలకి విలువ లేదు ?

    రిప్లయితొలగించండి
  123. అసలు ఇదంతా కాదు కానిఈ పోస్టు ఉద్దేశ్యం ఈ దేశం తిండి తింటూ పక్క దేశాలా చర్యని సమర్ధిస్తూ చేసే విషప్రచారాలని ఎదుర్కోవటానికి అని నేను అనుకుంటున్నాను . అది వదిలేసి దరిదాపు ఒకరకమైన అభిప్రాయాలూ కలిగి ఉన్న మనం వాదించుకుంటున్నాం . అసలు వాళ్ళు మాత్రం ఆ దారిలో సాగిపోతున్నారు :))) దయచేసి అసలు పోస్టు ఉద్దేశ్యం దారి మరల కుండా చూద్దాం దయచేసి .

    రిప్లయితొలగించండి
  124. శ్రావ్యగారూ,
    సరే ఇది ఎలాగూ అంత తేలికగా తేలే విషయము కాదు. అటువైపు ఆలోచనల్లో బలాబలాలు అంచనావేసుకున్న తరువాతే మన విమర్శ ఎక్కుపెట్టాలి అనేది నా విధానం. అలా ఈ విమర్శలో లోపించిన విషయాన్ని పూరించాలని ప్రయత్నించాను. నా వాదనకు పరిధి అంతవరకే. నేను ఎలాంటి పరిష్కారాలనూ సూచించటము లేదు.

    రిప్లయితొలగించండి
  125. @Sravya Vattikuti

    OK the discussion helped to express ourselves clearly and to clear the misgivings and misunderstandings and lack of knowledge about the history.

    Somebody is making some vicious and poisonous propaganda but such person has been identified as such. That is good for all.

    రిప్లయితొలగించండి
  126. This is the first time I am commenting here. I had never read the so called Mr Vishekhar's posts. నెహ్రూ అవివేకంతో చేసిన ఒక నిర్ణయం, రాజా హీరాసింగ్ నిర్ణయం, ఇందిరాగాంధీ తన స్వార్థం కోసం చేసిన నిర్ణయం, అవన్నీ వదిలేయండి, రాస్తే చేంతాడవుతుంది. ముప్పై సంవత్సరాల కిందట కూడా ఎవరైనా కష్మీరీలని “మీరు ఎక్కడివారు” అని ప్రశ్నిస్తే వాళ్ళ వద్ద నుంచి వచ్చేది ఒకటే సమాధానం “ మేము కాష్మీర్ నుంచి వచ్చేం” అన్నదే. “ మేము ఇండియాకి చెందం” అనేదే. దానికి పండిట్ల, మొహమ్మదీయుల బేధం లేదు. They themselves never ever identified with India and they were never included either in a lot of aspects. కష్మీర్ ఎప్పుడూ భారతదేశం వల్ల విడిగానే ఉంచబడింది. అటువంటప్పుడు ఈ తర్కాలు, వాదనలు దేనికి? నాకు తెలిసిన కష్మీరీలు, నేను శ్రీనగర్లో రెండు సార్లు( మొదటిది పండిట్లు అక్కడే ఇంకా ఉన్నప్పుడూ, రెండోది అక్కడ ఒక్క మొహమ్మదీయులు మాత్రమే ఉన్నప్పుడూ) పోస్ట్ చేయబడిన అనుభవాలు నేనింకా మరచిపోలేదు. But then I had gone there umpteen times. అప్పటి రోజుల్లో అక్కడ మొహమ్మదీయులు ఎలా బ్రతికేవారో, వాళ్ళ స్థాయి ఏమిటో అది నిజంగా పూర్తిగా వేరేగా ఉండేది.మొహమ్మదీయులకి ఏదో కార్పెట్లు, పష్మీనాలు నేసే చిన్న పనులు తప్పితే భూస్వాములు, వ్యాపారస్తులు పండిట్లే. దానికి తోడు బ్యూరోక్రసీలో ఉండే కౌలులాంటి పండిట్లు కూడా వాళ్ళకే సహాయం చేసేవారు. మొహమ్మదీయుల పర్సెంటేజే ఎక్కువయినప్పటికీ వాళ్ళు పనివాళ్ళకన్నా దీనమైన పరిస్థితిలో జీవించేవారు. పేదరికంలో ఉండేవారు. అప్పటికి పండిట్లు మాత్రమే అక్కడ రాజులు. కానీ ఒక సంగతి మాత్రం నిజం. ఏ అవసరానికయినా అబద్ధాలు చెప్పడానికి హిందూ ముస్లిమ్ అన్న తేడాయే లేదు వాళ్ళకి. అందరూ ఒకటే.
    విహారానికి వెళ్ళడం కాదు. పుస్తకాల్లో చదవడం కాదు. కొద్ది రోజులు/నెలలు అక్కడ ఉండి ఎవరైనా అసలు గమనించేరా? అక్కడ అన్ని తర్కాలు లేవదీస్తున్నవారికి Firsthand experience అసలు ఉందా? పక్కింటివాళ్ళు, తెలిసినవాళ్ళు అన్న కథలు రాయడం తప్పితే firsthand knowledge ఉండాలి కదా? నేను history student ని అసలు కాను. కానీ వృత్తిరీత్యా ఇక్కడ నేను కష్మీరీ పండితుల కాంపులకి వెళ్ళి వాళ్ళని కలిసేను. నేను ఉద్యోగం చేసినచోటే ఎంతోమంది ఉండేవారు. ఒక మతాన్న్మి/తెగని అణిచిపెట్టి ఉన్నవారి పట్ల తిరుగుబాటు ఎప్పుడో అప్పుడు ఉంటుంది. ఇప్పటికి కూడా కష్మీరీలు తాము పాకిస్తాన్కి చెందుతామనే అనుకుంటారు. ఇన్నేళ్ల తరువాత కూడా వాళ్ళు కలలు కంటారు. భారతదేశానికి Sense of belonging వాళ్ళకే లేనప్పుడు మనందరం ఇలా పోట్లాడి, వాదనలకి దిగడం వల్ల ప్రయోజనమేముంది? ప్రభుత్వం పండిట్లకి ఇక్కడ ఏర్పాటు చేసిన కాంపుల్లో వారి జీవన విధానం ఎలా ఉండేదో తెలుసా? కష్మీర్లో పెద్ద బంగళాల్లో ఉండేవారు ఇక్కడ ఒక గదిలో ఇరవైమంది ఉండేటప్పటికీ, భారతదేశం తమది కాదని వారు ఇప్పటివరకూ అనుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒకగదిలో మూడు సంసారాలు ఇప్పటికీ ఉన్నాయి. సేవానగర్, నజఫ్ గడ్ లాంటి చోట్లలో- tenements లో . వేరే బాథ్రూములు లేవు. నీళ్ళు సరిగ్గా ఉండవు. పెద్ద ఉద్యోగాలు లేవు. పనులు లేవు. కూర్చుని తినడానికి ఉన్న వ్యాపారాలు లేవు. ఆస్థ్జులు లేవు. ముందటి వైభవమంతా పోయింది. చిన్న చిన్న వస్తువులు అమ్ముకునో చిన్న ఉద్యోగాలు చేసుకునో గడిపేస్తారంతే. కాకపోతే అతి ధనవంతులు బయట బాంకుల్లో డబ్బు దాచుకున్న కొద్దిమంది మాత్రమే సరిగ్గా ఉన్నారు. అతి కొద్దిమంది బంగళూరులాంటి పట్టణాలకి వెళ్ళేరు. అంతెందుకు? డెల్లీవరకూ రాకుండా జమ్మూలోనే ఆగిపోయిన కష్మీరీ పండిట్లే ఎక్కువ. వాళ్ళు కూడా మంచి పరిస్థుతుల్లో ఏమీ లేరు. తప్పు ఎప్పుడూ ఒక్క పక్షాన్నే ఉండదు. చేసినదానికి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఫలితం అనుభవించక తీరదు. ప్రతీదానికీ ఏదో ఒక చారిత్రికమైన కథ ఉంటుంది. అక్కడ చూస్తే మొహమ్మదీయులు, ఈ పండిట్ల బంగళాలని కాల్చేసినవాటిని కాల్చగా మిగతావాటిని ఆక్రమించి ఉన్నారు. బయటకి వచ్చిన పండిట్లకి తిరిగి తమ రాష్ట్రానికి తిరిగి వెళ్ళే ధైర్యం కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థుతులు ఏమిటి? Military subservience కింద ఉండటమే కదా! ఓ ఇరవై ఐదేళ్ల క్రితం కష్మీర్ ఎలా ఉండేదో మరియు ఇప్పుడు ఎలా ఉందో మీ బ్లోగులో కామెంట్లు పెడుతున్నవారిని వెళ్ళి చూడమనండి. ఎక్కడపడితే అక్కడ అరాచకాలే. మన ప్రభుత్వం కొద్ది దశాబ్దాల కిందటే బయటవాళ్ళెవరికీ కష్మీర్లో ఆస్థులు ఉండకూడదని నిర్ణయించింది. కనుక అక్కడ పరిశ్రమలూ లేవు. ఎలాంటి కష్మీర్ ఎలా అయింది!
    ఇక్కడ కావలిసినది bookish knowledge కాదు. పేపర్లలో చదివి, టివిల్లో చూడటం భిన్నమైనది. ఇది ఆరుంధతీ రాయ్ హటాత్తుగా కష్మీర్ మీద ఎక్సెపెర్ట్ అయినలాంటిదే. ఇలా అంటున్నందుకు ఎవరూ ఏమీ అనుకోరనే ఆశ. సామాన్యంగా ఇలాంటి వివాదాస్పదమైన విషయాల్లోకి నేను దూరను.
    So I hope that I will be excused.
    Krishnaveni

    రిప్లయితొలగించండి
  127. If at all, I have exceeded my limits without even knowing the background of this post, I do apologize. This is just my opinion based on my own personal experience. You all might not want to agree with me. That is fine with me since I am not an expert in commenting in blogs. Nor am I too comfortable with commenting.
    Krishnaveni

    రిప్లయితొలగించండి
  128. Guys, relax.

    This Krishnaveni is NOT Krishnaveni Teeram. This is a lady who grew up in Delhi and doesnt know much about AP, I suppose.

    రిప్లయితొలగించండి
  129. "...సెలవియ్యండి మరి, కృష్ణవేణీ తీరం గారు...."

    Is it true that "KRI" means కృష్ణవేణీ తీరం blog?? If so no need to react but time for certain conclusion.

    "...ఇప్పటికి కూడా కష్మీరీలు తాము పాకిస్తాన్కి చెందుతామనే అనుకుంటారు..."

    Is it so??! How many such Pandits were there in POK before all this started in 1989? Further, if above statement represents truth, why they have not fled to Rawalpindi and started living there instead of coming to Delhi and living in horrible conditions as you yourself mentioned "KRI"

    "...హిందూ ముస్లిమ్ అన్న తేడాయే లేదు వాళ్ళకి. అందరూ ఒకటే...."

    If that is the case, why only Pandits were targeted to be hounded out of Kashmir who were compelled to flee to Delhi and other places in India.

    "...మేము కాష్మీర్ నుంచి వచ్చేం” అన్నదే. “ మేము ఇండియాకి చెందం” అనేదే..."

    Suppose somebody if asked they say they are from Delhi by inference they are telling that they are not Indians and did not identify with the Country??

    రిప్లయితొలగించండి
  130. క్రిష్ణవేణి గారు , రోకట్లో తలదూర్చారా :-)) welcome :-))

    It's ok Veniji, don't get upset:-). Since you are not well known outside of buzz, the chance of your identity getting mixed up is higher.

    However, నేను మీతో విభేదిస్తాను. ఇన్ని ethnic groups ఉన్న దేశం లో, ప్రతి జాతీ మేమూ సెపరేట్, మేము యునిక్ అనే అనుకుంటుంది. భారతదేశం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తరవాత కూడా, ఏదైనా ఓ ethnic group మేము తక్కిన వాళ్ళకంటే different కాబట్టి, మేం వేరే దేశం గా అయిపోతామూ అని మాట్లాడటం నా దృష్టిలో పొరపాటే.

    ఈ సమస్య మన దేశంలోనే కాదు.
    అమెరికాలో కూడా అక్కడక్కడా, అప్పుడప్పుడూ సన్నాయినొక్కులు వినిపిస్తూనే ఉంటాయి, అలాస్కా వాళ్ళు మెయిన్ లాండ్ ని లోయర్ ఫార్టీనైన్ అని పిలుస్తారు..., టెక్సాస్ గవర్నర్ అంతటి వాడు మాకు ఫెడరల్ పాలసీస్ నచ్చకపోతే, మేం యూనియన్ నుంచి విడిపోవడానికి మాకు హక్కు ఉంది అని ఇట్లాంటి కుయ్ కుయ్ రాగాలు అప్పుదప్పుడూ వినిపిస్తూంటాయి, అంతెందుకు వైస్ ప్రసిడెంట్ గా రన్ చేసిన సారా పాలిన్ నే జనాలు వదలలేదు, అప్పట్లో ఆవిడ Alaska secession moment ని సపోర్ట్ చేసిందీ అని చావగొట్టి వదిలిపెట్టారు ఎలక్షన్ సీజన్ లో.....ఎవ్వడూ పట్టించుకోడు, ఏదో రెండు రోజుల న్యూస్ సైకిల్ అంతే.
    కాశ్మీర్ atleast మన mainland తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. alaska కి అదీ లేదు. ఇక్కడ మనకన్నా మోర్ హోమోజినియస్ అయిన మాసెస్ లోనే ఈ సన్నాయినొక్కులు వినిపిస్తే, మన దగ్గిర రోజుకో సెసెషనిస్ట్ ఉద్యమం లేవడంలో ఏ మాత్రం ఆశ్చర్యం ఉండదు.

    By bringing up this example, I don't mean to compare two completely different situations. All I am trying to say is that, just because an ethnic group has different way of life, that in itself cannot/will not bring any legitimacy to all of it's desires of seceding from the mainland.

    ఇహ కాశ్మీర్ ఎందుకు ఏర్పడిందీ, ఎలాంటి పరిస్థితులల్లో ఏర్పడిందీ, దాని తర్వాత దాని మీద ఎందుకు యుద్దాలు అయ్యాయి, లైన్స్ ఎక్కడ గీయపడ్డాయి, ఏ ప్రభుత్వమ్ ఏ స్ట్రాటజీ అమలు పరుస్తోందీ ఈ వికీపీడియా, గూగుల్ నాలెడ్జ్ పైన, ఉగ్రవాదులూ వర్సెస్ స్వాతంత్రయోధులు అందరికీ తెలిసిన సొల్లే మళ్ళీ మళ్ళీ కొంతమంది బానే డిస్ప్లే చేసారు, ఓ preaching tone ఎత్తుకొని.

    Your experiences and others' experiences of interactions with people from Kashmir, have certainly enriched this post here, and at least offered more than one side of the story, for which you all should be proud of and blog-post writer will be thankful of, I guess .

    రిప్లయితొలగించండి
  131. Sivarama Prasad gaaru,
    No, this Krishnaveni is different person. She has her roots in AP, but she grew up in Delhi and lives there. She is not krishnaveni teeram.

    రిప్లయితొలగించండి
  132. 1. "we can not take your knowledge"
    Dear Ajnaata, who is the "we" you mentioned here while you are addressing yourself ? Is it a singular royal "we" or a plural one?" OK, to reply to your question, I was posted there professionally for long periods of time. Not for Daal lake visiting as you had coined it. What profession I am in is my concern. More ever since you questioned me if I live outside of India,-No, I live right here in my own country.
    2.Mr Shiv Ram Prasad, MY name is Krishnaveni and I have no blog by what soever name. By the little I know of the Telugu blogs, the కృష్ణవేణీ తీరం blog is maintained by Mr Achanaga. So I guess you need not address me quite so sarcastically.
    As per the Kashimiri's- yes. The thousands I had met and seen never accede to being Indians and do not identify themselves with India. That is exactly what I meant.
    3. I am not open to further questions or discussions either about about my identity or my knowledge or my experience in this issue or my existence.
    Thank you and good day.

    రిప్లయితొలగించండి
  133. Bharadwaj, You I am sure will not " suppose" about me since you know.By the way I posted a comment here a few minutes back which is not to be seen.
    Kumaar, well the consequences of commenting in Bharadwaj's blog! Certainly "రోకట్లో తల దూర్చడమే."

    రిప్లయితొలగించండి
  134. commenting in Bharadwaj's blog! Certainly "రోకట్లో తల దూర్చడమే."

    Let me correct: Commenting agressively by calling other's knowledge as "bookish" and your own knowledge as "first hand" is certainly "రోకట్లో తల దూర్చడమే."

    రిప్లయితొలగించండి
  135. Veni,

    That "suppose" is about your knowledge of the AP affairs. The other things, yes I know.

    రిప్లయితొలగించండి
  136. "రోకట్లో తల దూర్చడమే."
    _____________________

    రోకట్లో తల ఎలా దూరుస్తారబ్బా? (రోట్లో అంటే ఓకే)

    రిప్లయితొలగించండి
  137. Haahaaha,I was just copying Kumar's phrase.
    Yes, I know what you meant.

    రిప్లయితొలగించండి
  138. Dear Ajanaata,
    It is totally unfair. Since you know my name now, don’t you feel that you need to disclose yours as mutual courtesy ? Or would you rather remain a nameless person?
    Krishnaveni
    P.S This is because I am unable to post with my gmial account

    రిప్లయితొలగించండి
  139. అవునా? హీహీహీ
    Me too don't have Gmail Acount. I don't think that I asked your name and profession, did I? What is unfair? You want to my personal details, bank balance and creditcard number??! I don't think those details are relevant here.

    రిప్లయితొలగించండి
  140. So much for the brains! Then remain nameless/genderless sans identity. Good bye.

    రిప్లయితొలగించండి
  141. If you have nothing say, then bye.
    TATA bye bye Kris :))

    రిప్లయితొలగించండి
  142. ఎంత పెద్ద చర్చో చదవాలన్నా చాలా టైము పట్టేలా ఉంది. కానీ, కొంత మంది కాష్మీరీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ లింకులు కొంచెం ఉపయోగ పడగలవని భావిస్తున్నా.

    61% Kashmiris prefer to be Indian citizens, poll indicates

    Kashmiris prefer India to Pakistan, says Belgian study

    Kashmir mulls comprehensive opinion poll

    రిప్లయితొలగించండి
  143. శ్రీకాంత్ గారూ,
    మీరిచ్చిన లింకులు నా వాదననూ, కృష్ణవేణిగారి వాదననూ బలపరుస్తున్నాయి.
    రమారమి 45-50% కాశ్మీరీ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారని బిబిసి వ్రాయగా, మెజారిటీ కాశ్మీరీలు స్వాతంత్ర్యాన్ని కోరుతున్నారని ఎక్స్‌ప్రెస్ ఇండియా వ్రాసింది. దీన్నిబట్టి మెజారిటీ కాశ్మీరీలు స్వాతంత్ర్యాన్ని కోరుతున్నారు.

    ఇక్కడ ఇండియాకు అనుకూలాంశం ఏమిటంటే ఇండియాని ఎంచుకోవాలా లేదా పాకిస్థాన్ను ఎంచుకోవాలా అని అడిగినప్పుడు మాత్రమే ఇండియాని కాశ్మీరీలు ఎంచుకున్నారు.

    రిప్లయితొలగించండి
  144. మొత్తం చర్చ చూశాక నాకర్ధమయ్యిందేమిటంటే

    1) కాశ్మీరీలకిష్టమున్నాలెకున్నా ("మెజారిటీ" ఎలా ఆలోచిస్తున్నారు అన్నదానివిషయమై భిన్నాభిప్రాయాలున్నాయి) భారత్‌లోనే పడుండాలి. అలాక్కాదు వారి అభిప్రాయాలకి కొంచెం విలువిద్దామనేవాళ్లందరూ దేశాద్రోహులు, కమ్యూనిష్టులు, శత్రుదేశంచేత brainwash చెయ్యబడినవాళ్ళు వాళ్ళని వెటకరించాలి.

    2) వాళ్ల ఆస్థులను, ప్రాణాలనూ కాపాడటం మన ఆసక్తులలో ఒకటికాదు. అదింతవరకూ మనకు చాతకాలేదు. ఐనప్పటికినీ వాళ్ళు ఈ పాలనతో, రాజ్యంతో విసిగిపోయి స్వతంత్ర్యాన్ని కోరుకుంటే అది దేశద్రోహము. అక్కడి ప్రజల ఆకాంక్షలకు వీసమెత్తైననూ విలివనివ్వరాదు.

    3) సర్వే ఫలితాలనీ, మన అనుకోళ్లనీ (యూట్యూబు వీడియోలనికూడా కలుపుతానంటే నాకేమీ అభ్యంతరం లేదు) ప్రజాభిప్రాయంగా భావించవచ్చునేగానీ మిగతావాటిని కాదు.

    4) నిజంగా చైనా,పాకిస్థాన్‌లు విరమించుకున్నాక మనం ప్లెబిసైటు నిర్వహించి అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితాలొస్తే మనం ఖాతరుచేస్తామా అన్నవిషయమై నేను ఫిఫ్టీ-ఫిఫ్టీ లో వున్నాను.

    5) తమ పక్షాన్నిమాత్రమే నమ్మేవాళ్లకీ, కమ్యూనిష్టులకీ చాలాపోలికలేవున్నాయు. ఇద్దరిలోనూ ఇదొక commonality.


    నిజానికి ఇప్పటికిప్పుడు ప్రతి రాష్టమూ ఒక ప్రత్యేక దేశంకావాలని కోరుకుంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రభుత్వం దాన్నెలా ఎదుర్కోవాలి/అర్ధంచేసుకోవాలి అన్న సందేహం నాకొచ్చింది. దానికి సమాధానం కోసం కన్నా ఒక చర్చసాగుతుందని చూశాను.

    రిప్లయితొలగించండి
  145. ఇండియన్ మినెర్వా గారూ,
    "నిజంగా చైనా,పాకిస్థాన్‌లు విరమించుకున్నాక మనం ప్లెబిసైటు నిర్వహించి అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితాలొస్తే మనం ఖాతరుచేస్తామా అన్నవిషయమై నేను ఫిఫ్టీ-ఫిఫ్టీ లో వున్నాను"

    అన్ని అంశాలూ పరిగణలోకి తీసుకుని, ఇక్కడ మనకన్నా విస్తృతమైన చర్చలు జరిపిన తరువాతే భారత పాకిస్థాన్ నాయకత్వాలు ఎవరి ముక్క వారు తీసుకుని గమ్మున కూర్చునేది. ఎందుకంటే ఇరువురూ కాశ్మీరు స్వాంత్ర్యాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించినవారే.

    రిప్లయితొలగించండి
  146. ఆచంగ గారు కాశ్మీర్ విషయం అటుంచి , మన ఆంధ్రదేశం విషయం ఎందాక వచ్చింది? ప్లెబిసైటు ఎప్పుడు పెట్టిస్తున్నారు? దీనిపై మీ అమూల్య అభిప్రాయాలు చెప్పి దిశానిర్దేశం చేయండి. రైల్రోకో , రోడ్డురోకో లకు మనుషులను అరేంజ్ చేసుకోవాలి, మీరు ఫండ్స్ పౌండ్స్ లేదు యూరోల్లో పంపినా సరే, ఏదో అడ్జస్టైపోతాం.

    రిప్లయితొలగించండి
  147. 19 అక్టోబర్ 2011 12:57 ఉ అజ్ఞాత:
    సరిగ్గా మీరు అంబులెన్సులో ఉన్నప్పుడు చెప్పండి. తక్షణం సకల జనుల సమ్మె ప్రకటించి, యూరోపునుండీ యూరోలు ప్రవహింపజేసి మీరా అంబులెన్సులో ఉండగానే చీమలుకూడా ప్రయాణాలెట్టుకోకుండా అన్నీ బందుచేద్దాం.

    రిప్లయితొలగించండి
  148. అంబులెన్సులో వుండటమా? మార్తాండగాని ఆవహించాడాఏంటి, తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు? మీ ఆంధ్రదేశ వుద్యమం ఎంతవరకూ వచ్చింది?

    రిప్లయితొలగించండి
  149. 19 అక్టోబర్ 2011 4:34 ఉ అఙ్ఞాత:
    దీన్నే మరి ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అంటే.... మార్తాండ ఆవహించాడా అని నేనడగాల్సిన ప్రశ్న. అలా బహుశా మార్తాండ పూని ఉండబట్టట్టే కాశ్మీరుకు, ఆంధ్రదేశానికీ పోలిక తేగలిగారు. అయినా తలాతోకా లేకుండా అడిగారు కనుక చెబుతున్నా. ప్రత్యేకాంధ్ర ఉద్యమం మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నది. తమరికి ఏ రోడ్డుప్రమాదమో జరిగి అత్యవసరంగా ఉన్నప్పుడో లేదా ఏ గుండెపోటో వచ్చి అత్యవసరంగా ఉన్నప్పుడో సరిగ్గా అప్పుడు మిమ్మల్ని తీసుకెళుతున్న ఆంబులెన్సు ఉన్న రోడ్డు రోకు చేయ్యటం ద్వారా మొదలెట్టమని మొన్నే జ్యోతీష్యం చిలుక చెప్పింది. అప్పటిదాకా దాన్ని పక్కనబెట్టి కాశ్మీరు గురించి ఏమన్నా విషయం ఉంటే రాయండి.

    రిప్లయితొలగించండి
  150. కాశ్మీరు గురించి మీరు సలహాలిచ్చి పాడేస్తున్నారుగా తనది కాకపోతే తాటిపట్టకు ఎదురు దేకుతూ ప్లెబిసైట్ పెట్టించమని. మరి మీ ఆకాంక్ష ఆంధ్రదేశానికి ప్లెబిసైట్ వద్దా అని గుర్తు చేస్తున్నా. పోలిక ఏమంటే రెండూ దేసంలో రెండు రాష్ట్రాలే, దేశం కావాలనుకుంటున్న వాళ్ళు వున్నారని కూడా మీ సర్వేల ద్వారా తేల్చేశారు. ఇంతకన్నా పోలిక ఏంకావాలి? మీరు బ్రిటన్ వెళ్ళి నేర్చుకున్న వేర్పాటువాదానికి మద్దతు ఎలా అకట్టుకోవాలా అనే ఆలోచన చెప్పడం జరిగింది. మీరేమో మారతాండలా అంబులెన్సు గురించి ఆలోచిత్తున్నారు.

    రిప్లయితొలగించండి
  151. అయ్యల్లారా, అమ్మల్లారా, తలతిరిగిపోయేంత చర్చ జరగిందిక్కడ బోలెడు సమయం వెచ్చించికూడా పూర్తిగా చదవాలంటే తెల్లారిపోతుందని భయపడుతున్నాను. మనదేశంలో కొంతమంది మహానుభావులు యెంతో ఉదారంగా తమ వాక్స్వాతంత్ర్యాన్ని వెచ్చిస్తూ పాక్, చైనాల్లాంటి దేశాలని లీలగానో గోలగానో సమర్ధిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాశ్మీరుకు స్వాతంత్ర్యం ఇవ్వాలనీ వారు కోరుకుంటే పాకిస్తానంలో కలవనివ్వాలనీ - ఇలాగ ఉద్ఘాటుస్తూ ఉంటారు. ఒక్క సారి గాని వారు గాని తాము గనుక పాక్ లేదా చైనా పౌరులో లేదా నివాసులో అయ్యుంటే యిలాంటి అమూల్యోపన్యాసా లిచ్చే అవుకాశం ఉండేదా అని ఆలోచించుకుంటే తారతమ్యాలు బోధపడతాయి. ఇక్కడి వారికే యిలా అన్నం పెడుతున్న దేశానికే అవిశ్వాసులుగా గౌరవనీయమైన జీవితాలుంటాయి. ఇంకా యేం చెప్పాలో అర్ధం గావడం లేదు.

    రిప్లయితొలగించండి
  152. 19 అక్టోబర్ 2011 7:42 ఉ అఙ్ఞాత:
    అవునులే నరంలేని నాలుక ఎన్ని వంకరలైనా తిరుగుతుంది. ఏవైనా వాగుతుంది. ఆంధ్రోల్లు దొంగలు, సీమాంధ్ర ప్రభుత్వం ఇలాంటి తలతిక్క వాగుళ్ళు రాజ్యాంగబద్ధం, న్యాయబద్ధమూనూ ఈ దేశములో! "దేశం కావాలనుకుంటున్న వాళ్ళు వున్నారని కూడా మీ సర్వేల ద్వారా తేల్చేశారు. ఇంతకన్నా పోలిక ఏంకావాలి?" ఏ సర్వే ద్వారా ఎక్కడ తేల్చానో కాస్త ఆధారాలిస్తే ఇక్కడి జనం చూసి, తెలుసుకుని తరిస్తారు. సరే ఎలాగూ ప్రస్తావన తెచ్చారు కనుక నేను చెప్పిందేమిటో మళ్ళీ చెబుతున్నా "దొంగలు, దోపిడీదారుల లెక్కలు తేలకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం అంటే భారత చరిత్రలో సీమాంధ్ర, తీరాంద్ర జనాన్ని శాశ్వతంగా దొంగలుగా ముద్రవేయటమే. అలాంటి చరిత్రలో భాగం ఆయ్యేకన్నా భారతదేశము నుండే విడిపోవటం మేలు. అలాంటి అభిప్రాయాలు నేను కలుసుకున్న కొందరు మిత్రులు కూడా వ్యక్తపర్చటం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికైనా భారత ప్రభుత్వం విభజనకు పారదర్శక విధానం అవలంబించకుంటే మరో కాశ్మీరాన్ని దక్షిణాపథములో చూడాల్సి ఉంటుంది" ఇది నేను చేసిన వ్యాఖ్య. అలాగే బ్లాగు టపాలో వ్యక్తపర్చిన అభిప్రాయాలు. మీకు తెలుగు బాగానే వచ్చనుకుంటాను. కాస్త మరోసారి చదువుకుని రండే! లేదు నాకు గజస్నానమే ముద్దంటారా.... మీ ఇష్టం బురదలో బ్రహ్మాండంగా దొర్లవచ్చు.

    రిప్లయితొలగించండి
  153. అచంగగారు, మీరు సీమాంధ్ర, తీరాంద్ర జనాన్ని శాశ్వతంగా దొంగలుగా ముద్రవేయటాన్ని నేను హర్షిస్తున్నాని యెందుకనుకున్నారు? అటవంటిదేమీ లేదు. భారతదేశము నుండే విడిపోవటం మేలు అంటూ దేశం ముక్కలై పోతే పోనీ అని మీలాగా అనుకోలేను. మొత్తం వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా చదవలేదని ముందే మనవి చేసాను. గజస్నానమేమిటి? కోపం వస్తే యెంత మాటైనా అనే యచ్చునా? నేనూ చూస్తున్నాను. బ్లాగుల్లో తిట్ల దండకాలు. నాకేం సరదా లేదు. నేనేమీ ఆంధ్ర - తెలంగాణా వివాదం గురించి ప్రస్తావించలేదు. విభజనకు పారదర్శక విధానం గురించి నేనేమీ వ్యాఖ్యానించను. రాష్ట్రాలు కలవటం విడిపోవటానకి so called sentiments కారణాలు కారాదని నా నమ్మకం. ఇలా అన్నందుకు కూడా తిట్లు తినాలేమో. అయినా యీ వయసులో మాటలు పడటానికి సిధ్ధమైతేనే నోరువిప్పాలన్న యింగితం నాకు లేకపోవటం నాతప్పే.

    రిప్లయితొలగించండి
  154. శ్యామలీయం గారూ,
    ఆఙ్ఞాత ఎవరో నాకు తెలియదు, పైగా వ్యాఖ్యలో వ్యంగ్యం స్పష్టంగా నన్నుద్దేశించే ఉంది. ఆయనా కాస్త సామెతలు వాడారు కదా అని నేనూ సామెతలు వాడాను అంతే! పైగా ఆ అఙ్ఞాత మీరే (అయితే) అని నాకు తెలియదు. నేను కేవలం వ్యంగ్యానికి వ్యంగ్యంగానే బదులిచ్చాను. అంతకు మించి వ్యక్తిగత ద్వేషాలేమీ లేవు. కోపం అంతకన్నా లేదు. సరే ఆంధ్ర జనానికి తెలంగాణ విభజన నేపథ్యములో భారత రాజ్యాంగ పరిధిలోనే న్యాయం జరుగుతుంది అని మీరు నమ్మితే దాన్ని నేను మీ అభిప్రాయంగా స్వీకరించి గౌరవిస్తాను. అయితే అది ఎలా సాధ్యం అని మాత్రం తప్పక ప్రశ్నిస్తాను. సరే మీరు ప్రస్తావించినా ప్రస్తావించకున్నా నేను చేసిన ప్రత్యేకాంధ్రదేశ వాదన అనేది తెలంగాణసమస్యతోనే ముడిపడి ఉంది గమనించగలరు. మిమ్మల్ని నొప్పిస్తే క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  155. మరో కాశ్మీరానికి దక్షిణాన ప్లెబిసైటు పెట్టించాలన్న ఈ మార్తాండవాదాన్ని బలపరచాలి. గజస్నానమే కాదు వరాహ, గార్ధభ స్నానాలు కూడా చేయించాలి. మంచి మాటలు చెప్పిన పెద్దమనిషిని అకారణంగా తిట్టిన బ్రిటిష్ తొత్తు గార్దభానికి దుమ్ము స్నానం చెయించాలి. ఎవడో సింగిడి కుక్క మొరిగిందని, ఎవరో చవటలు కూడా తనలానే వూహిస్తున్నారని అనేసుకుని ఒహటే కామెంట్లు పెడుతూ వేర్పాటు వాదికి బీజాలు నాటుతున్న ఓ మార్తాండుడికి శిలావిగ్రహాన్ని బర్కింగ్‌హాం పాలస్ ముందు పెట్టించాలని క్వీన్ విక్టోరీయాకు విన్నవించుకుంటే తప్పా? మిమ్మల్ని నొప్పిస్తే క్షంతవ్యుడను

    రిప్లయితొలగించండి
  156. అయితే అది ఎలా సాధ్యం అని మాత్రం తప్పక ప్రశ్నిస్తాను- మార్తాండలా

    రిప్లయితొలగించండి
  157. Look the anon misunderstood Achanga's call for split of India in to smaller countries. Achanga's good intention is smaller nations are easy for administration. PM and ministers may be in our next door. You can borrow hand loans from them.

    Am I right Achanga gaaru?

    రిప్లయితొలగించండి
  158. It appears that the enemy outside is able to create enemy within as they are successful in poisoning the minds of atleast a few with their vicious propaganda and making them to argue for disintegrating our country based on You Tube videos, Wikipedia links, and some other news paper links (where articles are written to fill space), and visiting the Kashmiri refugees.

    రిప్లయితొలగించండి
  159. 19 అక్టోబర్ 2011 5:04 సా అఙ్ఞాత:
    చురకలు పడవలసినచోట బాగానే పడినట్టున్నాయి. మర్కటానికి మత్తు దిగి కుప్పిగంతులు వేస్తోంది! Good luck and keep going.

    రిప్లయితొలగించండి
  160. 19 అక్టోబర్ 2011 5:40 సా అఙ్ఞాత గారూ,
    హ్మ్...మీరన్నదీ సబబుగానే ఉంది. అయినా ఈ వాదనంతా అక్కడకి నా బుఱ్ఱ ఉపయోగించేసి తయారు చేసిందేమీ కాదు. సోకాల్డ్ తెలబాన్ల వాదనలో 'రాష్ట్రం' అని ఉన్నచోట 'దేశం' అని మార్చాను అంతే!

    శివరామప్రసాదు గారూ,
    మీరు తెలంగాణవాదములో ఉన్న పైత్యపు పోకడలను గుడ్డిగా సమర్థించరని నాకు తెలుసు. సోకాల్డ్ తెలబాన్ల వాదనలో 'రాష్ట్రం' అని ఉన్నచోట 'దేశం' అని మార్చాను అంతే! రాజ్యాంగం, రాజ్యం, పౌరసత్వం అంటూ గారడీ చేస్తూ సీమాంధ్ర, తీరాంధ్ర జనాన్ని దూషించటమే పనిగా పెట్టుకుంటే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగానూ, దేశానికి అహితంగానూ ఉంటాయని చెప్పటమే ఆయా వాదనల/టపాల ఉద్దేశ్యం. ఇక నేను మీకు చెప్పగలిగింది ఇంతే. ఆపై మీరు దేశద్రోహినన్నా మరోటన్నా విధి నిర్ణయానికే వదిలేయటం మినహా చేయగలిగిందేమీ లేదు. అమృతం ఎలాగూ మానవమాత్రులకు దుర్లభం కనుక విషానికి విషమే విరుగుడనేది నాకు తెలిసిన విద్య.

    రిప్లయితొలగించండి
  161. 'రాష్ట్రం' అని ఉన్నచోట 'దేశం' అని మార్చాను అంతే!
    ------------------------------------
    అంతేలే! అందుకే మార్తాండవాదం అన్నది. ఇంతకీ బ్రిటిష్ సిటిజన్‌షిప్ అప్లికేషన్ పెట్టారా? ఎందాక వచ్చింది? మోకాళ్ళ మీద మోకరిల్లి విక్టోరియా రాణిని కీర్తిస్తూ పాటలు ఎపుడు పాడబోతున్నారో మరి!

    రిప్లయితొలగించండి
  162. Mr. Achanga,

    అదా! మీ వాదానికి మూలం!! తెలుగులో ఒక సామెత ఉన్నది. కొండనాలికకు మందు వేసితే, అసలు నాలిక కూడా పోయిందట అని.

    అక్కడెక్కడో శత్రు దేశంతో ఉన్న సరిహద్దు ప్రాతంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది మంది, ఆ శత్రు దేశం చేస్తున్న విష ప్రచారానికి లోనయ్యి మాట ప్రాతిపదికన ప్రత్యెక దేశం అంటూ ఉంటే, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని ప్రత్యెక దేశం చేద్దాం అనటం ఎంతవరకూ సమంజసం. ఇలా ఎవరికీ వాళ్ళు మాకంటే మాకని, భాషల వారీగా, ఆపైన భాషలో ఉన్న యాసల వారీగా, ఇంకా కొన్నాళ్ళు పొయ్యాక, మతాలలో ఉన్న కులాలు, ఉప కులాలవారీగా ప్రత్యెక దేశం కావాలంటే, మొత్తం మొత్తం భారత దేశం అంతా ముక్క చేక్కలయ్యి శత్రు రాజ్యాలు మనలను ఆక్రమించి మళ్ళీ బానిసలను చెయ్యటానికి అవకాశం పెరుగుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు మానుకోండి.

    రిప్లయితొలగించండి
  163. 20 అక్టోబర్ 2011 3:54 ఉ అఙ్ఞాత:
    నాది మార్తాండవాదమే కావొచ్చేమో! కానీ మీది మాత్రం కచ్చితంగా మార్తాండవాదానికి అప్పగారి వాదం. అందులో నాకు అనుమానం లేదు మరి! అందని ద్రాక్ష పుల్లన అని ఊరికే అన్నారా మీలాంటి వారిని చూసే అన్నారు. అవకాశం రావాలేకానీ మీలాంటివారు మోకాళ్ళ మీద వంగి పాటలేమి కర్మ ఏకంగా బూట్లు నాకమన్నా నిరభ్యంతరంగా నాకేస్తారు! ఇప్పుడు ఎలాగూ అవకాశం లేదు కదా పనిలో పనిగా దేశభక్తి అనే పులితోలు ఒకటి కప్పుకుని బయల్దేరిపోతారు. కలికాలం అంటే ఇలానే ఉంటుందని బ్రహ్మగారు అప్పుడే చెప్పారు. ఇప్పుడు మీరు నిరూపించారు.

    రిప్లయితొలగించండి
  164. శివరామప్రసాదు గారూ,
    కొండనాలుకే బాగుపడుతుందో లేదూ ఉన్న నాలుకే ఊడుతుందో దేశములో వినబడుతున్న రకరకాల వేర్పాటువాదాలకు వైద్యం అంటూ చేయాలి. లేదంటే రాచపుండ్లు పెరిగేవే కానీ తగ్గేవి మాత్రం కావు.

    రిప్లయితొలగించండి
  165. Mr. Achanga,

    అవును మందు వెయ్యాలి. అటువంటి మందు ప్రభుత్వం బహు చక్కగా వేస్తూనే ఉన్నది. ఒక్కోసారి చేదు మందు వెయ్యాలి, అవసరం ఐతే కాన్సర్ కణాలను తొలగించాల్సీ ఉంటుంది. అలా డాక్టర్ గారు తొలగిస్తున్నప్పుడు పేషంట్ నొప్ప్పితో గోలకేత్తచ్చు. అప్పుడు డాక్టర్ ని పట్టుకు నిందించకూడదు. అది నేను చెప్పేది.

    రిప్లయితొలగించండి
  166. "నాది మార్తాండవాదమే కావొచ్చేమో! కానీ మీది మాత్రం కచ్చితంగా మార్తాండవాదానికి అప్పగారి వాదం. అందులో నాకు అనుమానం లేదు మరి!"
    అనుమానమే లేదా? అది మరీ మంచిది. ఆ అజ్ఞాతది వారి అప్పగారి వాదమని ఒప్పిస్తాము. మీది మార్తాండవాదం అని ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే కదా? అది చాలు, కచ్చితంగా మార్తాండ ఘనవిజయమే సందేహంలేదు. హె హె

    రిప్లయితొలగించండి
  167. All roads lead to rome and all comments lead to Martanda. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో ఏ ఇద్దరు తిట్టుకున్నా పగిలేది మార్తాండ గుండే :))

    రిప్లయితొలగించండి
  168. తెలకపల్లి రవి బ్లాగులో మధ్యలో దూరాడు ఇందాక వచ్చి.
    ఎవరో Teja అంట, అస్సలేం ఇచ్చాడులే, దెబ్బకి పిండం, బ్రహ్మాండం బద్దలయ్యింది :-))

    Go n check

    రిప్లయితొలగించండి
  169. అందుకనే దేశానికి ఇటువంటి ఉద్యమాలు, అతి ప్రజాస్వామ్యపు విపరీతార్ధాలు, అతి స్వేచ్చా వాదనలు లాంటివి ప్రొత్సాహించకుండా మనలాంటి వాళ్ళు సంయమనం పాటించాలి. ఇందులో అమెరికా యూరోపు వాదనల తరహాలుంటాయి: వీళ్ళకు నచ్చితే ప్రజా ఉద్యమాలు డెమాక్రస్సీని నిలబెట్టటానికే అంటారు. నచ్చకపోతే దేశ విద్రొహులు, టెర్రరిస్టులు అని ఏరి పారెయ్యాలి అంటారు. మాంచి మాటకారైన లాయరుంటే కసబ్ అమాయకుడుగా నిరూపించగలడు.

    కాబట్టి, ఏ వాదనకైనా మనం గెలవాలని కాకుండా, మన దేశం హితం కోరి వాదించాలి. ఈ పాలసీనే అన్ని దేశాల వాళ్ళు పాటిస్తారు మన భారతీయులు తప్ప. వీళ్ళకి మన దేశానికి వ్యతిరేకంగా వాదించి నలుగురి దృష్టిలో పడాలన్న యావ తప్ప అందులో దేశ హితం కనపడదు. తనకు మాలిన ధర్మానికి పోతే మన దేశానికి ఏమి గతి పట్టిందో చరిత్ర తెలిసిన ఎవరికైనా అర్ధం అవుతుంది. మనకు బుద్ధిజం మోదలైన దగ్గర నుండి మన దేశ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని దాడులకి గురైనారో, ఎంత అవమాన పడ్డరో, ఇంకా ధన,మాన పరంగా కూడా ఎంత నష్ట పోయారో చరిత్ర చెపుతోంది. ఇవన్నీ దేశాన్ని, దేశ ప్రజల మనస్సునీ ముక్కలు ముక్కలుగా చేసినాయి. అప్పట్లో అనేక చిన్న దేశాలుగా వున్నా భారతీయత అనే భావం వుండేది. ఈ రోజు ఒకే దేశంగా వున్నప్పటికీ రకరకాల ప్రాంతాల ప్రజల మధ్య ఆ భావం కొరవడింది. భారత దేశాన్ని యురోపియనులు,కొన్ని ఆసియా దేశాలు దోచినట్లుగా మరే దేశాన్ని దోచలేదని ఒకానొక యురొపియన్ చరిత్ర కారుడే మొత్తుకున్నాడు.

    ఇంత జరిగినా, మన నాయకులకి గానీ కొందరు ప్రజలకి గానీ జ్ఞానోదయం కలగలేదు. చరిత్ర అంటే ఏదో నాలుగు రోజులు కాదు., చాలా ముందు చూపుతో వ్యవహరించాలి. దానికి కనీసం మనకి మన దేశం మీద భక్తి వుండి తీరాలి. అలాంటి ముందు చూపుతో వ్యవహరించిన నాడే మనం మన భావితరాలకి ఇలా స్వేచ్చగా బ్రతికే అవకాశం కల్పించిన వారమవుతాము. అతి న్యాయం ప్రదర్శించి మనం మన తరపున కాకుండా ఇతరుల తరపున వకాల్తా పుచ్చుకుంటే అది దేశ ద్రోహమే అవుతుంది.

    జై హింద్

    రిప్లయితొలగించండి
  170. కాబట్టి, ఏ వాదనకైనా మనం గెలవాలని కాకుండా, మన దేశం హితం కోరి వాదించాలి. ఈ పాలసీనే అన్ని దేశాల వాళ్ళు పాటిస్తారు మన భారతీయులు తప్ప.
    -----------------
    @RADHAKRISHNA గారూ చక్కగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  171. /ఈ పాలసీనే అన్ని దేశాల వాళ్ళు పాటిస్తారు మన భారతీయులు తప్ప./
    ఇది నేను ఒప్పుకోను, తక్కినది వాస్తవంగా బాగుంది.
    ప్రతిదానికి ' మన దేశస్థులు .... ఇలా' అంటూ జనరలైజ్ చేసి ముక్తాయింపు పలకడం కూడా మనదేశస్థుల దురలవాటు, అంటే మీరు కాదనరనుకుంటా.... మరోటి తెల్ల తొక్కేసుకుని ఎవరైనా చెబితే తిరుగులేని నిజంగా దాన్ని తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ - 'ఆర్యులు యూరోపు, ప్రష్యానుంచి ఇండియా వచ్చిరి. ఇండియన్ ద్రావిడ జాతులను దక్షిణానికి తరిమివేసిరి. ఆర్యులు తెల్లగా వుందురు, ద్ర్విడులు నల్లగా వుందురు. ఆర్యులు ద్రావిడులను రాక్షసులు అని అందురు. రావణుడు దావిడ రాజు, కాబట్టే, ఆర్య రాముడు చంపెను.' ఇలా అన్న మాట!
    దళితకృష్ణులు తమకన్నా కాస్త ఫెయిర్‌గా వున్న వారిపై ఆర్యులని ఓ అలోకికమైన కసి/ద్వేషం, వైస్ వర్స. :) రంగు తక్కువైతే దాన్ని జాతుల తరతరాల వైరంగా మలచిన ఘనత భారతీయులది కాదు, యూరోపియన్ దుష్ప్రచారకులదే.

    Snkr

    రిప్లయితొలగించండి
  172. @snkr గారూ అదే కదా RADHAKRISHNA గారు అంటున్నారు."మన దేశం హితం కోరి వాదించాలి" అని. ప్రతీ దేశమూ వారి వారి పౌరులని రక్షించుకుంటూ ఉంటుంది. వారి చరిత్రలు వారి సరిహద్దులూ కాపాడుకుంటూ ఉంటుంది. మనని పరిపాలించిన వాళ్ళు వారి సౌలభ్యం కోసం చరిత్ర సృష్టిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని తిరిగి వ్రాయవచ్చు. అవే మనం చెయ్యటం లేదేమో అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  173. కానీ మన చరిత్ర పడింది రోమిలా థాపర్ లాంటి వాళ్ల చేతుల్లో. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు వ్రాసిన తప్పుడు చరిత్ర బయటపడుతోంది.

    రిప్లయితొలగించండి
  174. రావు గారు, మీ ఆలోచన అర్థమయ్యింది. అలాగే మనమూ చేస్తే.... మనమూ అలానే దుష్ప్రచారకులుగా వుండిపోతాము. వాస్తవాలను వక్రీకరించడంలో కమ్యూనిష్టుల తరువాత పెట్టుబడిదారులదే పైచేయి. దుష్ప్రచారకులను ఎండగట్టి, అతితెలివిప్రదర్శించే చారిత్రికులను తిప్పికొడితే చాలు, మనకోసం అంటూ నిజాల్ని సృష్టించుకోనవసరం లేదు.
    సత్యాన్ని సృష్టించలేము, అది అలా వుంటుంది. నమ్మడం, నమ్మకపోవడం మన ఇష్టం.
    సత్యమేవ జయతే! అన్నారు. వక్రమేవ ఆచరణతే అంటారు కమ్యూనిష్టులు.
    -----------------

    లెస్స బలికితివి మలక్!కమ్యూనిష్టులు. :))

    రిప్లయితొలగించండి
  175. *దేశ స్వాతంత్ర్యము సమయములోనూ దక్షిణభారత రాష్ట్రాలన్నీ కలసి ప్రత్యేక ద్రావిడనాడుగా ఉంటామని ఎంతోకొంత అల్లరి చేసినవే.*

    ఈ అల్లరి చేసిన వారిగురించి అందరికి తెలుసు. చెన్నై ని బేస్ చేసుకొని దక్షిణ భారతదేశానికి చెందిన (తెలుగు,తమిళ మొద||) రాజాలు, జమీందార్లు, డబ్బులున్న వాళ్లు ఒక గొడుగు కిందకి వచ్చి జస్టిస్ పార్టి ని స్థాపించారు. వీరంతా కాంగ్రెస్ పార్టిని వ్యతిరేకిస్తూ, చాలా విషయాలలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్ధించిన చరిత్ర చాలా ఉంది. వీరికి కాంగ్రెస్ పార్టి అంటే పడేది కాదు. ఎన్నికలలో ప్రజలు వీరిని తిరస్కరించినా తమదగ్గర ఉన్న సంపదతో అస్తిత్వాన్ని కాపాడుకొంటు వచ్చేవారు. ఆ జస్టిస్ పార్టి ఎన్నో మార్పులకు చేర్పులకు లోనై ద్రవిడ పార్టిగా అవతారమెత్తింది. వారు చేసింది ఎమైనా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను చీల్చటానికి ప్రవేశ పెట్టిన ద్రవిడ సిద్దాంతాన్ని ఉరూర ప్రచారం చేయటం లో విజయవంతమైనారు.

    SriRam

    రిప్లయితొలగించండి
  176. పైన రాసిన టపాను, చర్చనంతా పూర్తిగా చదవలేదు.కాని "కాశ్మీరీలు ప్రత్యేక జాతికి చెందినవారు. ఈ ఒక వ్యాఖ్య నన్ను విశేషంగా ఆకర్షించింది. కారణం మన హిందూ ఎర్ర మిత్రులు చేసే వాదాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. కాష్మీర్ గురించి ముస్లింల అభిప్రాయం ఎమీటో మనమెప్పుడు ఎక్కడా చదవం. ఆదేశ ప్రభుత్వ ప్రకటనలు తప్పించి. నేను చాలా సమయం వెచ్చించి ఎన్నో వీడీయోలు చూసి ఈ క్రింది వీడీయోల లింక్స్ ఇస్తున్నాను. ఈ టపాను మరింత మెరుగైన పద్దతి లో అర్థం చేసుకోవటానికి ఈ విడియోలు ఉపయోగపడటమేగాక, దానితోఈ బాటుగా ఎర్ర మిత్రుల నోర్లు మూతపడతాయని ఆశిస్తున్నాను.

    కాష్మీరులే కాదు పాకిస్తాన్ వారు కూడా ఇండియాకి చెందిన వారని హసన్ నిసర్ గారు అంట్టున్నారు.

    Pakistanis are GENETIC INDIANS by Hasan nisar

    http://www.youtube.com/watch?v=sWNpM9mg1f8 2:30 min

    http://www.youtube.com/watch?v=VjtPQoBjb6Q 1:40 min

    http://www.youtube.com/watch?v=y0PjmzWftMw 2:00 min

    http://www.youtube.com/watch?v=ImXJuIIFtLk 1:46 min

    Pakistan has always lied on Kashmir by Tarek Fatah (Pakistani-Canadian political activist, writer & broadcaster) on the misconceptions of Pakistanis regarding Kashmir.

    http://www.youtube.com/watch?v=gnv5qXwcm80 3:00 min

    Hasan Nisar About Kashmir & Pakistan
    http://www.youtube.com/watch?v=17B5e9s_zZc

    http://www.youtube.com/watch?v=p7UGkoDFkRg 3:00 min

    India Pakistan Kashmir - Najam Sethi
    http://www.youtube.com/watch?v=KuaH7Yatdjw


    Indian Muslims on Pakistan ( 8min -till end)
    Mahmood A. Madani (Member of the Parliament of India) on Pakistan

    http://www.youtube.com/watch?v=9jSMrU4a_ls

    http://www.youtube.com/watch?v=GSQn7ZkG4Uk


    SriRam

    రిప్లయితొలగించండి
  177. శ్రీరామి రెడ్డి వచ్చిండు, లింకులెన్నో తెచ్చిండు (2)
    లింకులన్ని ఇచ్చినాక ఓరినాయనో
    చదవకుండ కామెంట్లెట్టు ఓరినాయనో |శ్రీ రామి రెడ్డి|

    ట్యూను: సారొచ్చారొచ్చార రొచ్చా రొచ్చా రొచ్చారు
    స్పూర్తి: రెడ్డొచ్చె మొదలెట్టు

    రిప్లయితొలగించండి
  178. శ్రీరాం గారూ, దీని గుఱించి ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నాను. మరొక్కసారి నా వాదన వినిపిస్తాను.

    ఇక్కడ కాశ్మీరీ ప్రజలు అంటే కాశ్మీరీ హిందువులు, కాశ్మీరీ బౌద్ధులు మరియు కాశ్మీరీ వారసత్వం ఉన్న ప్రతీఒక్కరూ. ఇక్కడ కాశ్మీర్ గుఱించి పాకిస్థాన్ ఏమి చెబుతున్నది అనేదాన్ని నేను ఎక్కడా సమర్థించలేదు. నేను మాట్లాడుతున్నది కాశ్మీరీలు ఏమి చెబుతున్నారు అనేది. ఓ సగటు కాశ్మీరీ ఆకాంక్ష స్వాతంత్ర్యం. ఇది పాకిస్థాన్, భారత్ రెండు దేశాలూ గుర్తించాల్సిన విషయం. ఇక ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, పాకిస్థాన్, భారత్ సైనిక చర్యలూ అన్నీ కలిపి చేసిందేమన్నా ఉంటే సగటు కాశ్మీరీ జీవితాన్ని దుర్భరం చేయటం తప్ప మరొకటి కాదు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానం స్పష్టంగా 'పాకిస్థాన్ సైన్యం వెనక్కి వెళ్ళాలి, భారత్ కాశ్మీరులో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి' అని ఉంది. ఈ విషయాన్ని మిగతా ప్రపంచం అర్థం చేసుకునేలా భారత ప్రభుత్వం ఎందుకు చెయ్యట్లేదు? అది దాని వైఫల్యం కాదా? అసలు భారత్ కాశ్మీర్ అంశాన్ని చర్చించటానికే ఎందుకు ఇష్టపడదు? స్వయంగా కాశ్మీరీ వారసత్వం ఉన్న నెహ్రూ కుటుంబం ఏమి చేసింది?

    ఇక్కడ ఒక చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేస్తాను. అశోకుడు కళింగాన్ని జయించిన తర్వాత 'ఈ స్మశానాన్ని ఏలటానికా నేను ఇంతటి యుద్ధం చేసింది' అనుకుంటాడు. అలాగే పాకిస్థాన్, భారత్ కేవలం వాగాంబడరాలకు పరిమితం అయ్యినంతవరకూ కనుచూపు మేరలో కాశ్మీరులో రాజ్యమేలేది మానవ నాగరికత కాదు యుగాలనాటి ఆటవికత.

    ఇక జాతులంటారా, హిందు అనే పదం జాతిని సూచించేదే తప్పితే మతాన్ని సూచించేది కాదు. దీన్ని గుఱించిన వాదనలు అనవసరం. భారత ఉపఖండములోవారందరూ తొలుత హిందువులు/భారతీయులు. దాన్నే ప్రస్తుత యూరోపు, అమెరికాల్లో 'దేశీ' అని పిలుస్తారు. కానీ అది చరిత్ర. ఒక జాతి విడిపోకూడదనీ, రెండు జాతులు కలవకూడదనీ ఎక్కడా పరిమితులు లేవు. ఇది అందరమూ గుర్తించాల్సిన వాస్తవం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మళ్ళీ మొదలయ్యిందీ? :))

      కాశ్మీర్ 15ఆగస్ట్ 1947 తరువాత కూడా వున్న ఓ రాజసంస్థానం ఒకే, హైదరాబాద్, మైసూర్, ట్రవన్కూర్, సిక్కిం కూడా అలాంటివే. మరి, ఇప్పటికీ వుంటారా అని రెఫరెండం పెట్టి అడిగినోడికి 'రోడ్ల-మీద-వంట చేసుడు వుజ్జమం' లో లాగా బిర్యాని పెట్టినట్టు పంచేయాలా? ఇలాంటి రెఫరెండంలు ఎన్నేళ్ళకోసారి నిర్వహించాలి?

      తొలగించండి
    2. Snkar గారూ, ఈ ప్రశ్న నన్నడగటంగన్నా భారతనాయకత్వాన్ని అడిగటం సబబు. అలాంటి పరిస్థితులు కల్పించింది వారే!

      తొలగించండి
  179. Mr Achanga,

    "...భారత్ సైనిక చర్యలూ అన్నీ కలిపి చేసిందేమన్నా ఉంటే సగటు కాశ్మీరీ జీవితాన్ని దుర్భరం చేయటం తప్ప మరొకటి కాదు..."

    The so called military action you are calling was a response to Pakistan's attempt to occupy Kashmir that too a delayed response by the then most inexperienced person at the helm of affairs, despite the fact that he himself was a Kashmiri (or may be because of it). OK If people of Kashmir suffered because of Indian Military fighting Pakistan and preventing them in occupying entire Kashmir, why there was no unrest since 1948. Why it started from 1989?!?! Two generations of people were happily living. Now the third generation only having problem?

    రిప్లయితొలగించండి
  180. శివరామప్రసాదు గారు,

    "why there was no unrest since 1948. Why it started from 1989?!?! Two generations of people were happily living. Now the third generation only having problem?"

    మీరు ఊటంకించిన, వివరించిన భాగానికి వివరణ నేను నా పై వ్యాఖ్యలోనే ఇచ్చానని అనుకుంటున్నాను. పోతే మీరడిగిన ప్రశ్నల విషయానికి వద్దాం. 1948 నుండి 1989 వరకు కాశ్మీర్ పూర్తి శాంతియుతంగా ఉన్నదని మీరు ఎలా తేల్చారు? అందుకు తగిన ఆధారాలేమిటి? కొన్నేళ్ళు కలిసి ఉన్నంతమాత్రాన స్వాతంత్ర్యం కోరుకోరాదని మీరెలా చెప్పగలరు? కాశ్మీర్-భారతదేశం కలిసున్నదానికన్నా ఎక్కువకాలం ఇంగ్లాండ్-స్కాట్లాండ్ కలిసున్నాయి కానీ రేపు 2014లో స్కాట్లాండ్ స్వాతంత్ర్యంపై రెఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) జరుగబోతోంది. కొన్ని పదుల తరాల తర్వాత స్కాట్లాండ్ స్వాతంత్ర్యం అడుగుతుందంటే అదింకా గొప్ప అభ్యంతరకరమైన విషయం అయ్యుండాలి!! మీ లెక్క ప్రకారం రెండు తరాలకు ఏ సమస్య లేనప్పుడు మూడో తరానికి ఇబ్బందేమీ ఉండకూడదనో ఎందుకుందనో వాదించాలి కానీ అలాంటిదేమీ జరగలేదు రెఫరెండం జరుగబోతోంది. ఈ రెండు అంశాలూ చాలా దగ్గర పోలిక గలిగిన విషయాలు. ఇంగ్లాండ్-స్కాట్లాండ్ విభేదాల పరిష్కారం దిశగా అడుగులేస్తుంటే పాకిస్థాన్-కాశ్మీర్-భారత్ తమలో తాము బల ప్రదర్శనకు దిగుతూ సమస్యలను జఠిలం చేస్తూ పోతున్నాయి.

    రిప్లయితొలగించండి
  181. Comment from Sivarama Prasad Kappagantu31 జులై, 2012 1:25 AMకి

    1948 నుంచి 1989 వరకూ కాశ్మీరు ప్రజలు భారత్ లో కలిసి హాయిగా లేరని చెప్పటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? ఈ గొడవంతా 1971 లో పాకిస్తాన్
    చేసిన అకృత్యాలకు తూర్పు బెంగాల్, బంగ్లాదేశ్ గా వాళ్ళనుండి భారత్ సహాయంతో విడిపోయిన తరువాతనే కదా వచ్చినది. కొంత కాలం పంజాబులో నరమేధం సృష్టించారు, అక్కడ ప్రజలు తెలుసుకుని, అసాంఘిక వాతావరణం తగ్గు ముఖం పడుతుండగా కాశ్మీరు పొయ్యి వెలిగించారు పాకిస్తానీయులు. చరిత్రలో జరిగినవి వెనుక ముందూ చూడకుండా, ఏవేవో ఊహాజనితమైన రొమాంటిక్ ఆలోచనలతో వాళ్ళకి వంత పాడుతున్నారు మీ లాంటివాళ్ళు. ఇలాంటి రొమాంటిక్ ఆలోచనలతోనే మన దురదృష్టం కొద్దీ మనకు మొదటి ప్రధాని అయిన వ్యక్తి మన దేశానికి తీరని ద్రోహం చేశాడు. పరిపాలించినది గట్టిగా రెండు దశాబ్ద్లాలు లేకపోయినా, శతాబ్దాలకు సరిపొయ్యే సమస్యలను నెత్తిన పెట్టి పొయ్యాడు. 1948-1989, ఆ నాలుగు దశాబ్దాల కాలంలో పాకిస్తానుతో మరి రెండు యుధ్ధాలు జరిగాయి 1965 లో, 1971 లో అప్పుడు కాశ్మీరులో అంతటి ప్రత్యేక భావన ఉంటే వాళ్ళు అక్కడ అలజడి చేసి ఉంటే పరిస్థితితి మరొక రకంగా ఉండేది కదా. మీరు "వాదనకి" భారత్ అణిచేసింది అంటారు. అప్పుడు అణిచింది ఇప్పుడు అణచలేదా. ఇప్పుడు శతృదేశం రకరకాల ప్రలోభాలతో మరింత ఎక్కువమందిని ఆకట్టుకుంది, తమ కుట్రలను మరింత తీవ్రతరం చేసి, అంతకంటే ప్రమాదకరంగాం, భారత్ లో ఇతర ప్రాతాల్లో కూడ తమ మతానికి చెందని వారిని కూడా ఆకట్టుకుని తమ పక్కన మాట్లాడేట్టుగా వాళ్ళను బ్రైన్వాష్ చెయ్యటంలో సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి. నాలుగు దశాబ్దాలలో అనేకసార్లు ఎన్నికలు జరిగాయి, ప్రజా ప్రభుత్వాలు వచ్చినాయి, అంతకంటె ప్రజాభిప్రాయ సేకరణ మరింకేమి కావాలి!!!???మీరు అతి చిన్న చిన్న విషయాలను ఉదహరిస్తూ, ఎల్లగైనా సరే కాశ్మీరును భారత్ నుండి విడదీయాలని విపరీతంగా వాదిస్తుంటే, చాలా ఆశ్చర్యంగా ఉన్నది.

    మీ లెక్కలో భారత్ కాశ్మీరును ఆక్రమించింది అనుకుంటే, ఆ పని చేసినది పాకిస్తాన్. భారత్ కాదు. భారత్ ఆత్మరక్షణలో పడిపోయి తనను తాను రక్షించుకున్నది అంతే. ఇవ్వాళ కాశ్మీరు, రేపు యు పి లో కొన్ని ప్రాంతాలు,ఆ తరువాత హైదరాబాదు, ముంబాయిలో కొన్ని ప్రాంతాలు, ఇలా అన్ని చోట్లా ఈ కుంపట్లు వెలిగిద్దామ్నా ఏమిటి మీ ఉద్దేశ్యం. ఎంతటి అద్భుత దేశంలోనైనా సరే శతృ దేశాలకు అమ్ముడుపొయ్యే వాళ్ళు ఉంటారు. ఒకే మతం, ఒకే భాష ప్రాంతీయంగా పక్కనే ఉండటం వల్ల కాశ్మీరులో అది ఎక్కువ జరిగింది. అది చూసి మీ లాంటి "రొమాంటిక్స్" అదేదో దేశ భక్తి పోరాటం అనుకుంటూ ఉంటారు. మీ వాదన అంతా పాకిస్తానుకు వినిపించి పాక్ ఆక్రమిత కాశ్మీరును ప్రత్యెక దేశంగా స్వాతంత్ర్యం తెప్పించండి చూద్దాం. చరిత్ర ప్రకారం కూడా పాకిస్తానే కదా కాశ్మీరును ఆక్రమించినది. అప్పుడు ఆలోచించవచ్చు మిగిలిన విషయాలు. అక్కడ అలాగో మాట్లాడనివ్వరు, ఒకవేళ మాట్లాడినా ఏమవుతుండో అందరికీ తెలిసిన విషయమే. మనకు India లో వాక్ స్వాతంత్ర్యం పేరిట ఏమి మాట్లాడినా పరవాలేదని బావిస్తూ కూచున్న కొమ్మ నరుక్కునే మాటలు, వాదనకి చెప్పకూడని మాటలు మీ దగ్గరనుండి రావటం చాలా శోచనీయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈరోజున నేను వ్రాసిన వ్యాఖ్య రెండు భాగాలుగా పోస్ట్ చేశాను. కాని ఎందు చేతనో రెండో భాగం ప్రచురించబడలేదు. ఇప్పుడు మళ్ళి అదే వేస్తున్నాను.

      ఇక మీరు చెప్పిన ఉదాహరణ గురించి! స్కాట్లాండ్-ఇంగ్లాండ్ కలిసి ఉన్న దశాబ్దాలన్నీ కూడ ప్రేమ అప్యాయలతో ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు. ఇన్ని
      దశాబ్దాలూ మీరు అక్కడ ఉండి చూశారా, లేక రకరకాల చరిత్ర పుస్తకాలు చదివి తెలుసుకున్నారా? స్కాట్‌లాండ్ ఇంగ్లాండ్ లో జరిగే విషయం తెచ్చి
      కాశ్మీరుకు ముడిపెట్టి ఇక్కడ కూడా రెఫరెండం పెట్టండి ఏమిటీ వితండ వాదన. రెఫరెండం అంటూ పెడితే, దేశం మొత్తం పెట్టాలి, ఎవరిని అడిగి భారత్ ను
      లౌకిక రాజ్యంగా ప్రకటించి పారేశారు. దేశాన్ని విడగొట్టిందేమో మత ప్రాతిపదికన. అలా విడిపోయిన ముక్క మతప్రయుక్త దేశం అయినప్పుడు, రెండోది
      లౌకిక రాజ్యం అవటం ఎమిటి? రేప్పొద్దున, నేపాల్, భూటాన్ లలో చాలా శక్తివంతమైన హిందూ రాజ్యాలు ఏర్పడి, భారత్ లో కొన్నిభాగాలలో కూడ మాకు ఇండియా వద్దు, మాకు హిందూ సామ్రాజ్యం కావాలి, నేపాల్ తో కలిసిపోతాం అంటే, అప్పుడు ఎలా ఉంటుంది వాదన? ఎక్కడలేని సన్నాయి నొక్కులు నొక్కుతూ లౌకిక మత్రం పఠిస్తారు. కాశ్మీరులో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ప్రేరిపిత టెర్రరిజం కాకపోతే హిందూ పండిట్ల మీద దాడులు ఎందుకు, వాళ్ళను తరిమెయ్యటం దేనికి. మీ దృష్టిలో వాళ్ళు కాశ్మీరీలు కాదా. లౌకిక మత్రం ఒక్క హిందువుల దగ్గరే పనిచేసేది, మరెవిదగ్గరన్నా అనటానికి కూడా సాహసించరు.

      కాశ్మీరులో మళ్ళి జనాభిప్రాయ సేకరణ చెయ్యాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలే జనాభిప్రాయం. మీ లెక్కన ఈ తరం వారు మాకు ప్రత్యేక అని అంటే, మరొక తరం మళ్ళి ఇండియా అనరని ఏమిటి. అప్పుదు మళ్ళి ప్రజాభిప్రాయ సేకరణా!!? ఈ పధ్ధతిన ఎక్కడా కూడా ఏ దేశమూ కూడ ఒకటిగా ఉండలేదు. ప్రజాస్వామ్యాన్ని, లిబరల్ ఆలోచనలు అడ్డుపట్టుకుని, శతౄదేశల్ల పక్కన మాట్లడటమే కాని మరేమీ కాదు. కాశ్మీరులో మనం మన దేశాన్ని శతృ దేశాలనుండి రక్షించుకుంటున్నాము, ఇవ్వాళ మీ లెక్కన కాశ్మీరు ఇస్తే రేపు మరొక చోట మొదలేడతారు, ఇలా భారత్ మొత్తం విడిపడి మళ్ళి బాబరు భారత దేశం మీదికి దాడికి వచ్చి ఆక్రమించినప్పటి పరిస్థితి తేవాలనా మీ వంటివారి వాదన. ఊరికే డిబేటింగ్ పాయింట్లు మాని, నిజం గ్రహించండి.

      తొలగించండి
    2. ఈరోజున నేను వ్రాసిన వ్యాఖ్య రెండు భాగాలుగా పోస్ట్ చేశాను. కాని ఎందు చేతనో రెండో భాగం ప్రచురించబడలేదు. ఇప్పుడు మళ్ళి అదే వేస్తున్నాను.

      ఇక మీరు చెప్పిన ఉదాహరణ గురించి! స్కాట్లాండ్-ఇంగ్లాండ్ కలిసి ఉన్న దశాబ్దాలన్నీ కూడ ప్రేమ అప్యాయలతో ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు. ఇన్ని
      దశాబ్దాలూ మీరు అక్కడ ఉండి చూశారా, లేక రకరకాల చరిత్ర పుస్తకాలు చదివి తెలుసుకున్నారా? స్కాట్‌లాండ్ ఇంగ్లాండ్ లో జరిగే విషయం తెచ్చి
      కాశ్మీరుకు ముడిపెట్టి ఇక్కడ కూడా రెఫరెండం పెట్టండి ఏమిటీ వితండ వాదన. రెఫరెండం అంటూ పెడితే, దేశం మొత్తం పెట్టాలి, ఎవరిని అడిగి భారత్ ను
      లౌకిక రాజ్యంగా ప్రకటించి పారేశారు. దేశాన్ని విడగొట్టిందేమో మత ప్రాతిపదికన. అలా విడిపోయిన ముక్క మతప్రయుక్త దేశం అయినప్పుడు, రెండోది
      లౌకిక రాజ్యం అవటం ఎమిటి? రేప్పొద్దున, నేపాల్, భూటాన్ లలో చాలా శక్తివంతమైన హిందూ రాజ్యాలు ఏర్పడి, భారత్ లో కొన్నిభాగాలలో కూడ మాకు ఇండియా వద్దు, మాకు హిందూ సామ్రాజ్యం కావాలి, నేపాల్ తో కలిసిపోతాం అంటే, అప్పుడు ఎలా ఉంటుంది వాదన? ఎక్కడలేని సన్నాయి నొక్కులు నొక్కుతూ లౌకిక మత్రం పఠిస్తారు. కాశ్మీరులో మత ప్రాతిపదికన పాకిస్తాన్ ప్రేరిపిత టెర్రరిజం కాకపోతే హిందూ పండిట్ల మీద దాడులు ఎందుకు, వాళ్ళను తరిమెయ్యటం దేనికి. మీ దృష్టిలో వాళ్ళు కాశ్మీరీలు కాదా. లౌకిక మత్రం ఒక్క హిందువుల దగ్గరే పనిచేసేది, మరెవిదగ్గరన్నా అనటానికి కూడా సాహసించరు.

      కాశ్మీరులో మళ్ళి జనాభిప్రాయ సేకరణ చెయ్యాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలే జనాభిప్రాయం. మీ లెక్కన ఈ తరం వారు మాకు ప్రత్యేక అని అంటే, మరొక తరం మళ్ళి ఇండియా అనరని ఏమిటి. అప్పుదు మళ్ళి ప్రజాభిప్రాయ సేకరణా!!? ఈ పధ్ధతిన ఎక్కడా కూడా ఏ దేశమూ కూడ ఒకటిగా ఉండలేదు. ప్రజాస్వామ్యాన్ని, లిబరల్ ఆలోచనలు అడ్డుపట్టుకుని, శతౄదేశల్ల పక్కన మాట్లడటమే కాని మరేమీ కాదు. కాశ్మీరులో మనం మన దేశాన్ని శతృ దేశాలనుండి రక్షించుకుంటున్నాము, ఇవ్వాళ మీ లెక్కన కాశ్మీరు ఇస్తే రేపు మరొక చోట మొదలేడతారు, ఇలా భారత్ మొత్తం విడిపడి మళ్ళి బాబరు భారత దేశం మీదికి దాడికి వచ్చి ఆక్రమించినప్పటి పరిస్థితి తేవాలనా మీ వంటివారి వాదన. ఊరికే డిబేటింగ్ పాయింట్లు మాని, నిజం గ్రహించండి.

      తొలగించండి
    3. శివరామప్రసాదు గారు,

      "1948 నుంచి 1989 వరకూ కాశ్మీరు ప్రజలు భారత్ లో కలిసి హాయిగా లేరని చెప్పటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి?"
      మీరు మీ పై వ్యాఖ్యలో ఈ వ్యాఖ్య చేశారు "why there was no unrest since 1948. Why it started from 1989?!?!" నేను దీనికి ఆధారం అడిగాను. మీవద్ద ఉన్న ఆధారాలేమిటో చూపకుండా నన్ను ఆధారాలు చూపమంటున్నారు!! దీన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

      ఎవరో దేశములో కుపంట్లు వెలిగిస్తుంటే భారత నాయకత్వం ఏమి చేస్తున్నట్టు? వెచ్చగా చలికాచుకుంటున్నట్టా? ఎంతసేపూ ఎవరిదో తప్పని నెపం వాళ్ళమీద నెట్టేసి చంకలుగుద్దుకోవటం తప్పించి భారత నాయకత్వం చేసిన తప్పిదాలు, నాయకత్వ వైఫల్యం ఒప్పుకునే ఉద్దేశ్యమే లేనట్టుంది. ఇది నెహ్రూ మొదలు ప్రస్తుత నాయకత్వం వరకూ వర్తిస్తుంది. ఎన్ని యుద్ధాలు జరిగాయి అన్నది అసలు పరిగణించాల్సిన విషయమే కాదు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి బలవంతుడు గెలుస్తూ ఉంటాడు. అయినంత మాత్రాన జనంలో ఉన్న కోరికను తోసిపుచ్చాలనుకోవటం సూర్యుడికి దీవిటీపట్టి ఆపినట్టుంటుంది.

      కేవలం ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి అంతా బాగుందని చెప్పబూనటం హాస్యాస్పదం. భారతదేశములో ఎన్నికలు ఎలా జరుగుతాయనేది పిల్లలక్కూడా తెలిసిన విషయం.

      "మీ లెక్కలో భారత్ కాశ్మీరును ఆక్రమించింది అనుకుంటే, ఆ పని చేసినది పాకిస్తాన్. భారత్ కాదు"
      అసలు నా వాదన మొత్తమ్మీదా ఎక్కడన్నా భారత్ కాశ్మీరును ఆక్రమించింది అని చెప్పానా? భారత్‌లో కాశ్మీరు విలీనం పూర్తి చట్టబద్ధం అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నానే. నేను చేయని వ్యాఖ్యను పట్టుకుని నా మీద ఆరోపణలు గుప్పించటం మీలాంటి పెద్దలకు పాడిగాదు.

      "ఇవ్వాళ కాశ్మీరు, రేపు యు పి లో కొన్ని ప్రాంతాలు,ఆ తరువాత హైదరాబాదు, ముంబాయిలో కొన్ని ప్రాంతాలు, ఇలా అన్ని చోట్లా ఈ కుంపట్లు వెలిగిద్దామ్నా ఏమిటి మీ ఉద్దేశ్యం."
      ఇది నేను వ్యక్తపర్చని ఉద్దేశ్యాన్ని నాకు అంటగట్టే కుప్రయత్నం మినహా మరొకటి కాదు. ఎవరో ఏదో చేస్తుంటే భారత నాయకత్వం, వారి భజన బృందాలు ఏమి చేస్తున్నాయి అని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను. కారణాలేవైనా సరే ప్రస్తుతం కాశ్మీరులో గమనించదగిన స్థాయిలో ప్రత్యేకవాదం ఉంది దాన్ని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని మాత్రమే చెబుతూ వస్తున్నా.

      నా రొమాంటిక్స్‌ది ఏముందిలే కానీ ముందు మీరు మీ రొమాంటిక్స్‌ నుండి బయటపడి ఉన్న వాస్తవాలను కాస్త గుర్తించే ప్రయత్నమేదన్నా చేస్తే మీవంటి పెద్దలకు శోభస్కరం.

      "స్కాట్లాండ్-ఇంగ్లాండ్ కలిసి ఉన్న దశాబ్దాలన్నీ కూడ ప్రేమ అప్యాయలతో ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు"
      ఇది మరో అసంబద్ధ వాదన. స్కాట్లాండ్-ఇంగ్లాండ్ కలిసి ఉన్నాయని చెప్పాను కానీ ఎక్కడా 'ప్రేమ అప్యాయలతో ఉన్నాయని' వ్యాఖ్యానించలేదే!

      "స్కాట్‌లాండ్ ఇంగ్లాండ్ లో జరిగే విషయం తెచ్చి కాశ్మీరుకు ముడిపెట్టి ఇక్కడ కూడా రెఫరెండం పెట్టండి ఏమిటీ వితండ వాదన"
      స్కాట్లాండ్-ఇంగ్లాండ్, కాశ్మీర్-భారత్ ఇవి రెండూ సమీప పోలికలు గల అంశాలు. మీకా సారూప్యత కనిపించకపోతే తప్పు నాది కాదు. ఇవి రెండూ చట్టబద్ధంగా ఏకీకృతమైన దేశాలు. అలాగే స్కాట్లాండ్, కాశ్మీర్ చట్టబద్ధంగా స్వాతంత్ర్యం అడుగుతున్న ప్రాంతాలు. కనుక కాస్త మీ వితండవాదన పక్కనబెట్టి మరోసారి పరికించండి సారూప్యతలు తెలియగలవు.

      ఇక మతం, లౌకికవాదం ఇవేవే నేను నా మొత్తమ్మీదా అస్సలు ముట్టుకోని అంశాలు. మళ్ళీ నేను ముట్టని అంశాలమీద నాపై ఆరోపణలు గుప్పించటమో, హితబోధ చెయ్యబూనటమో ఏపాటి విజ్ఞతో మీకే తెలియాలి.

      "కాశ్మీరులో మళ్ళి జనాభిప్రాయ సేకరణ చెయ్యాల్సిన అవసరం లేనే లేదు"
      బహుశా వీటినే రొమాంటిక్స్ అనుకుంటా! పాకిస్థాన్ తాను ఆక్రమించిన కాశ్మీరు నుండి వైదొలిగిన పక్షంలో భారత్ తక్షణం చేయాల్సిన పని 'రెఫరెండం'. అందుకు ఐక్యరాజ్యసమితి తీర్మానమూ ఉంది. మీరు మీ రొమాంటిక్స్‌లోనే ఉండండి నాకు పోయేదేమీ లేదు.

      "ఇలా భారత్ మొత్తం విడిపడి మళ్ళి బాబరు భారత దేశం మీదికి దాడికి వచ్చి ఆక్రమించినప్పటి పరిస్థితి తేవాలనా మీ వంటివారి వాదన. ఊరికే డిబేటింగ్ పాయింట్లు మాని, నిజం గ్రహించండి"
      మీరు కాస్త నిజాలను గ్రహించి మాట్లాడితే బావుంటుందేమోనండీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చేవరకూ 'ఇండియా' అనే ఒక రాజకీయ పరిపాలనా విభాగం (రాజ్యం) ఏదీ లేదు. ఉన్నవన్నీ సర్వ స్వతంత్ర రాజ్యాలు. వాటిని ఒక్కొక్కటీ జయిస్తూ ఆంగ్లేయులు ఏకీకరించారు. ఇది నేను ఇప్పుడు కనిపెట్టిందేమీ కాదు మన బళ్ళలో చరిత్ర పుస్తకాల్లో ప్రభుత్వాలు అధికారికంగా రాసిందే.

      మొత్తంగా కాస్త ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.

      తొలగించండి
  182. *చరిత్రలో జరిగినవి వెనుక ముందూ చూడకుండా, ఏవేవో ఊహాజనితమైన రొమాంటిక్ ఆలోచనలతో వాళ్ళకి వంత పాడుతున్నారు *

    చాలా చక్కగా చెప్పారు శివారామ ప్రసాద్ గారు. మీరు ఈ సంఘటనలన్ని చూశాం కనుక మీ అభిప్రాయలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాది. పాకిస్తాన్ న్యుస్ చానల్స్ లో జరిగే చర్చలను చూస్తూంటాను. అక్కడ ఉండే మేధావులందరికి భారతదేశం నుంచి విడిపోయి చాలా పెద్ద పొరపాటు చేశామని భావిస్తూంటారు. ఆ విడిపోవటానికి భూస్వాములు, జమీందార్లు ప్రధాన కారణం అని వారు పాకిస్తాన్ ఎర్పడ్డాక వారి స్వంత లాభం చూసుకొంట్టూ,దేశాన్ని మిలటరి పాలనకి అప్పగించారని నోరారా తిడుతూంటారు. పాకిస్తాన్ ఒక దేశమని ప్రపంచం లో ప్రచారం చేసుకోవలసందే, అమేరికా,యురోప్ దేశాలు వారి స్వలాభం కొరకు దానిని నమ్మినట్లు నటిస్తూంటారు.

    *ఓ సగటు కాశ్మీరీ ఆకాంక్ష స్వాతంత్ర్యం. ఇది పాకిస్థాన్, భారత్ రెండు దేశాలూ గుర్తించాల్సిన విషయం*

    మీరు ఇంగ్లాండ్-స్కాట్లాండ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ దేశాలచరిత్ర వేరు, ప్రజల మేట్యురిటి కి భారత-పాకిస్తాన్ దేశల ప్రజల మేట్యురిటికి ఎంతో తేడా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడుతున్నారు. ఆకాంక్షలు అందరికి ఉంటాయి. మన రాష్ట్రమే తీసుకొంటే బి.సి.ల కి, దళితులకి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆకాంక్ష ఉంది. దానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థలో వారు ఎన్నో శతాబ్దాలు అణచివేతకు గురి అయ్యామని, సంఖ్యాబలం అనుసరించి అధికారంలో వారి కి తగినంత వాటా దక్కాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంత ముఖ్యమైతే ఒకసారి ఇలా ఊహించండి ( అప్రస్తుతం, అసందర్భం అనుకోకండి ) మన రాష్ట్రంలో దళిత/బి సి వర్గాలనుంచి సి యం వర్సేస్ ఆరెండు కులాలనుంచి సి యం కాలఅని ఒక సారి ప్రజాభిప్రయా సేకరణ జరిపితే ఎలా ఉంట్టుంది? అధిక శాతం మంది ప్రజలు దళిత/బి సి వర్గాలనుంచి ముఖ్యమంత్రి ని చేయాలంటే, ఆ రెఫెరెండం ను ప్రధానపార్టిలు అమలు చేస్తారని మీరనుకొంటారా? ఈ రెఫెరాండం వరకు ఎందుకులే అని ఆ రెండు కులాల వారు, కుల సంగాల వాళ్ళు దళిత/బి సి వర్గాలనుంచి ముఖ్యమంత్రి చేస్తామని ముందుకు వాస్తారంటారా?

    రిప్లయితొలగించండి
  183. "ఇవ్వాళ కాశ్మీరు, రేపు యు పి లో కొన్ని ప్రాంతాలు,ఆ తరువాత హైదరాబాదు, ముంబాయిలో కొన్ని ప్రాంతాలు, ఇలా అన్ని చోట్లా ఈ కుంపట్లు వెలిగిద్దామ్నా ఏమిటి మీ ఉద్దేశ్యం.ఇది నేను వ్యక్తపర్చని ఉద్దేశ్యాన్ని నాకు అంటగట్టే కుప్రయత్నం మినహా మరొకటి కాదు."

    దేశం లో ఒక ప్రాంతలో జరిగే మార్పులు ఇంకొక ప్రాంతంలో తప్పక ప్రభావం చూపుతాయి. మీరు ఆ ఉద్దేశ్యాన్ని వ్యక్త పరచనంత మాత్రాన కాశ్మీరు సమస్య ఇతర రాష్ట్రల పై ఎలా ప్రభావంచూపకుండా ఉంట్టుందని మీ ఉద్దేశం? ఆ విషాయలను పరిగణలోకి తీశుకోకుండా అచ్చంగా కాష్మీరు గురించి ఎలా మాట్లాడుతారు? ప్రసాద్ గారు చెప్పిన దానిని నాకు అంటగట్టే కుప్రయత్నం మినహా మరొకటి కాదు అని చేతులు దులిపేసుకొంటే అయిపోతుందా?

    "ఇక ఎవరో ఏదో చేస్తుంటే భారత నాయకత్వం, వారి భజన బృందాలు ఏమి చేస్తున్నాయి అని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను? "

    భారతదేశంలో నాయకులనే వారు అతి కొద్ది మాత్రం ఉండేవారు. ఈ దేశంలో నాయకత్వమంటేనే తెలియదు. ఇప్పుడు నాయకులమని చెప్పుకొనే నాయకులందరికి మొద టినుంచి తెలెసిన విద్య ఒకటే, వారి దగ్గర ఉన్న డబ్బులను పోగొట్టుకోకుండా, వాటిని రెట్టింపు చేసుకొంట్టూ, అధికారం లో ఎవరు ఉంటే వారికి వంత పాడటం, జై కొట్టటం, కుల పిచ్చి రేగ్గొట్టి వారు చేసిన దోపిడిని కూడా ప్రజలలో అస్సమ్మతి లేకుండా చూసుకోవటం. ఇది స్వాతంత్ర పూర్వం నుండి ఇదే తంతు. మచ్చుతునకకొ చూడటం లేదా 12 కోట్ల జనాభాగల ఆంధ్రా నాయకుల అద్భుత పని తీరు. పక్క రాష్ట్రాలైన తమిళ నాడు,కర్ణాటక మనకేమి తీసిపోదు. నార్త్ వారు మనతో పోలిస్తే ఇంకావెనకబడి ఉన్నారు.

    రిప్లయితొలగించండి